సీఎం చంద్రబాబు అధ్యక్షతన SIPB సమావేశం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 17వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రానికి రాబోయే భారీ పెట్టుబడులపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఇంధన,…

Read More