Category: Hyderabad

  • Independence Day : గొల్కొండలో పంద్రాగస్టు వేడుకలు.. ఈ రూట్ లో రాకపోకలు బంద్

    Independence Day : గొల్కొండలో పంద్రాగస్టు వేడుకలు.. ఈ రూట్ లో రాకపోకలు బంద్

    స్వాతంత్య్ర దినోత్సవ (Independence Day) వేడుకలను ఈ నెల 15న చారిత్రక గోల్కండ కోట (Golconda Fort) అంగరంగ వైభంగా ముస్తాం అవుతుంది. పంద్రాగస్టు రోజున ఉదయం 10.30 గంటలకు గోల్కొండ కోటలోని రాణి మహల్ లాన్స్‌లో (Rani Mahal Lance) రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. స్వాతంత్ర్య దీనోత్సవం సందర్భంగా.. గోల్కొండ కోట వైపు వచ్చే వాహనాల దారిని మర్లించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు…

  • AP Liquor Scam Case : ఏపీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్..!

    AP Liquor Scam Case : ఏపీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్..!

    ఆంధ్రప్రదేశ్​ మద్యం కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ (YCP) హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సిట్​ (Sit) అధికారులు సోదాలు నిర్వహించి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కెసిరెడ్డి (Raj Kasireddy) సూచన మేరకు 12 బాక్సుల్లో భద్రపరిచిన రూ.11కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. ఇక విషయంలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామాలు…

  • Fish Venkat – Prabhas : అంతా ఫేక్…! మేము ఎవరికి కాల్ చేయలేదు ప్రభాస్ టీం

    Fish Venkat – Prabhas : అంతా ఫేక్…! మేము ఎవరికి కాల్ చేయలేదు ప్రభాస్ టీం

    తెలుగు సినిమా పరిశ్రమలో తెలంగాణ యాస, భాషతో తనదైన డైలాగ్ డెలివరీతో, హావభావాలతో హాస్యాన్ని పండించిన ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షీణించింది. గత రెండేళ్లుగా ఆయన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. ఇటీవల ఆయన రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో పరిస్థితి విషమంగా మారింది. దాంతో మెరుగైన చికిత్స కోసం ఆయనను కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో చేర్పించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక స్థోమత గురించి వన్ ఇండియా రిపోర్టర్ శ్రీనివాస్ చక్కిళ్ల వాకబు…

  • Pashamylaram Fire Accident : పారిశ్రామిక వాడలో.. మృత్యు ఘోషలు..

    Pashamylaram Fire Accident : పారిశ్రామిక వాడలో.. మృత్యు ఘోషలు..

    తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పారిశ్రామిక వాడ అయిన పాశమైలారం లో సిగాచీ రసాయన పరిశ్రమలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని రియాక్టర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోవడంతో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా ఈ మృతుల సంఖ్య అంతకు అంతకు పెరుగుతు పొతుంది. క్షణం క్షణం కు పెరుగుతున్న మృతుల సంఖ్య..…

  • Rain alert : తెలుగు రాష్ట్రాలకు వచ్చే 4 రోజులు వర్షాలే… ఈ జిల్లా ప్రజలకు అలర్ట్

    Rain alert : తెలుగు రాష్ట్రాలకు వచ్చే 4 రోజులు వర్షాలే… ఈ జిల్లా ప్రజలకు అలర్ట్

    వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లని కబురు అందించింది. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. దేశంలో నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించడంతో వర్షాలు పలు ప్రాంతాల్లో భారీగా కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే పలుచోట్ల వర్షాలు మొదలవగా, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని…

  • Space Travel Jahnavi : అంతరిక్షంలోకి 23 ఏళ్ల తెలుగు యువతి.. పాల కొల్లు నుంచి పాలపుంత దాకా..!

    Space Travel Jahnavi : అంతరిక్షంలోకి 23 ఏళ్ల తెలుగు యువతి.. పాల కొల్లు నుంచి పాలపుంత దాకా..!

    అంతరిక్షం… (space) ప్రతి ఒక్కరు భూమిపై నుంచి నిత్యం చూస్తూనే ఉంటాం. నిజంగా చిన్న తనంలో అక్కడికి వెళ్లాలని మనలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ అది సాధ్యం కాదు. వాస్తవానికి చెప్పాలంటే.. అంతరిక్షంలోకి వెళ్ళడం అందరికీ సాధ్యమయ్యే పనికాదు..! ఇప్పటివరకు భారతదేశం నుంచి అంతరిక్షంలోకి వెళ్లిన మహిళ వ్యోమగాముల్లో కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ గురించే మనకు తెలుసు. కానీ వాళ్లతో పాటు మన తె లుగు రాష్ట్రాల నుంచి ఇది వరకు ఓ వ్యోమగామి…

  • Raja Singh’s : తెలంగాణ బీజేపీ పార్టీకి రాజాసింగ్ బిగ్ షాక్… పార్టీకి రాజీనామా

    Raja Singh’s : తెలంగాణ బీజేపీ పార్టీకి రాజాసింగ్ బిగ్ షాక్… పార్టీకి రాజీనామా

    గోషామహాల్ (Goshamahal) ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh’s) సంచల నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం ఆయన ప్రకటించారు. రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజాసింగ్ అందజేశారు. బీజేపీ (BJP) అధ్యక్ష పదవికి తన సిఫార్సు చేసిన అభ్యర్థిని పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ఆయన, పార్టీని వీడేందుకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇది కూడా చదవండి : TMC : టీఎంసీ, క్యూసెక్కు…

  • Maha News : మహా న్యూస్ ఆఫీస్ పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి.. కేటీఆర్ రియాక్ష్ ఇదే..!

    Maha News : మహా న్యూస్ ఆఫీస్ పై బీఆర్ఎస్ శ్రేణుల దాడి.. కేటీఆర్ రియాక్ష్ ఇదే..!

    హైదరాబాద్ (Hyderabad) జూబ్లిహిల్స్ (Jubilee Hills) లో ఉన్న మహాన్యూస్ (Mahanews) టీవీ చానల్, కార్యాలయంపై బీఆర్ఎస్ (BRS) కార్యకర్తలు దాడి చేశారు. సడెన్‌గా గుంపులా వచ్చి.. కార్యాలయంపై విరుచుకుపడ్డారు. ఆఫీస్ ఎదురుగా ఉన్న కార్లతో పాటు.. కార్యాలయం లోపలుకు చొచ్చుకు వెళ్లి దాడి చేశారు. రిసెప్షన్ తో పాటు స్టూడియోను కూడా ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తల దాడితో ఉద్యోగులంతా భయాందోళనకు గురయ్యారు. దాడి చేయడానికే వచ్చినట్లుగా ధ్వంసం చేసేసి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు.…

  • Swetcha Votarkar : స్వేచ్ఛ చివరి కోరిక… నాన్న వాడిని వదలొద్దు…

    Swetcha Votarkar : స్వేచ్ఛ చివరి కోరిక… నాన్న వాడిని వదలొద్దు…

    ఎప్పుడు నవ్వుతూ ఉండే స్వేచ్ఛకు స్వేచ్ఛ లేకుండా చేసింది ఎవరు..? ఆత్మహత్య చేసుకునేంతలా.. స్వేచ్ఛకు భంగం కలిగించింది ఎవరు..? నిజంగా స్వేచ్ఛది ఆత్మహత్యనా..? హత్యనా..? నాన్న వాడిని వదలొద్దు అంటూ స్వేచ్ఛ మాటలు స్వేచ్ఛకు పూర్ణచంద్రరావు తో సంబంధం ఉందా..? పూర్ణచంద్రరావు స్వేచ్ఛతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడా..? నిజంగా స్వేచ్ఛ తండ్రి చెప్పినట్లే పూర్ణచంద్రరావు వల్లే ఆత్మహత్య చేసుకుందా..? స్వేచ్ఛ (Swetcha Votarkar)… ఎప్పుడు వార్తలు చదువుతూ సమాజంలో జరిగే మంచి చెడుల గురించి, ప్రజలకు చెప్పే…

  • TV Anchor : స్వేచ్ఛ మృతిపై.. అనుమానాలు.. జరిగింది ఇదే…!

    TV Anchor : స్వేచ్ఛ మృతిపై.. అనుమానాలు.. జరిగింది ఇదే…!

    ప్రముఖ టీ న్యూస్ (T News) ఛానల్ లో న్యూస్ ప్రజెంటర్, టీవీ యాంకర్ (TV Anchor), ప్రముఖ జర్నలిస్ట్(Journalist), రచయిత్రి (Writer), వక్త తెలంగాణ ఉద్యమ కారిణి అయిన స్వేచ్ఛ వొటార్కర్ ఆత్మహత్య హత్య చేసుకుంది. కాగా ఈమె ఆత్మహత్యపై అనేక మంది అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె ఎంతో ధైర్య వంతురాలు.. ఆమె ఇలాంటి పని ఎందుకు చేస్తుంది..? ఆత్మహత్య ఎందుకు చేసుకుంటుంది..? అంటూ తోటి జర్నలిస్టులు, ఆమె మిత్రులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.…