Category: Telangana

  • Adilabad : ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్తత .. రైతులపై లాఠీ ఛార్జి, మాజీ మంత్రి అరెస్ట్..!

    Adilabad : ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్తత .. రైతులపై లాఠీ ఛార్జి, మాజీ మంత్రి అరెస్ట్..!

    ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. సోయా పంటను (Soy crop) వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ (BRS) నేతృత్వంలో రైతులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇక విషయంలోకి వెళ్తే.. ఆదిలాబాద్‌ జిల్లాలో సోయా రైతుల (Farmers) పరిస్థితి దయనీయంగా మారింది. 20…

  • Telangana Assembly : కొత్త ఏడాదిలో కొత్త బిల్లులు.. అసెంబ్లీలో4 బిల్లులు ప్రవేశ పెట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి..!

    Telangana Assembly : కొత్త ఏడాదిలో కొత్త బిల్లులు.. అసెంబ్లీలో4 బిల్లులు ప్రవేశ పెట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి..!

    మూడు రోజుల విరామం అనంతరం తెలంగాణ శాసనసభ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఉత్కంఠభరితంగా, వాడివేడిగా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. Telangana Assembly sessions : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ( జనవరి 2న) పునఃప్రారంభం కానున్నాయి. తొలి రోజు జరిగిన స్పల్పకాలిక చర్చలో కాంగ్రెస్- బీఆర్ఎస్ పార్టీల సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో…

  • TV Price Hike : TV కొనేవారికి బిగ్ షాక్..! కొత్త ఏడాదిలో కొత్త ధరలు..! జనవరి నుంచి బాదుడే..!

    TV Price Hike : TV కొనేవారికి బిగ్ షాక్..! కొత్త ఏడాదిలో కొత్త ధరలు..! జనవరి నుంచి బాదుడే..!

    కొత్త ఏడాదిలో టీవీ కొనుగోలు (TV purchase) చేయాలనుకునేవారికి ఇది చేదువార్తే. 2026 జనవరి నుంచి టీవీల ధరలు (TV prices)పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా మెమరీ చిప్‌ల కొరత, డాలర్‌తో (Dollar) పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాలతో ధరలు 3 నుంచి 4 శాతం వరకు పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక విషయంలోకి వెళ్తే… ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) (ఏఐ) సర్వర్ల కోసం హై బ్యాండ్‌విడ్త్ మెమరీ…

  • Revanth Reddy : అట్టహాసంగా ప్రారంభమైన “తెలంగాణ గ్లోబల్ సమ్మిట్”… ప్రముఖులు ‘రోబో’ స్వాగతం..

    Revanth Reddy : అట్టహాసంగా ప్రారంభమైన “తెలంగాణ గ్లోబల్ సమ్మిట్”… ప్రముఖులు ‘రోబో’ స్వాగతం..

    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఫ్యూచర్ సిటీలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ ప్రారంభమైంది. ఈ సదస్సును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, సినీ నటుడు నాగార్జున, దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు తదితరులు హాజరయ్యారు. సదస్సుకు వచ్చిన ప్రముఖులను ‘రోబో’ ఆహ్వానించడం అందరినీ ఆకట్టుకుంది. ఫ్యూచర్ సిటీలో…

  • Plastic Footpath : హైదరాబాద్ లో జపాన్ టెక్నాలజీ..! ప్లాస్టిక్ వ్యర్థాలతో ఫుట్ పాత్ లు…

    Plastic Footpath : హైదరాబాద్ లో జపాన్ టెక్నాలజీ..! ప్లాస్టిక్ వ్యర్థాలతో ఫుట్ పాత్ లు…

    కొత్త టెక్నాలజీ..! హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో జీహెచ్ఎంసీ రూ. 1.68 కోట్లతో వినూత్న మోడల్ ఫుట్‌పాత్ ప్రాజెక్టును ప్రారంభించింది. పాదచారుల మార్గాన్ని రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారు చేసిన ప్లాస్టిక్ పేవర్ బ్లాకులతో నిర్మిస్తున్నారు. రామానాయుడు స్టూడియో నుంచి బీవీబీ జంక్షన్ వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర ఈ నిర్మాణం జరుగుతుంది. ఇందులో 65-70 శాతం వరకు పాత సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలను వాడుతున్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణ హితమైన నిర్మాణాలు చేపట్టే…

  • E-Car Race : ఈ కార్ రేస్ కేసు విచారణకు కేటీఆర్.. ఏ క్షణమైనా అరెస్ట్..?

    E-Car Race : ఈ కార్ రేస్ కేసు విచారణకు కేటీఆర్.. ఏ క్షణమైనా అరెస్ట్..?

    తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ పై ఫార్ములా ఈ-రేసు కేసుపై చర్యలకు గవర్నర్‌ నుంచి అనుమతి వచ్చింది. దీంతో.. నెక్స్ట్ ఏం జరిగతుంది అనేది దాదాపు స్పష్టత వచ్చింది. ఇక ఈ కేసులోనిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. కేటీఆర్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ కేసులో కేటీఆర్‌ను ఏ-1 గా, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఏ-2గా…

  • Telangana, bypoll : తెలంగాణలో మరో బైపోల్.. దానం నాగేందర్, కడియం శ్రీహరి రాజీనామా..?

    Telangana, bypoll : తెలంగాణలో మరో బైపోల్.. దానం నాగేందర్, కడియం శ్రీహరి రాజీనామా..?

    తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు స్పీకర్‌ మరో సారి నోటిసులు పంపించిండ్రు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషనఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం తమ అనుచరులతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందిలో వీళ్లు కూడా ఉన్నారు. మిగిలిన 8 మంది స్పీకర్ ఎదుట విచారణకు హాజరవుతుండగా, మాజీ మంత్రులు దానం,…

  • Telangana by-elections : తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు..! రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు..?

    Telangana by-elections : తెలంగాణలో మరో రెండు ఉప ఎన్నికలు..! రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు..?

    తెలంగాణలో ఇటీవలే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ముగిసింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపినాథ్ మరణనంతరం వచ్చిన ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం యమ జోష్ మీద ఉంది. అయితే తెలంగాణలో మరో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలను ఎదురుకునేందుకు కాంగ్రెస్ సిద్దం కాబోతుంది. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి లపై త్వరలో…

  • Congress victory : కాంగ్రెస్ సంచికలోకి జూబ్లీ గెలుపు..? భారీ మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపు..!

    Congress victory : కాంగ్రెస్ సంచికలోకి జూబ్లీ గెలుపు..? భారీ మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపు..!

    జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధిరికార పార్టీ కాంగ్రెస్ మరో ఉప ఎన్నికల్లో విజయ ఢంకా భేరి మోగించింది. కాంగ్రెస్ పాలనలో వచ్చిన రెండు ఉప ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి విజయ భేరిని మోగించింది అని చెప్పాలి. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా గోపినాథ్ పై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. 24,658 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు నవీన్ యాదవ్. కాసేపట్లో అధికారికంగా ప్రకటించనుంది ఎన్నికల కమిషన్. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్…

  • NAVEEN YADAV : జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ కు భారీ గెలుపు ఖాయం..

    NAVEEN YADAV : జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ కు భారీ గెలుపు ఖాయం..

    తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోకాంగ్రెస్ సత్త చాటబోతుంది. ఇవాళ ఉదయం నుంచి జూబ్లీహిల్స్ ఉప ఉన్నికల ఫలితాలు ఉత్కంఠ భరంగా లెక్కింపు జరుగుతుంది. ఈ సారి జూబ్లీహిల్స్ లో అధిక ఓటింగ్ శాతం నమోదు కాకుంన్న.. నవీన్ యాదవ్ మాత్రం బీఆర్ఎస్ పై భారీ మెజారీటితో గెలవబోతున్నట్లు ప్రస్తుతం ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయి. మొత్తం పది రౌండ్ల ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు 9 రౌండ్ల కౌంటింగ్ పూర్తిం అయ్యింది. ఐదో రౌండ్ అయ్యే సరికే కాంగ్రెస్ దూకుడు…