Category: Viral Videos
-

Cyclone Montha Effect : ఉప్పాడ తీరంలో బంగారం.. తుఫాన్ కు కొట్టుకొచ్చిన సముద్ర బంగారం..
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతంలో అద్బుత దృశ్యం ఆవిష్కృతమవుతోంది. ప్రస్తుతం తుఫాను బీభత్సం తగ్గిన తర్వాత.. తీరం వెంబడి టన్నుల కొద్దీ బంగారం కొట్టుకువస్తుందనే అనే ఒక రూమర్ కోస్తా తీర ప్రాంతాల్లో విసృతంగా ప్రచారం జరుగుతుంది. ఈ నమ్మకంతో స్థానికులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉప్పాడ వైపు పరుగులు తీస్తున్నారు. స్థానిక సమాచారం ప్రకారం.. బలమైన గాలులు, భారీ అలల కారణంగా సముద్ర గర్భంలో పేరుకుపోయిన వస్తువులు ఒడ్డుకు కొట్టుకువస్తున్నాయని, అందులో…
-

Bihar Gold Mine : బీహార్ లో బయటపడ్డ బంగారు గనులు.. కుప్పలు కుప్పలుగా బంగారం
దేశంలో అత్యంత సంపన్న రాష్ట్రం అంటే ఏది చెప్తారు. దేశ ఆర్ధిక రాజధాని మహారాష్ట్ర అనే అంటారు కధా.. హా అవును మీరు చెప్పింది నిజమే. మరి రెండు, మూడు ఏళ్లలో.. మహారాష్ట్రాని బీహార్ రాష్ట్రం దాటేయనుంది. ఏంటి నమ్మడం లేదా.. అతి కొంది సమయంలోనే.. దేశంలోనే అతిసంపన్న రాష్ట్రంగా బీహార్ అవతరించే అవకాశం ఉందని ఓ సర్వే ద్వారా వెల్లడైంది. ఇప్పటి వరకు అత్యంత పేద రాష్ట్రంగా పేరున్న బీహార్.. గిప్పుడు ఆ రాష్ట్రంలోని రెండు…
-

Ayyappa Swamy : అయ్యప్ప దీక్షలో అపచారం… అప్పుడు సిగరెట్.. ఇప్పుడు బీర్ బాటిల్.. అసలేం జరుగుతుంది..?
అపచారం.. అపచారం… అయ్యప్ప.. ఈ దేవుడి గురించి పని గట్టుకోని చెప్పక్కర్లేదు. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని దేవుడు. చిన్న పిల్లలకు ఆప్తుడు.. పెద్ద వాళ్లకు ఆపద్బాంధవుడు. అన్ని దేవుళ్ళలో అయ్యప్ప స్వామి చాలా పవర్ ఫుల్ అని చెబుతారు. ఎందుకంటే, ప్రతి ఏటా ఎంతో మంది భక్తులు 41 రోజుల పాటు మాలను ధరించి అయ్యప్ప స్వామికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ప్రస్తుతం, దీక్ష తీసుకున్న వ్యక్తి మద్యం సేవించిన వీడియో సోషల్ మీడియాలో ఒకటి…
-

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో భార్య చికెన్ వండలేదని.. భర్త ఆత్మహత్య
మన దేశంలో సాంప్రదాయంగా కుటుంబ సంబంధాలు, మానవ బంధాలు ఎంతో బలంగా ఉండేవి. చిన్న చిన్న విభేదాలు మాట్లాడుకుని పరిష్కరించుకునే సంస్కృతి ఉండేది. కానీ ఇప్పుడు కాలం మారింది.. పరిస్థితులు మారాయి. క్లేశం – కోపం – ఆవేశం అనే త్రికోణంలో మనుషుల సహనశక్తి తగ్గిపోయింది. ముఖ్యంగా యువత లో సహనానికి బదులుగా వెంటనే స్పందించాలని అలవాటు పెరుగుతోంది. ఫలితంగా కుటుంబాల్లో చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు, అసహనాలు పుడుతున్నాయి. ఇప్పటి వరకు మనం పరిక్షల్లో…
-

-

Selfie Deaths :సెల్ఫీ మరణాల్లో ఇండియానే టాప్..
గత కొంత కాలంగా.. ప్రపంచ వ్యాప్తంగా సెల్ఫీ మరణాలు కలకలం రేపుతున్నాయి. ఒకప్పుడు ఫొటోలు తీసుకోవాలంటే కెమెరానే వాడేవారు. ప్రస్తుతం అందరి చేతుల్లోకి స్మార్ట్ ఫోన్లు రావడంతో మనకిష్టం వచ్చినప్పుడు, ఇష్ఠారితిలో ఫోటోలు, సెల్ఫీలు తీసుకుంటున్నాం. ఈమధ్య కాలంలో సెల్ఫీలు తీసుకోవడం విపరీతంగా పెరిగిపోయింది. తాజాగా దీనికి సంబంధించి ఓ సంచలన రిపోర్టు వచ్చింది. ఇక విషయంలోకి వెళ్తే.. ప్రపంచ వ్యాప్తంగా సెల్పీ మరణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కొండ ప్రాంతాలు, హిమాలయపు పర్వతాలు, ఎత్తైన భవంతులు,…
-

Social Media : వ్యూస్ కోసం రిస్క్..ఫేమస్ కోసం దిగజారుతున్న యువత..
ప్రస్తుత సమాజంలో.. యూత్ అందరు కూడా సోషల్ మీడియా (Social media) మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. నిజంగా మాట్లుడుకుంటే.. చిన్న చిన్న పిల్లలపై కూడా సోషల్ మీడియా ప్రభావం భారీగా పడింది. ఇక యువత గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఫేస్బుక్ (facebook,) ఇన్స్టాగ్రామ్ (Instagram), యూట్యూబ్ (Youtube) లో వ్యూస్ కోసం ఎంతకైనా దిగజారుతున్నారు.. ఎంతకైనా తెగిస్తున్నారు. ఫేమస్ (famous) కావాలనే ఉద్దేశంతో కొందరు ప్రమాదకరమైన రీతిలో రీల్స్…
-

Indigo Flight : ఇండిగో లో వింత ఘటన.. ప్రయాణికుడిపై దాడి
IndiGo : మనలో చాలా మంది విమాన ప్రయాణాలు చేస్తుం ఉంటాం. కొన్ని సందర్భాల్లో.. విమానంలో చోటు చేసుకున్న ఘటనలు వార్తల్లో, సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అంటే.. కొందరు తప్పతాగి విమానంలో ప్రయాణించడం, వికృతచేష్టలు చేస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేయడం, లేదంటే కొందరు ఆకతాయిలు పక్క ప్రయాణికులతో అసభ్యకరంగా ప్రవర్తించడం తరచూ చూస్తూ ఉంటాం. తాజాగా అలాంటి ఘటనే ఇండిగో విమానంలో చోటు చేసుకుంది. ఇక విషయంలోకి వెళ్తే.. తాజాగా ఓ వ్యక్తి…
-

-

Husband Wife Murder Mystery : భార్తలు.. భార్యలున్నారు జాగ్రత్త..!
The Real Story Behind Shocking incidents | What Really Happened? @brknewsofficial