Category: Telangana
-

Manjeera Dam : డేంజర్ లో మంజీరా డ్యాం.. గేట్ల పైనుంచి వరద
తెలంగాణలో గత కొంత కాలంగా.. ప్రాజెక్టులు ప్రమాదంలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రాజెక్టు ప్రమాదపు జాబితాలో చేరింది. అదేదో కాదు.. మంజీరా ప్రాజెక్టు. అవును ప్రస్తుతం మంజీరా ప్రాజెక్టు ప్రమాదంలో ఉన్నట్లు తెలిపోయింది. గత 15 రోజులుగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు సింగూరు ప్రాజెక్టుకు వరద పెరగడంతో దిగువకు నీటిని విడుదల చేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున వరద జలాలు మంజీర బ్యారేజీకి వస్తున్నాయి. వరద ప్రవాహం పెద్దమొత్తంలో ఉండడంతో…
-

KPHB : హైదరాబాద్ భూములకు రెక్కలు.. ఎకరం 70 కోట్లు.. ఆదాయం 547 కోట్లు
KPHB ఈ పదంతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో విపరీతంగా ఫేమస్ అయిన ఎరియా. ఇప్పుడు మరో కొత్త వార్తతో.. KPHB పేరు మారుమ్రోగిపోతుంది. ఏంటా అని అనుకుంటున్నారా..? అయితే ఆగండి అక్కడికే వస్తున్నా..? రియల్ ఎస్టేట్ మార్కెట్ KPHB కొత్త రికార్డు.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో (Hyderabad real estate market) మరోసారి భూమి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ KPHB ప్రాంతంలో ఎకరం భూమి ఏకంగా రూ.…
-

Medaram Maha Jatara 2025 : మేడారం జాతరకు వరాల జల్లు.. 150 కోట్లుతో ఉత్సవం
మేడారం ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన జాతర (Tribal Festival) . తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ మేడారం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక తెలంగాణ వాళ్లు అయితే ప్రతి ఇంటిం నుంచి ఒక్కరైనా ఆ మేడారం కు వెళ్లి మొక్కులు తీర్చుకోవాల్సిందే. దీంతో ఇక మేడారం కు ఇప్పటి నుంచే సందడి మొదలైంది. ఇక విషయంలోకి వెళ్తే.. తెలంగాణలో జరిగే అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారలమ్మ (Sammakka Saralamma) మహా జాతర నిర్వహణకు…
-

Kavitha MLC : కవిత మరో లేఖ.. కేటీఆర్ ఏ టార్గెట్..!
గత కొంత కాలంగా తెలంగాణ లో కవిత పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఏ పార్టీ నేతలైన కూడా కవిత రాజకీయ భవిష్యత్తు పై ఎవరికి వారే చర్చలు పెట్టుకుంటున్నారు. గతంలో కేసీఆర్ కు కవిత రాసిన బహిరంగ లేఖ అప్పట్లో ఎంత హాట్ టాపిక్ గా మారిందో అందరికి తెలిసిందే. తాజాగా మరో సారి కవిత లేఖ వైరల్ గా మారింది. ఇక విషయంలోకి వెళ్తే.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది.…
-

GO 49 : జీవో రద్దు చేయండి.. BJP MLA పాల్వాయి హరీష్ బాబు డిమాండ్..!
తెలంగాణలోని గిరిజన ప్రాంతాల్లో చాలా కాలంగా నలుగుతున్న సమస్య పోడు భూముల ఇష్యూ నడుస్తుంది. దీనికి తోడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీసుకొచ్చిన 49వ నెంబర్ జీవో.. కూడా గిరిజనుల ఆగ్రహానికి గురి అవుతోంది. ఈ రెండు సమస్యలపై సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు దీక్ష చేపట్టారు. కుమ్మం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో తన నివాసంలోనే నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. జీ.ఓ. నెంబర్ 49 ను రద్దు చేయాల్సిందే..! జీ.ఓ. నెంబర్…
-

Telangana : ప్రాణం తీసిన మూత్ర విసర్జన..
గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరుస విద్యుత్ షాక్ లు కలకలం రేపుతున్నాయి. దీంతో ప్రజలు కరెంట్ పోల్స్ వద్దకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఇటీవలే రామంతపూర్ లో శ్రీ కృష్ణాజన్మస్టమీ ర్యాలీలో ఏడుగురు విద్యుత్ షాక్ తో మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో వ్యక్తి విద్యుత్ షాక్ కు బలయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం రేణి సీజన్.. ఈ సీజన్ లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం తెలంగాణలో వర్షాలు…
-

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ చరిత్ర తెలుసా..?
వినాయక చవితి… భారత దేశంలో మహారాష్ట్ర తర్వాత అంతటి వైభవంగా జరిపే రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. వినాయక చవితి వచ్చేస్తోంది. ఊరు వాడా.. చిన్నా పెద్దా అని తేడా లేకుండా గణేష్ చతుర్థికి సిద్ధం అవుతున్నారు. చెందాలు వేసుకుంటు, గణేష్ మండపాలు కట్టేందుకు సిద్ధం అవుతారు. నగరాలు, పల్లెల్లు అని తేడా లేకుండా.. చవితి ఉత్సవాలు జరుపుతారు. ముంబైతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఏటేటా గణేష్ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇక ఖైరతాబాద్ గణేష్ గురించి అయితే…
-

Marwadi Go Back : మార్వాడి గో బ్యాక్… ఎందుకీ ఉద్యమం? కాంగ్రెస్ కుట్రేనా..?
హైదరాబాద్… ప్రస్తుతం ఈ నగరం తెలియని వాళ్లు అంటూ ఉండరేమో. భారత దేశ ప్రజలకే కాదు.. యావత్ ప్రపంచానికి తెలిసిన విశ్వ నగరం. ప్రపంచ పటంలో న్యూయార్క్, సిడ్నీ, ఢిల్లీ, టోక్యో, వంటి నగరాల సరసన చోటు సంపాదించుకొని తన మార్క్ ని చాటుకున్న మహా నగరం. ఇంకొక్క రంకంగా చెప్పాలంటే హైదరాబాద్ ని అక్షయ పాత్ర అని అంటుంటారు. అలా అనడమే కాదు అదే వాస్తవం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న.. రాష్ట్రాల వాళ్ళందరు కూడా హైదరాబాద్…
-

Independence Day : గొల్కొండలో పంద్రాగస్టు వేడుకలు.. ఈ రూట్ లో రాకపోకలు బంద్
స్వాతంత్య్ర దినోత్సవ (Independence Day) వేడుకలను ఈ నెల 15న చారిత్రక గోల్కండ కోట (Golconda Fort) అంగరంగ వైభంగా ముస్తాం అవుతుంది. పంద్రాగస్టు రోజున ఉదయం 10.30 గంటలకు గోల్కొండ కోటలోని రాణి మహల్ లాన్స్లో (Rani Mahal Lance) రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. స్వాతంత్ర్య దీనోత్సవం సందర్భంగా.. గోల్కొండ కోట వైపు వచ్చే వాహనాల దారిని మర్లించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు…
-

Singur Dam : డేంజర్ లో సింగూరు ప్రాజెక్టు ఏ క్షణామైనా కూలిపోవచ్చు…?
తెలంగాణలో విస్తారంగా వర్షాలు కుస్తున్నాయ్. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తో సహా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుంన్నాయి. ఇక తెలంగాణలో ప్రధాన నది అయిన ముసీ నదికి భారీగా వరదు వచ్చి చేరుతోంది. దీంతో మూసీ పై ఉన్న ప్రధాన ఆయకట్లు అన్ని నిండు కుండాల తలపిస్తున్నాయి. ఇక తాజాగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు మంజీర నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు కు భారీగా వదర పెట్టేత్తింది. దీంతో సింగూరు ప్రాజెక్టు కు జలకళ…