Category: Trending

  • Mudskipper : నడుస్తు చెట్లు ఎక్కే విచిత్ర చేప..

    Mudskipper : నడుస్తు చెట్లు ఎక్కే విచిత్ర చేప..

    ఇక విషయంలోకి వెళ్తే.. సాధారణంగా చేప అంటే నీటిలో మాత్రమే జీవిస్తుంది. కానీ, ప్రకృతి వైవిధ్యాల్లో భాగంగా కొన్ని జాతులు వింతగా మారుతాయి. వాటిలో ఒకటి మడ్ స్కిప్పర్స్. ఈ చేపలు నీటిలో మాత్రమే కాకుండా నేలపైనా చురుకుగా కదలగలవు. చెట్లను ఎక్కడం వీటి ప్రత్యేకత. అందుకే ఇవి పరిశోధకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. సాధారణ చేపలకు భిన్నంగా మడ్ స్కిప్పర్స్‌ కు బలమైన పెక్టోరల్ రెక్కలు ఉంటాయి. ఇవి దాదాపు కాళ్లలాగా పనిచేస్తాయి. బురద నేలపై నడవడానికి, గెంతులు…

  • TCS : TCSలో మళ్లీ కోతలు.. 12, వేల ఉద్యోగులు ఔట్..!

    TCS : TCSలో మళ్లీ కోతలు.. 12, వేల ఉద్యోగులు ఔట్..!

    సాఫ్ట్‌వేర్‌ రంగం అనిశ్చితిగా మారుపేరుగా మారిపోతుంది. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఎన్ని కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయో అంత కంటే ఎక్కువ ఉద్యోగాలు కూడా పోతున్నాయి. తాజాగా ఏఐ కారణంగా ఒక్క కంపెనీ నుంచే ఏకంగా 12 వేల ఉద్యోగులు ఇంటికి పోవాల్సిన పరిస్థితి నెలకొంది. భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2026 ఆర్థిక సంవత్సరంలో తన ఉద్యోగులను 2 శాతం తగ్గించుకోనుంది. ఇది ప్రధానంగా మధ్య, సీనియర్ మేనేజ్‌మెంట్‌పై ప్రభావం చూపుతుందని…

  • Google : గూగుల్ ఉద్యోగులకు బిగ్ షాక్‌.. మళ్లీ మొదలైన లేఆఫ్‌లు

    Google : గూగుల్ ఉద్యోగులకు బిగ్ షాక్‌.. మళ్లీ మొదలైన లేఆఫ్‌లు

    ఈమధ్యకాలంలో ఐటీ కంపెనీల్లో లేఆఫ్‌లు బాగా పెరిగిపోతున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి బడా కంపెనీల్లో ఉద్యోగులను తొలగిస్తున్నారు. తాజాగా గూగుల్‌ మరోసారి లేఆఫ్స్‌ ప్రకటించింది ఓ ప్రముఖ కంపెనీ. ఇక విషయంలోకి వెళ్తే.. ప్రపంచ టాప్ సెర్చింజిన్ గూగుల్.. తాజాగా మరో విడత లేఆఫ్స్ ప్రకటించింది. ఈ దఫా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ లోనే కోత పెట్టింది. ఈ డివిజన్ లో దాదాపు 100 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. లేఆఫ్స్ ఎదుర్కొన్న వాళ్లందరూ కూడా ఆర్టిఫీషియల్…

  • Vijayawada Indrakilaadri: భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి..

    Vijayawada Indrakilaadri: భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి..

    దసరా ఉత్సవాల వేళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి భక్తజన సంద్రంగా మారింది. నేడు విజయదశమి సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీ బాగా పెరగడంతో అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది. దర్శన క్యూలైన్లు కొండ కింద వరకు కిలోమీటర్ల మేర విస్తరించాయి. నేడు విజయ‌ద‌శ‌మి కావ‌డంతో.. తెలుగు రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడకు చేరుకున్నారు. అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు…

  • Dowry harassment : దేశంలో మ‌ళ్లీ పెరిగిపోయిన వ‌రక‌ట్నం వేధింపులు.. టాప్ లో ఆ రాష్ట్రాలే..!

    Dowry harassment : దేశంలో మ‌ళ్లీ పెరిగిపోయిన వ‌రక‌ట్నం వేధింపులు.. టాప్ లో ఆ రాష్ట్రాలే..!

    భార‌త దేశంలో.. పెళ్లిళ్ల‌కు చాలా ప్ర‌త్యేకమైన గుర్తింపు, గౌర‌వం ఉంది. గ‌తంలో పెళ్లి చేసుకోవాలంటే.. మ‌న పెద్ద వాళ్లు అటు ఏడు త‌రాలు, ఇటు ఏడు త‌రాలు చూసి చేసేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. కాలంతో పాటు మ‌నుషులు మారారు. పెళ్లి అంటే.. ప్ర‌స్తుతం ప్యాకేజీలా మారిపోయింది. ఒక్క మాట‌లో చెప్పాలంటే.. పెళ్లి అంటే వ‌రుడిపై వ‌ధువు కాసుల వ‌ర్షం కురిపించాల్సిందే. తాజాగా.. పెళ్లి విష‌యంలో NCRB రిపోర్టులో షాకింగ్ నిజాలు బ‌ట్ట‌బయ‌లు అయ్యాయి. దేశంలో…

  • EV charging stations : EV ఛార్జీంగ్ బైకర్లకు గుడ్ న్యూస్.. దేశ వ్యాప్తంగా ఈవీ ఛార్జీంగ్ స్టేషన్ల ఏర్పాట్లు..

    EV charging stations : EV ఛార్జీంగ్ బైకర్లకు గుడ్ న్యూస్.. దేశ వ్యాప్తంగా ఈవీ ఛార్జీంగ్ స్టేషన్ల ఏర్పాట్లు..

    Charging Infrastructure : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా 72,300 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ భారీ లక్ష్యం కోసం తక్షణమే రూ. 2,000 కోట్లను ఖర్చు చేయనుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. దేశవ్యాప్తంగా విద్యుత్తు వాహనాల (EV) వాడకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకంతో ముందుకొచ్చింది. పీఎం…

  • Tang Renjian : శబ్బాష్ చైనా..! అవినీతి మంత్రికి ఉరిశిక్ష..!

    Tang Renjian : శబ్బాష్ చైనా..! అవినీతి మంత్రికి ఉరిశిక్ష..!

    చైనా దేశ నిర్ణయానికి ప్రపంచం మొత్తం ప్రశంసలు.. చైనా ఈ దేశం గురించి ప్రపంచానికి చాటి చెప్పాల్సిన పని లేదు. అక్కడి తిసుకునే కఠి నిర్ణయాలే.. ఈ దేశంను అభివృద్ధులో నిలుపుతుంది. అగ్రరాజ్యం అమెరికాకు పోటి పడుతుంది. ఒక్క విధంగా చెప్పాలంటే.. చైనా ఆర్థికంగా ప్రగతి సాధించడమే కాదు.. స్కాంలలో కూడా ప్రగతి సాధిస్తుంది. ఇటీవల ఒక మాజీ కేంద్ర మంత్రికి ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఉరిశిక్ష వేస్తూ తీర్పు చెప్పింది. ఇది యాతవ్ ప్రపంచ…

  • Oil India Limited : అండమాన్ దీవుల సముద్రంలో సహజ వాయువులు…

    Oil India Limited : అండమాన్ దీవుల సముద్రంలో సహజ వాయువులు…

    భారత ఇంధన రంగంలో కొత్త ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) అండమాన్ సముద్ర గర్భం లో సహజ వాయువు నిక్షేపాలను కనుగొన్నట్లు ప్రకటించింది. ఈ కనుగొనిక భారత ఎనర్జీ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.అండమాన్ దీవుల తూర్పు తీరానికి 17 కిలోమీటర్ల దూరంలో ఓఐఎల్ అన్వేషణ చేపట్టింది. ఆ తవ్వకాలలో గ్యాస్ జాడలు లభ్యమయ్యాయి. ఒక అన్వేషణాత్మక బావిలో 295 మీటర్ల లోతులో సహజ వాయువు నిల్వలు…

  • EPFO ATM Withdrawal : ATMల ద్వారా PF విత్ డ్రా.. ఎలా చేసుకోవాలంటే..?

    EPFO ATM Withdrawal : ATMల ద్వారా PF విత్ డ్రా.. ఎలా చేసుకోవాలంటే..?

    PF ఉద్యోగులకు గుడ్ న్యూస్.. PF ఖాతా ఉన్న ఉద్యోగులందరికీ అద్దిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంక్ అకౌంట్ మాదిరిగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) చందాదారులు సైతం ATM నుంచి తమ PF డబ్బు విత్ డ్రా చేసుకునే అవకాశం అతి త్వరలో అందుబాటులోకి రానుంది. వచ్చే ఏడాది 2026 జనవరి నుంచి ఈ సదుపాయాన్ని ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టనుంది. త్వరలోనే జరగనున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు జాతీయ…

  • Telangana News Liquor Shops : తెలంగాణలో మద్యం టెండర్లు షురూ..

    Telangana News Liquor Shops : తెలంగాణలో మద్యం టెండర్లు షురూ..

    కొత్త మద్యం దుకాణాలు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇవాళ్టి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్‌ 18 వరకు ఆసక్తికలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్‌కు మార్గదర్శకాలు జారీ చేసింది. దుకాణాల కేటాయింపులో గౌడ్‌ సామాజిక వర్గానికి 15 %, ఎస్సీలకు 10 %, ఎస్టీలకు 5 % రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్‌ దరఖాస్తుదారులకు కుల ధ్రువీకరణ తప్పనిసరి…