Category: National
-

Kamal Haasan : కమల్ హాసన్ తల నరికేస్తాం.. నటుడు వార్నింగ్..!
ప్రముఖ నటుడు కమల్ హాసన్ (Kamal Haasan) కు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఇటీవల కమల్ హాసన్ సనాతన ధర్మం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై తమిళ సీరియల్ నటుడు రవిచంద్రన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ హాసన్ తల నరికేస్తానంటూ బెదిరించాడు. ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. అగరం’ ఫౌండేషన్ లో హాట్ కామెంట్స్.. ఇక వివరాల్లోకి వెళ్తే యూనివర్సల్…
-

Rahul Gandhi : నిజంగా బీజేపీ EC తో కుమ్మక్కైందా..?
బీజేపీ కోసమే ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని రాహుల్ గాంధీ విరుచుకుపడుతున్నారు. ఆ విషయాన్ని రుజువు చేసేందుకు తమవద్ద అణుబాంబు లాంటి ఆధారాలున్నాయని చెప్పారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Assembly Elections) ఆ రాష్ట్ర ఈసీ ఓటర్ల జాబితాకు సంబంధించిన ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను చేపట్టిన నేపథ్యంలో ఈ సవరణను ముందు నుంచీ వ్యతిరేకిస్తున్న రాహుల్ గాంధీ… ఈసీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓటర్ లిస్టులకు (Voter lists) సంబంధించి ఎలక్ట్రానిక్ డేటాను…
-

Parliament : ఢిల్లీలో హై టెన్షన్.. పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
న్యూఢిల్లీ : న్యూ ఢిల్లీలోని పార్లమెంట్ లో (Parliament) కాంగ్రెస్ ఎంపీల ఆందోళలతో పార్లమెంట్ దద్దరిల్లింది. దీంతో సోమవారం ఆగస్ట్ 11 ఉదయం ప్రారంభమైన ఉభయ సభలు కాసేపటికే వాయిదా పడ్డాయి. పార్లమెంట్ లో బీహార్ ఓటర్ల జాబితా సంవరణపై చర్చ జరపాలన ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రతిపక్షాల డిమాండ్లను అధికార పక్షం అంగీకరించకపోవడంతో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగాయి. బీహార్ ఓటర్ల జాబితా (Bihar Voter List) సవరణపై డిబేట్ నిర్వహించాల్సిందేనని ఉభయ సభల్లోని ప్రతిపక్ష…
-

ICICI Bank : ICICI Bank కస్టమర్లకు బిగ్ షాక్.. 50 వేలు ఉండాల్సిందే..!
ICICI Bank : ఐసీఐసీఐ మీనిమం బ్యాలెన్స్ ఇక నుంచి 50 వేలు.. ICICI Bank కస్టమర్లకు బిగ్ షాక్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది అని చేప్పాలి. ICICI Bank ఖాతా దారులు బ్యాంక్ బ్యాలెన్స్ గురించి కీలక అప్డేట్ ఇచ్చింది.ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రైవేట్ రంగానికి చెందిన ICICI Bank కనీస బ్యాలెన్స్ను పెంచేసింది. ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank) తన సేవింగ్స్ ఖాతాల కనీస సగటు బ్యాలన్స్ నిబంధనల్లో భారీ పెంపు చేస్తున్నట్లు ICICI…
-

Rakhi Pournami : భారతదేశంలో రక్షాబంధన్ ఎన్ని రకాలుగా జరుపుకుంటారో తెలుసా..?
భారతదేశంలో, రక్షా బంధన్ అనేది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సెలవుదినం. ఈ సందర్భానికి సిద్ధం కావడానికి సోదరీమణులు ప్రత్యేక రాఖీలు మరియు విందులను ఎంచుకుంటారు. రక్షా బంధన్ రోజున సోదరీమణులు స్వీట్లు అందజేస్తారు.. హారతి (ఒక ఆచార ఆచారం) నిర్వహిస్తారు మరియు వారి సోదరుల మణికట్టు చుట్టూ రాఖీలను కడతారు. ప్రతిగా, సోదరులు తమ సోదరీమణులకు వారి ఆప్యాయత మరియు రక్షణకు చిహ్నంగా బహుమతులు అందజేస్తారు. కుటుంబాలు ఈ వేడుక కోసం కలిసి ఆశీర్వాదాలు ఇచ్చిపుచ్చుకోవడానికి మరియు…
-

Airport : ఎయిర్ పోర్ట్ లాంజ్ లో ఫ్రీ.. ఫ్రీ.. అని ఎందుకు ఉంటాయో తెలుసా..?
మనలో చాలా మంది విమానంలో ప్రయాణించాలని అనుకుంటారు. కొందరికి అయితే అది ఒక డ్రీమ్. అతి తక్కువ టైంలో కాస్త ఖర్చుతో మీ గమ్యాలను చేర్చే గగన మార్గం. ఇక విషయంలోకి వెళ్తే మీరు చాలా సార్లు విమానం ప్రయాణం చేసి ఉంటారు. ఎయిర్ పోర్టులో మీకు కొన్ని లాంజ్లు కనిపిస్తు ఉంటాయి. అక్కడ ఫ్రీ.. ఫ్రీ.. అని రాసి ఉంటుంది. కానీ చాలా మంది ఆ ఫ్రీ.. ఫ్రీ.. వెనుక వెనుక ఉన్న లాజిక్ తెలియకా..…
-

Airport Security : భారత్ ఎయిర్ పోర్టులకు ఉగ్రముప్పు.. సెప్టెంబర్ 22న ఏం జరగబోతుంది..?
భారత దేశానికి మరో సారి ఉగ్ర ముప్పు పొంచి ఉందా అంటే… అవుననే సమాధానం వినిపిస్తుంది. దేశంలో విమానాశ్రయాలకు భద్రత ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. దేశంలో ఉన్న ఎయిర్ పోర్టులపై ఉగ్ర, సంఘ వ్యతిరేక శక్తులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిగా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ అప్రమత్తమైంది. దేశంలో అన్ని విమానాశ్రయాల్లో భద్రత పెంచాలని సూచించింది. విమానాశ్రయాలు రన్వేలు హెలిపాడ్స్, ఫ్లయింగ్ స్కూల్క్ కు భద్రత…
-

Uttarakhand cloud-busted : దేవ్ భూమి లో ప్రకృతి విలయం.. 12 ఏళ్ల తర్వాత మళ్లీ
దేవ్ భూమి లో ప్రళయం.. దేవభూమి ఉత్తరాఖండ్లో మరోసాకి ప్రకృతి విలయం సృష్టించింది. తాజాగా ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బస్ట్ బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షాలతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ భారీ క్లౌడ్ బస్ట్ తో ధరాలి గ్రామం మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. ఒక్క సారిగా ఎగువ నుంచి బండరాలతో మెరుపు వరదలు సంభవించాయి. దీంతో ఆ వరదంతా కూడా పక్కనే ఉన్న గ్రామంపై పడటంతో.. పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తాజా సమాచారం ప్రకారం.. శిథిలాల కింద పలువురు…
-

Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ ను ముంచెత్తిన వరదలు..
మనాలిలో.. ఫ్లాష్ ప్లడ్స్.. హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా అక్కడ కొండ చరియలు విరిగిపడుతున్నాయి. పండో ఆనకట్ట దగ్గర కొండ చరియలు విరిగిపడటంతో చండీగఢ్, మనాలీ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. కొండ చరియలు విరిగిపడుతున్న సమయంలో అటుగా వెళ్లిన ఓ కారు బోల్తా పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు…
