Category: Trending
-

Chennai : రూ.4 కోట్ల వాచ్ ఆర్డర్ చేసిన యువకుడికి షాక్! బాక్స్ ఓపెన్ చేయగానే దిమ్మతిరిగిపోయాడు!
తమిళనాడు : ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ షాపింగ్ ఎక్కువైంది. చిన్న దానికి పెద్ద దానికి పోన్ తియా.. ఎదో ఒక వస్తువు ఆర్డ్ పెట్టా.. గిదే ప్రస్తుతం జనరేషన్ యువత పాటిస్తున్న ఆన్ లైన్ మార్కెటింగ్. ఇక దేశ వ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా ఎన్ని మోసాలు జరుగుతున్న ఈ యువతలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా తమిళనాడులోని చెన్నై నగరంలో భారీ ఆన్ లైన్ మోసం వెలుగు చూసింది. ఇక విషయంలోకి వెళ్తే..…
-

Mutton curry : సంసారంలో చిచ్చు పెట్టిన మటన్ కర్రీ.. దసరా రోజు భార్య.. దీపావళికి భర్త సూసైడ్!
ఉత్తరాఖండ్, కేధార్నాథ్ : ప్రస్తుతం సమాజంలో ప్రాణం అంటే విలువల లేకుండాపోయింది. చిన్న దాని, పెద్ద దానికి ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ఫోన్ ఇవ్వలేదని ఒకడు సస్తే, బైక్ కొనివ్వలేదని ఇంకోకడు సత్తాడు. తన బాయ్ ఫ్రెండ్ వెరే అమ్మాయితో మాట్లాడిందని ఇక్కడ గల్ ఫ్రెండ్ సుసైడ్ చేసుకుంటది. ఇలా ఒకటా రెండా.. అబ్బో చెప్పుకుంటు పోతే.. ఎన్నో ఉన్నాయి. తాజాగా తెలంగాణలో ఓ జిల్లాలో మటన్ కూరల కారం తగ్గిందని బర్త మందలిస్తే.. భార్య ఆత్మహత్య చేసుకుంది.…
-

Kedarnath Temple Closing : కేదార్నాథ్ ఆలయం మూసివేత.. ఆరు నెలలు మంచులోనే..!
Kedarnath Temple Closing : దేవ భూమి ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ కేదార్నాథ్ ఆలయ తలుపులు భాయ్ దూజ్ పండుగ సందర్భంగా మూసివేశారు. వేలాది మంది భక్తుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. స్వామి వారిని ఉఖీమఠ్లోని ఓంకారేశ్వర్ ఆలయానికి డోలీ యాత్రగా తరలించి కేధార్నాథ్ ఆలయంను మూసివేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్లోని సుప్రసిద్ధ పవిత్ర పుణ్యక్షేత్రం అయిన కేదార్నాథ్ ఆలయ తలుపులు మూసివేశారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేక పూజలు చేపట్టి…
-

Kedarnath temple closed : చార్ ధామ్ యాత్ర క్లోజ్.. మూసివేయనున్న కేదార్నాథ్ ఆలయం
ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధామ్ కేదార్నాథ్ ఆలయం రేపటి నుంచి ఆరు నెలల బంద్ కానుంది. ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఆలయ తలుపులు మూసివేయబడతాయి. అయితే ఎందుకు ఆలయం క్లోజ్ చేస్తారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఇక వివరల్లోకి వెళ్తే.. దేశంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే చార్ ధామ్ యాత్ర ఏటా వేసవిలో మొదలై.. శీతాకాలం వరకు కొనసాగుతుంది. ఏడాదిలో ఆరు నెలల పాటు మాత్రమే ఈ యాత్రకు అనుమతిస్తారు. ఈ ప్రదేశాలు హిమాలయాల్లో ఉండటం…
-

Sanae Takaichi : జపాన్ కొత్త ప్రధానిగా “లేడీ ట్రంప్” తకాయిచి.. రాజకీయ నేపథ్యం ఇదే
Japan New PM : ద్వీప దేశం జపాన్ (Japan) చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది అని చెప్పొచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా జపాన్ లో నారీ శక్తి విజయం పొందింది. జపాన్ దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా సనే తకాయిచి ఎన్నికై జపాన్ చరిత్ర ఒక అధ్యయంగా మారింది. ఇక విషయంలోకి వెళ్తే… జపాన్ దేశ చరిత్రలో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి (Prime Minister) గా…
-

Bigg Boss 2.0 వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. హౌస్ లోకి దువ్వాడ శ్రీనివాస్, అలేఖ్య చిట్టిపికిల్స్, ప్రభాస్.. ఇక రచ్చ రచ్చే..!
బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో ప్రస్తుతం ఆట కాస్త డల్గా, రొటీన్గా సాగుతోంది. పవన్, కళ్యాణ్ పడాల లాంటి కొందరు కంటెస్టెంట్ల ప్రవర్తన విమర్శలకు తావిస్తుంటే, మరికొందరు నామమాత్రంగానే కనిపిస్తున్నారు. ఈ డల్ వాతావరణాన్ని మార్చి, ప్రేక్షకులకు అసలైన మజా ఇవ్వడానికి బిగ్ బాస్ టీమ్ రంగంలోకి దిగింది. అందుకే, ఏకంగా ఆరుగురు ఖతర్నాక్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ను హౌస్లోకి పంపించడానికి సిద్ధమైంది. వీరు శనివారమే హౌస్లోకి అడుగుపెట్టినా, వీరి గ్రాండ్ ఎంట్రీ ఎపిసోడ్ను గత…
-

UP CM Yogi.. 20 Encounters in 48 hours : యూపీలో యోగి గోలిమార్..! 48 గంటల్లో 20 ఎన్ కౌంటర్లు.. 8 ఏళ్లలో 14,973 ఎన్ కౌంటర్స్..?
UP CM Yogi Govt : ఉత్తరప్రదేశ్ లో నేరస్థులకు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ పేరు వినబడితేనే ఫ్యాంట్లు తడిసిపోతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ కి సీఎం యోగి అయినప్పటి నుంచి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పట్ల యోగి ప్రత్యేక దృష్టి పెట్టారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యూపీ పోలీసులకు నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని యోగి ఆదేశించారు. దీంతో 2017 మార్చి నుంచి 2018 జులై వరకు యూపీ పోలీసులు గతంలో ఎన్నడూ లేని…
-

Srisailam Dam : చరిత్ర సృష్టించిన శ్రీశైలం.. రికార్డు స్థాయిలో వరద.. డ్యామ్ పునాదుల వద్ద కదలికలు.. ఏ క్షణమైనా..?
తెలుగు రాష్ట్రాల జీవనాడి.. శ్రీశైలం ప్రాజెక్టు… రెండు తెలుగు రాష్ట్రాల జీవనాడి. బహుళార్ధక సాధక ప్రాజెక్టు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయానికి ఈ సీజన్లో చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో వరద పోటెత్తింది. అంటే జూన్ 1 నుంచి ఇప్పటివరకు ఏకంగా 2,105 టీఎంసీల ప్రవాహం వచ్చి చేరింది. ప్రాజెక్టు చరిత్రలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఒకవైపు జలాశయం నీటితో కళకళలాడుతున్నా, మరోవైపు డ్యామ్ భద్రతకు సంబంధించి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…
-

Jubilee Hills : జూబ్లీహిల్స్ బరిలో టీడీపీ..? ఎమ్మెల్యే అభ్యర్థిగా Jr. NTR అక్క..?
ప్రస్తుతం దేశంలో బీహార్ ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ తో పాటు దేశ వ్యాప్తంగా బైపోల్స్ జరగున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి జూబ్లీహిల్స్ లో కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ మాజీ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఎన్నిక అనివార్యం అయింది. ఇక తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ బై పోల్ కీలకంగా మారుతుంది. ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకం అయింది. సీఎం రేవంత్ ఇక్కడ గెలుపు పైన పట్టుదలతో…
