Category: Hyderabad

  • Jubilee Hills by-election :షేక్‌పేట్‌లో బీజేపీ గల్లంతు.. కేవలం 307 ఓట్లు

    Jubilee Hills by-election :షేక్‌పేట్‌లో బీజేపీ గల్లంతు.. కేవలం 307 ఓట్లు

    జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఘోర ఓటమి తప్పడం లేదు. యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదటగా షేక్ పేట్ డివిజన్ లో ఓట్ల లెక్కింపు జరిగింది. ఇక ముందుగా షేక్ పేట్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలకు కూడా పోటా పోటిగా ఓట్లు పోల్ అయ్యాయి. కానీ బీజేపీకి మాత్రం నత్త నడకలా ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో రెండు రౌండ్ల…

  • Delhi terror attack : ఢిల్లీలో భారీ పేలుడు.. 9 మంది మృతి.. ఉగ్ర దాడేనా..?

    Delhi terror attack : ఢిల్లీలో భారీ పేలుడు.. 9 మంది మృతి.. ఉగ్ర దాడేనా..?

    ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద ఉన్న కారులో ఈ పేలుడు జరిగింది. ఈ బాంబు పేలుడులో 8 కార్లు ధ్వంసం అయ్యాయి. ఈ పేలుడులో ఇప్పటివరకు ఒకరు మృతి చెందగా.. పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనతో ఢిల్లీలో తీవ్ర అలజడి నెలకొంది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి.. సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ పేలుడుతో ఢిల్లీలో హైఅలర్ట్ విధించారు. ఇకర విషయంలోకి వెళ్తే……

  • Andesri passes away : కవి అందెశ్రీ కన్నుమూత.. సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి…

    Andesri passes away : కవి అందెశ్రీ కన్నుమూత.. సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి…

    హైదరాబాద్‌ : ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) కన్నుమూశారు. 64 ఏండ్ల అందెశ్రీ కొతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి లాలాగూడలోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన అందెశ్రీ రచించిన ‘జయజయహే తెలంగాణ’ పాటను రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర గేయంగా గుర్తించింది. ఇక విషయంలోకి వెళ్తే… ప్రముఖ కవి,…

  • Andesri RIP : తెలంగాణ గేయ రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ కన్నుమూత…

    Andesri RIP : తెలంగాణ గేయ రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ కన్నుమూత…

    తెలంగాణకు చెందిన ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) కన్నుమూశారు. ఆయన వయస్సు 66 సంవత్సరాలు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి కిందటే తుదిశ్వాస విడిచారు. దీంతో తెలంగాణ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. శోకసంద్రంలో మునిగింది. ఆయన మృతి పట్ల ప్రముఖలు తీవ్ర దిగ్భ్రాంతిని తెలియజేస్తోన్నారు. ఈ తెల్లవారు జామున అందెశ్రీ అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ…

  • Chevella Accident : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి..

    Chevella Accident : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి..

    రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ను అటుకా వెళ్తున్నా ఓ కంకర లోడు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో.. దాదాపు 24 మంది దుర్మరణం చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున…

  • AP Cyclone : తెలంగాణను తాకిన మొంథా తుఫాను.. ఈ 3 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ..

    AP Cyclone : తెలంగాణను తాకిన మొంథా తుఫాను.. ఈ 3 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ..

    తెలుగు రాష్ట్రాలపై మొంథా తుపాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తుపాన్ ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, జర్నలిస్ట్ కాలనీ, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్‌‌లో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోయాయి. ట్రాఫిక్‌కు సైతం అంతరాయం ఏర్పడింది. ఇక విషయంలోకి వెళ్తే… ఆంధ్రప్రదేశ్‌ను తాకిన ‘మొంథా’ తుఫాను…

  • Kurnool Bus Fire : కర్నూల్ కావేరి బస్సు ప్రమాదంపై A To Z ఫుల్ స్టోరీ..! రాత్రి 10 గం నుంచి ఉదయం 3 గం వరకు ఏం జరిగింది..?

    Kurnool Bus Fire : కర్నూల్ కావేరి బస్సు ప్రమాదంపై A To Z ఫుల్ స్టోరీ..! రాత్రి 10 గం నుంచి ఉదయం 3 గం వరకు ఏం జరిగింది..?

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఓ మృత్యు బస్సు తిగుతోంది. కానీ ప్రయాణికులకు మాత్రం ఆ బస్సు ఎక్కితే అనంత లోకాలకి వెళ్తారని. మూడు రాష్ట్రాల ప్రయాణికులకు ట్రావెల్ బస్సే.. మృతు శకటం అయ్యింది. నేషనల్ హైవే 44 మృత్యు ద్వార మయ్యింది. మృత్యువు ఒడిలో చిక్కుకొని.. అగ్ని కిలలకు అహుతయ్యారు. ఆ యముడి యమ పాశం నుంచి ప్రయాణికులు తప్పించుకోలేకపోయారు. హైదరాబాద్ లోని ఎక్కి నిద్ర పోయిన ప్రయాణికులు, తెల్లారితే గమ్యం చేరుకుంటాం అని నిద్రపోయారు.…

  • Mutton curry : సంసారంలో చిచ్చు పెట్టిన మటన్ కర్రీ.. దసరా రోజు భార్య.. దీపావళికి భర్త సూసైడ్!

    Mutton curry : సంసారంలో చిచ్చు పెట్టిన మటన్ కర్రీ.. దసరా రోజు భార్య.. దీపావళికి భర్త సూసైడ్!

    ఉత్తరాఖండ్, కేధార్నాథ్ : ప్రస్తుతం సమాజంలో ప్రాణం అంటే విలువల లేకుండాపోయింది. చిన్న దాని, పెద్ద దానికి ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ఫోన్ ఇవ్వలేదని ఒకడు సస్తే, బైక్ కొనివ్వలేదని ఇంకోకడు సత్తాడు. తన బాయ్ ఫ్రెండ్ వెరే అమ్మాయితో మాట్లాడిందని ఇక్కడ గల్ ఫ్రెండ్ సుసైడ్ చేసుకుంటది. ఇలా ఒకటా రెండా.. అబ్బో చెప్పుకుంటు పోతే.. ఎన్నో ఉన్నాయి. తాజాగా తెలంగాణలో ఓ జిల్లాలో మటన్ కూరల కారం తగ్గిందని బర్త మందలిస్తే.. భార్య ఆత్మహత్య చేసుకుంది.…

  • Sarojini Devi Eye Hospital : దీపావళి వేళ అపశృతి.. 70 మందికి పైగా గాయాలు..! కిక్కిరిసిన సరోజినీ ఆసుపత్రి..

    Sarojini Devi Eye Hospital : దీపావళి వేళ అపశృతి.. 70 మందికి పైగా గాయాలు..! కిక్కిరిసిన సరోజినీ ఆసుపత్రి..

    Hyderabad : దేశవ్యాప్తంగా దీపావళి (Diwali) పర్వదినాన్ని ప్రజలు భక్తి శ్రద్ధలతో చేసుకున్నారు. రంగురంగుల దీపాలు, మిఠాయిలతో అంగరంగ వైభవంగా జరుపుకొన్నారు దేశ ప్రజలు. చిన్నా పెద్దా తేడా లేకుండా, మిఠాయిలు పంచుకుంటు, బాణసంచా కాలుస్తూ ఆనందం పండుగ జరుపుకున్నారు. ఒక వైపు దేశ ప్రజలు, మరో పక్క పాకిస్థాన్ సరిహద్దుల్లో (Pakistan border) భారత సైనికులు (Indian soldiers) గ్రామస్థులు, పిల్లలతో కలిసి దీపావళి జరుపుకొన్నారు. ఇక దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అనేక…

  • Jubilee Hills : జూబ్లీహిల్స్ బరిలో టీడీపీ..? ఎమ్మెల్యే అభ్యర్థిగా Jr. NTR అక్క..?

    Jubilee Hills : జూబ్లీహిల్స్ బరిలో టీడీపీ..? ఎమ్మెల్యే అభ్యర్థిగా Jr. NTR అక్క..?

    ప్రస్తుతం దేశంలో బీహార్ ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ తో పాటు దేశ వ్యాప్తంగా బైపోల్స్ జరగున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి జూబ్లీహిల్స్ లో కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ మాజీ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఎన్నిక అనివార్యం అయింది. ఇక తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ బై పోల్ కీలకంగా మారుతుంది. ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకం అయింది. సీఎం రేవంత్ ఇక్కడ గెలుపు పైన పట్టుదలతో…