2026 IPL auction : 2026 ఐపీఎల్ వేలంలో అత్యంత ధర పలికిన క్రికెటర్లు వీళ్లే..!

IPL 2026 : ఐపీఎల్‌ 2026 సీజన్‌ కోసం జరుగుతున్న మినీ వేలంలో అనూహ్యంగా కొందరికి జాక్ పాట్ తగిలింది. కనీసం మనకు వారి పేర్లు కూడా…

TV Price Hike : TV కొనేవారికి బిగ్ షాక్..! కొత్త ఏడాదిలో కొత్త ధరలు..! జనవరి నుంచి బాదుడే..!

కొత్త ఏడాదిలో టీవీ కొనుగోలు (TV purchase) చేయాలనుకునేవారికి ఇది చేదువార్తే. 2026 జనవరి నుంచి టీవీల ధరలు (TV prices)పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా మెమరీ…

Digital Payments : BHIM యాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. భారీగా క్యాష్‌ బ్యాక్ ఆఫర్లు..!

స్వదేశీ డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ భీమ్ (BHIM) పేమెంట్స్ యాప్.. యూజర్లకు అద్భుత ఆఫర్ ప్రకటించింది. 10వ ఏట అడుగు పెట్టిందీ యాప్. దశమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకున్న…

ఆంధ్రప్రదేశ్ లోని జొన్నగిరి, తుగ్గలి వద్ద మొదలైన బంగారం తవ్వకాలు..!

కరువు సీమలో కనక వర్షం.. ఏపీలో మొదలైన బంగారం వెలికితీత..! కోటి టన్నుల బంగారం తీయడమే లక్ష్యం..! APకి స్వర్ణయుగం.. ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు…

Uttar Pradesh, bus accident : యూపీలో ఢిల్లీ – ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవే పై ఘోర బస్సు ప్రమాదం.. 7 బస్సులు ఢీ..!

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని మథుర (Mathura) వద్ద ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ హైవే (Delhi-Agra Expressway)పై ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ…

Australian terrorist attack : ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో భారీ ఉగ్రదాడి.. 16 మంది మృతి

ఆస్ట్రేలియా (australia) సిడ్నీ(Sidney) లో ఆదివారం సాయంత్రం భారీగా కాల్పులు జరగడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడిలో ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలు…

Revanth Reddy : అట్టహాసంగా ప్రారంభమైన “తెలంగాణ గ్లోబల్ సమ్మిట్”… ప్రముఖులు ‘రోబో’ స్వాగతం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఫ్యూచర్ సిటీలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ ప్రారంభమైంది. ఈ సదస్సును గవర్నర్ జిష్ణుదేవ్…

Japan Earthquake : ద్వీప దేశం జపాన్ లో భారీ భూకంపం…

Earthquake : ఉత్తర జపాన్‌ తీరంలో సోమవారం శక్తివంతమైన భూకంపం సంభవించింది. దాంతో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు జపాన్‌ వాతావరణ సంస్థ పేర్కొంది. తీర ప్రాంతనగరమైన…

Vladimir Putin : ఢిల్లీ లోన రాజ్‌ఘాట్‌ను సందర్శించిన ప్రెసిడెంట్ పుతిన్‌.. గాంధీజీ సమాధికి నివాళి

రష్యా అధ్యక్షుడు భారత్ లో రెండు రోజుల పర్యటన నేపథ్యంలో భారత్ లో వివిధ ప్రధేశాలను సందర్శించారు. ఇక అంతర్జాతీయంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు, పశ్చిమ దేశాల…

Plastic Footpath : హైదరాబాద్ లో జపాన్ టెక్నాలజీ..! ప్లాస్టిక్ వ్యర్థాలతో ఫుట్ పాత్ లు…

కొత్త టెక్నాలజీ..! హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో జీహెచ్ఎంసీ రూ. 1.68 కోట్లతో వినూత్న మోడల్ ఫుట్‌పాత్ ప్రాజెక్టును ప్రారంభించింది. పాదచారుల మార్గాన్ని రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి…