Category: Uncategorized
-

Delhi Air pollution : ఢిల్లీలో తారాస్థాయికి చేరిన ఎయిర్ పొల్యూషన్.. 150 విమానాలు రద్దు..!
Air Pollution : ఉత్తర భారత్లో వాతావరణం మారిపోయింది. పూర్తిగా పొగమంచు కప్పేయడంతో శుక్రవారం 100 మీటర్ల దూరంలో ఉండే వాహనాలు సైతం కనిపించకుండా పోయాయి. దీంతో ఢిల్లీ వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రోడ్డు, రైలు, వాయుమార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే 150కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరో 200 వరకు సర్వీసులు ఆలస్యమయ్యాయి. ఇక విషయంలోకి వెళ్తే.. దేశ రాజధాని ఢిల్లీని వాయు…
-

Bangladesh Riots : బంగ్లాదేశ్ లో మళ్లీ అల్లర్లు.. భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు.. ?
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మళ్లీ ఆందోళనలతో అట్టుడుకుతోంది. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు చెలరేగాయి. ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హైది మరణించడంతో చెలరేగిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. పత్రిక కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. త్తోగ్రామ్లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయం వద్ద ఆందోళనలు చేలరేగాయి. ఇక విషయంలోకి వెళ్తే.. బంగ్లాదేశ్(bangladesh-riots)లో మరోసారి హింసాత్మక నిరసనలు మిన్నంటాయి. దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువ నేత, ఇంక్విలాబ్ మంచా ప్రతినిధి షరీఫ్ ఓస్మాన్ హాదీ(Osman…
-

Nidhi Agarwal : ప్రైవేట్ పాట్స్ ని తాకుతు.. నిధి ని నలిపేసిన కేటుగాళ్లు..! సిగ్గు లేదు మీ అందరికి..!
నలిగిపోయిన నిధి.. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నిధి అగర్వాల్కు చేదు అనుభవం ఎదురయ్యింది. హైదరాబాద్లో జరిగిన ఓ సినిమా ఈవెంట్లో ఆమెకు తీవ్ర ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. పాన్ ఇండియా హీరో, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా సినిమా ‘ది రాజా సాబ్. ఈసినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతోంది. కాగా ఈమూవీ ప్రమోషనర్స్ ఊపందుకున్నాయి. ఈక్రమంలోనే రాజాసాబ్ సినిమాలోని ‘సహన సహన’ పాటను రిలీజ్ చేశారు టీమ్. ఈ సాంగ్…
-

Dharmendra: బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర కన్నుమూత
Dharmendra : భారత సినిమా రంగానికి అపారమైన సేవలందించిన బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర (Dharmendra) కన్నుమూశారు. సోమవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ధర్మేంద్ర నివాసానికి చేరుకుంటున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే… బాలీవుడ్ ప్రముఖ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూశారు. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేడు తుదిశ్వాస విడిచారు. ఇటీవల ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స కూడా తీసుకున్నారు. డిశ్చార్జ్…
-

Bihar Elections : బీహార్ పాలిటికల్స్ లో బిగ్ ట్విస్ట్.. సీఎంగా కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్?.
బీహార్లో NDA కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది. బీజేపీ, జేడీయూతో పాటు కూటమిలో మరో పార్టీ లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) (LJP(RV)), ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లతో ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఎల్జేపీ (ఆర్వి) పార్టీకి బీహార్ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. బీహార్లో ఎన్డీఏ గెలిస్తే, ఉప ముఖ్యమంత్రి పదవి చేపడతారా? అని ఈ వారం ప్రారంభంలో విలేకర్లు చిరాగ్ను అడిగారు. దానికి ఆ యన రెస్పాండ్…
-

Srisailam Dam : చరిత్ర సృష్టించిన శ్రీశైలం.. రికార్డు స్థాయిలో వరద.. డ్యామ్ పునాదుల వద్ద కదలికలు.. ఏ క్షణమైనా..?
తెలుగు రాష్ట్రాల జీవనాడి.. శ్రీశైలం ప్రాజెక్టు… రెండు తెలుగు రాష్ట్రాల జీవనాడి. బహుళార్ధక సాధక ప్రాజెక్టు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయానికి ఈ సీజన్లో చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో వరద పోటెత్తింది. అంటే జూన్ 1 నుంచి ఇప్పటివరకు ఏకంగా 2,105 టీఎంసీల ప్రవాహం వచ్చి చేరింది. ప్రాజెక్టు చరిత్రలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఒకవైపు జలాశయం నీటితో కళకళలాడుతున్నా, మరోవైపు డ్యామ్ భద్రతకు సంబంధించి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…
-

TVK Party Vijay’s : విజయ్ కీలక నిర్ణయం.. రాజకీయ పర్యటనలు రద్దు..!
కరూర్ తొక్కిసలాట ఘటనలో 41 మంది ప్రజల ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో నటుడు, తమిళగ వెట్ట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది ఫిబ్రవరిలో పార్టీ స్థాపించినప్పటి నుంచి, అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని, సెప్టెంబర్ 13 నుంచి విజయ్ “ప్రజలను కలవడం” పేరుతో రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇప్పటివరకు తిరుచిరాపల్లి, నాగపట్టినం, తిరువారూర్, నామక్కల్, కరూర్ సహా పలు ప్రాంతాలలో పర్యటనలు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ దుర్ఘటన కారణంగా…
-
Russia : అంతరిక్షంలోకి 1,500 ఈగలు, 75 ఎలుకలను రష్యా ఏం చేయబోతోంది..?
అంతరిక్షం.. మానవ మేధస్సుకు అందనివి అనంత శూన్య ప్రపంచం. భవిష్యత్తులో అంతరిక్ష జీవనం మనకు ఎంతవరకు సానుకూలంగా ఉంటుందనే విషయంపై వివిధ దేశాలు ప్రయోగాలు చేస్తున్నాయి. రష్యా కూడా అందులో ముందువరుసలో ఉంది. తాజాగా రష్యా అంతరిక్షంలోకి ఎలుకలను పంపుతోంది. ఎలుకలతో పాటు ఈగలను కూడా పంపిస్తోంది. కాస్మిక్ రేడియేషన్ ప్రభావం జీవులపై ఎలా ఉంటుందో తెలిపేందుకే ఈ ప్రయోగం చేపడుతున్నట్టు రష్యా ప్రకటించింది. ఇక విషయంలోకి వెళ్తే.. రష్యా మరో అద్భుతం సృష్టించింది. ఈగలను, ఎలుకలను…

