Category: Trending
-

ISRO: 2026 తొలి ఇస్రో పీఎస్ఎల్వీ-సీ62 ప్రయోగం విఫలం.. 16 శాటిలైట్స్ మిస్సింగ్..!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో ) 2026లో చేపట్టిన తొలి ప్రయోగం విఫలమైంది. పీఎస్ఎల్వీ సీ 62 రాకెట్ ద్వారా రక్షణ రంగానికి అత్యంత కీలకమైన ‘అన్వేష’ లేదా ‘ఈఓఎస్-ఎన్1’ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే, మూడో దశ వరకు సజావుగా సాగిన రాకెట్ ప్రయోగం.. నాలుగో దశ ప్రారంభంలోనే ఉపగ్రహాంతో సంబంధాలు తెగిపోయినట్టు ఇస్రో ప్రకటించింది. 18 నిమిషాలకే పూర్తికావాల్సిన ప్రయోగం సాంకేతిక సమస్య కారణంగా పూర్తికాలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో…
-

Bangladesh Riots : బంగ్లాదేశ్ లో మళ్లీ అల్లర్లు.. భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు.. ?
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మళ్లీ ఆందోళనలతో అట్టుడుకుతోంది. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు చెలరేగాయి. ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ హైది మరణించడంతో చెలరేగిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. పత్రిక కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. త్తోగ్రామ్లోని భారత అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయం వద్ద ఆందోళనలు చేలరేగాయి. ఇక విషయంలోకి వెళ్తే.. బంగ్లాదేశ్(bangladesh-riots)లో మరోసారి హింసాత్మక నిరసనలు మిన్నంటాయి. దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువ నేత, ఇంక్విలాబ్ మంచా ప్రతినిధి షరీఫ్ ఓస్మాన్ హాదీ(Osman…
-

Gold, silver prices : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే..?
గత రెండ్రోజుల పాటు భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు పుంజుకున్నాయి. నిన్న ఒక్కరోజే భారీగా తులం బంగారంపై రూ.650 పెరగ్గా.. ఇవాళ మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. బుధవారం నుంచి గురువారం మధ్య కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో బంగారం మళ్లీ ఆల్లైం హైకి చేరుకుంది. కాబట్టి ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. ఇక విషయంలోకి వెళ్తే.. పసిడి ప్రియులకు ఇది గుడ్ న్యూ అనే…
-

Plastic Footpath : హైదరాబాద్ లో జపాన్ టెక్నాలజీ..! ప్లాస్టిక్ వ్యర్థాలతో ఫుట్ పాత్ లు…
కొత్త టెక్నాలజీ..! హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లో జీహెచ్ఎంసీ రూ. 1.68 కోట్లతో వినూత్న మోడల్ ఫుట్పాత్ ప్రాజెక్టును ప్రారంభించింది. పాదచారుల మార్గాన్ని రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారు చేసిన ప్లాస్టిక్ పేవర్ బ్లాకులతో నిర్మిస్తున్నారు. రామానాయుడు స్టూడియో నుంచి బీవీబీ జంక్షన్ వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర ఈ నిర్మాణం జరుగుతుంది. ఇందులో 65-70 శాతం వరకు పాత సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలను వాడుతున్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణ హితమైన నిర్మాణాలు చేపట్టే…
-

gold prices : దేశంలో బంగారం ధరలు తగ్గాయా..? పెరిగాయా..?
gold prices : బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది ఇబ్బందికరంగా మారింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరుగుతుంది. అయితే తాజా పరిణామాలను చూసినట్లయితే బంగారం ధరలు మళ్ళీ తగ్గడం ప్రారంభించాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో గమనించినట్లయితే డిసెంబర్ 4వ తేదీ గురువారం బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలోని ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్లో చూసినట్లయితే, ఒక ఔన్స్ (31.2…
-

Akhanda 2′ : ‘అఖండ 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు సీఎం రేవంత్ రెడ్డి.. అల్లు అర్జున్ వస్తాడా..!
నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమా “అఖండ 2”. ఈ ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన “అఖండ” చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్గా వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. ఈ భారీ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే బయటకొచ్చిన అన్ని అప్ డేట్స్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి. డిసెంబర్ 5న…
-

Ayodhya : అయోధ్యలో మరో కీలక ఘట్టం.. పూర్తిగా నిర్మాణం అయిన రాములోరి ఆలయం..!
అయోధ్య రామాలయం మరోసారి ముస్తాబైంది. ఆలయ నిర్మాణ పూర్తికి చిహ్నంగా ఈరోజు ప్రధాని మోదీ ఆలయ శిఖరంపై ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీని కోసం అయోధ్యను మొత్తం సరికొత్తగా అలంకరించారు. ఇక విషయంలోకి వెళ్తే… ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరంలో మరో పవిత్ర ఘట్టానికి వేళయింది. ఈరోజు ప్రధానిమోదీ రామమందిరం ధ్వజారోహణం చేయను్నారు. అంతేకాదు దనిపై జెండాను ఎగురవేయనున్నారు. ఆలయ ప్రధాన నిర్మాణ పనులు పూర్తికి చిహ్నంగా దీనిని నిర్వహించనున్నారు. ఇదొక చారిత్రిక మైలురాయని అభివర్ణిస్తున్నారు. ఈ…
-

Dog attack : బాలుడిపై పెంపుడు కుక్క పిట్బుల్ కుక్క దాడి.. తెగిపడిన చెవి..!
దేశ రాజధాని ఢిల్లీలో ఓ బాలుడిపై పెంపుడు కుక్క దాడి చేసింది. ఆ పిల్లాడిని దానిని తప్పించేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ.. అతని చెవి తెగిపోయేదాక అది వదల్లేదు. ఇక విషయంలోకి వెళ్తే… ఇటీవల కాలంలో చిన్నారులు కుక్కల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలు బాగా పెరిగిపోతున్నాయి. రోడ్డుపై వెళుతున్న చిన్నారులపై కుక్కలు దాడి చేయడం.. పిల్లలు గాయాలు పాలవడం ఎక్కువగా జరుగుతున్నాయి. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు, ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన నగరాల్లో ఈ కుక్కల…
-

E-Car Race : ఈ కార్ రేస్ కేసు విచారణకు కేటీఆర్.. ఏ క్షణమైనా అరెస్ట్..?
తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ పై ఫార్ములా ఈ-రేసు కేసుపై చర్యలకు గవర్నర్ నుంచి అనుమతి వచ్చింది. దీంతో.. నెక్స్ట్ ఏం జరిగతుంది అనేది దాదాపు స్పష్టత వచ్చింది. ఇక ఈ కేసులోనిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. కేటీఆర్పై చార్జ్షీట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ కేసులో కేటీఆర్ను ఏ-1 గా, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఏ-2గా…
-

Telangana, bypoll : తెలంగాణలో మరో బైపోల్.. దానం నాగేందర్, కడియం శ్రీహరి రాజీనామా..?
తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు స్పీకర్ మరో సారి నోటిసులు పంపించిండ్రు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషనఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం తమ అనుచరులతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందిలో వీళ్లు కూడా ఉన్నారు. మిగిలిన 8 మంది స్పీకర్ ఎదుట విచారణకు హాజరవుతుండగా, మాజీ మంత్రులు దానం,…