Category: National
-

Rapido : ర్యాపిడోకు రూ.10 లక్షల జరిమానా.. ఎందుకో తెలుసా..?
దేశంలో టూవీలర్ మొబిలిటీ రంగంలో ర్యాపిడో అతిపెద్ద సంస్థగా ఎదిగిందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూజర్లను తమ ఫ్లాట్ ఫారం ఉపయోగించేందుకు అనేక యాడ్ క్యాంపెయిన్స్ నిర్వహించిన వచ్చింది. క్యాష్ బ్యాక్, తక్కువ ధరకు రైడ్ పేరుతో వినియోగదారులను తప్పుదోవ పట్టించారంటూ ర్యాపిడోకు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ(CCPA) రూ.10 లక్షల ఫైన్ వేసింది. ‘5 నిమిషాల్లో ఆటో రాకపోతే రూ.50 పొందండి’ అంటూ తప్పుదోవ పట్టించారన్న ఫిర్యాదుపై చర్యలకు దిగింది. డబ్బులు రిటర్న్ ఇవ్వకపోగా…
-

Heavy rains In Maharashtra : మహారాష్ట్రల్లో ఎమర్జెన్సీ.. నీట మునిగిన ముంబై
మహారాష్ట్ర : దేశ ఆర్థిక రాజధాని (Financial capital) ముంబైని భారీ వర్షాలు (Heavy rains), వరదలు (floods) అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలకు రోడ్లు, సబ్ వేలు నీటమునిగాయి. వెస్ట్ అంధారిలో రోడ్లు నదీలను తలపిస్తున్నాయి. వర్షాల ప్రభావంతో అక్కడి స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. కొందరు యువకులు వరద నీటిలో ఈత కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక విషయంలోకి…
-

Brahma Kamal : బ్రహ్మ కమలం రహస్యాలు మీకు తెలుసా..?
బ్రహ్మకమలం.. ఈ పుష్పాన్ని దేశంలో చాలా మంది చూడి ఉండక పోవచ్చు. ఎందుకంటే ఈ పువ్వు హిమలయాల్లో తప్ప మరెక్కడ పూయదు. చాలా అరుదుగా కొన్నిప్రదేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. వాస్తవానికి ఈ పుష్పం భారత దేశంపు తమాలిక అయిన ఆ శ్వేత వర్ణపర్వాత్లో పూసే దేవ దేవ కమలం. ఈ పువ్వుకు ఖగోళ పుష్పం అని కూడా పిలుస్తారు. సంవత్సరంలో ఒకసారి మాత్రమే అది కూడా ఒక రాత్రి మాత్రమే వికసిస్తుంది. ఇక ఆ పువ్వు ఈ…
-

Shubhanshu Shukla : భారత్ కు చేరుకున్న స్సేస్ హీరో శుభాంశు శక్లా..
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)ను సందర్శించిన తొలి భారత వ్యోమగామి శుభాంశు శుక్లా కొద్దిసేపటి క్రితం భారత్కు చేరుకున్నారు. యాక్సియం-4 మిషన్తో భారత రోదసి చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యోమగామి శుభాంశు శుక్లా భారత్కు చేరుకున్నారు. అంతరిక్ష యాత్ర విజయవంతమయ్యాక అమెరికాలో ఉన్న ఆయన, ఆదివారం తెల్లవారుజామున స్వదేశానికి విచ్చేశారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ రోజు ఉదయం ఆయనకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తా,…
-

Marwadi Go Back : మార్వాడి గో బ్యాక్… ఎందుకీ ఉద్యమం? కాంగ్రెస్ కుట్రేనా..?
హైదరాబాద్… ప్రస్తుతం ఈ నగరం తెలియని వాళ్లు అంటూ ఉండరేమో. భారత దేశ ప్రజలకే కాదు.. యావత్ ప్రపంచానికి తెలిసిన విశ్వ నగరం. ప్రపంచ పటంలో న్యూయార్క్, సిడ్నీ, ఢిల్లీ, టోక్యో, వంటి నగరాల సరసన చోటు సంపాదించుకొని తన మార్క్ ని చాటుకున్న మహా నగరం. ఇంకొక్క రంకంగా చెప్పాలంటే హైదరాబాద్ ని అక్షయ పాత్ర అని అంటుంటారు. అలా అనడమే కాదు అదే వాస్తవం. ఎందుకంటే భారతదేశంలో ఉన్న.. రాష్ట్రాల వాళ్ళందరు కూడా హైదరాబాద్…
-

Independence Day 2025 : దేశ రాజదాని ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ (Prime Minister Modi) ఎర్రకోటలో (Red Fort) త్రివర్ణ పతాకాన్ని (Tricolor flag) ఆవిష్కారించారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ (79th Independence Day) వేడుకలను నవ భారత్ థీమ్తో నిర్వహిస్తున్నారు. అంతకుముందు రాజ్ఘాట్లో మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. తర్వాత ఎర్రకోటకు చేరుకొని త్రివిద దళాల గౌరవ వందనం స్వీకరించారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. పద్రాగస్ట్ను పురస్కరించుకొని ఢిల్లీలోని (Delhi) ఎర్రకోట ప్రాంగణం మువ్వన్నెల జెండాలతో నిండిపోయింది. ప్రధాని మోదీ ఎర్రకోటకు చేరుకొని త్రివర్ణ…
-

Heavy Rain | ఢిల్లీలో వర్షబీభత్సం.. బైక్పై చెట్టు కూలడంతో ఒకరు మృతి
Heavy Rain | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)ని భారీ వర్షం ముంచెత్తింది. ఇవాళ తెల్లవారుజామున కురిసిన ఎడతెరిపి లేని కుండపోత వర్షానికి నగరం మొత్తం స్తంభించిపోయింది. రోడ్లన్నీ నదులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. ఈ వర్షబీభత్సానికి కల్కాజీ (Kalkaji) ప్రాంతంలో ఓ బైక్పై భారీ చెట్టు కూలిపోయింది (tree crashes on bike). ఈ ప్రమాదంలో…
-

Cloudburst | జమ్ము కశ్మీర్లోని మాచైల్ మాతా యాత్రలో క్లౌడ్బరస్ట్.. 12 మంది భక్తులు మృతి
భూ ప్రపంచం భూతల స్వర్గం జమ్మూకశ్మీర్ లో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టించాయి. దేశ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు.. కొన్ని రాష్ట్రాల్లో వరదల తో జల ప్రళయాని సృష్టిస్తున్నాయి. తాజాగా.. జమ్ము కశ్మీర్ (Jammu Kashmir)లో క్లౌడ్బరస్ట్ (Cloudburst) చోటు చేసుకుంది. దీంతో కిష్త్వార్ (Kishtwar)లోని చోసిటీ (Chashoti)లో మెరుపు వరదలు సంభవించాయి. ఈ వరదలకు 12 మంది భక్తులు వరద ప్రవాహంలో చిక్కుకుని మరణించారు. కిష్త్వార్లోని హిమాలయ పుణ్యక్షేత్రం మాతా చండికి మచైల్ మాతా…

