US Flight Accident : అగ్రరాజ్యం అమెరికాలో కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు

ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసిన అన్ని విపత్తులు సంభవిస్తున్నాయి. ఒక వైపు ప్రపంచ దేశాల మధ్య యుద్దాలు జరిగితే.. మరో పక్క ప్రతృతి విపత్తులు సంభవిస్తున్నాయి. ఇక…

Srisailam Ghat Road : శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడుతున్న కొండచరియలు.. తప్పిన పెను ప్రమాదం..!

నంద్యాల జిల్లా శ్రీశైలం పాతాళగంగలో భక్తులకు పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం పాతాళగంగ రోప్ వే దగ్గర కొండ చరియలు విరిగి పడ్డాయి. వర్షం కారణంగా కొండ…

Train Collides : ఛత్తీస్ గఢ్ ఘోర రైలు ప్రమాదం.. 6 మృతి..!

ఛత్తీస్ గఢ్ లోని బిలాస్పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జైరాంనగర్ స్టేషన్ సమీపంలో ఒక ప్యాసింజర్ రైలు, అగి ఉన్న గూడ్స్ రైలును వెనుక…

Pothuluri Veerabrahmam House Collapse : కూలిపోయిన ” బ్రహ్మం గారి మఠం” మరో ప్రళయం తప్పదా..?

కాలజ్ఞానం మఠం కుప్పకూలింది.. శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి గురించి తెలియవని వాళ్లు, ఆయన చెప్పిన కాలజ్ఞానం వినని వాళ్లు బహుసా ఉండరేమో. ఇక తెలుగు రాష్ట్రాల…

Gold Prices : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ భారీగా తగ్గింపు..!

బంగారం ధరలు… భారత దేశంలో బంగారంనికి ఎంత విలువు ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉన్నోడు, లేనోడు అని తేడాలు లేకుండా అప్పు చేసైనా సరే బంగారం కొనుగులో…

Rajasthan accident : రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి

గత కొన్ని రోజులుగా దేశం వరసు బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే జాతీయ రహదారీ 44 రోడ్డుపై కర్నూల్ బస్సు ప్రమాదం మరువక ముందే మరో…

Chevella Accident : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి..

రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ను అటుకా వెళ్తున్నా ఓ…

Rahul Gandhi : ఆంధ్రప్రదేశ్ లోని కాశీబుగ్గ ఆలయం తొక్కిసలాట ఘటనపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందన

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో కనీసం 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర విషాదంపై లోక్‌సభ…

AP CRIME : శ్రీకాకుళంలో జరిగింది తొక్కిసులాట.. తొమ్మిదిమంది మృతి

శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర దేవాలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య…

Cyclone Montha Effect : ఉప్పాడ తీరంలో బంగారం.. తుఫాన్ కు కొట్టుకొచ్చిన సముద్ర బంగారం..

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతంలో అద్బుత దృశ్యం ఆవిష్కృతమవుతోంది. ప్రస్తుతం తుఫాను బీభత్సం తగ్గిన తర్వాత.. తీరం వెంబడి టన్నుల కొద్దీ బంగారం…