Category: National
-

Uttarakhand Floods : ఉత్తరాఖండ్ లో మళ్ళీ క్లౌడ్ బరస్ట్..చమోలీ జిల్లాలో 10 మంది గల్లంతు
ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాను మళ్ళీ వరదలు ముంచెత్తాయి. బుధవారం రాత్రి నందానగర్ లో ఆకస్మిక వరదలు కారణంగా 10 మంది గల్లంతయ్యారు. చాలా ఇళ్ళు కొట్టుకుపోయాయని తెలుస్తోంది. ఉత్తరాఖండ్ లో చమోలీ జిల్లా నందానగర్ లో కుండపోత వర్షాలు కురిశాయి. దీని కారణంగా అక్కడ క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఈ భారీ వదలకు నందానగర్ లో 10 మంది గల్లంతయ్యారు. దాంతో పాటూ చాలా ఇళ్ళు, రోడ్లు కూడా కొట్టుకుపోయాయి. దాదాపు ఆరు భవనాలు శిథిలావస్థకు…
-

Naegleria fowleri : కేరళలో మెదడును తినే అమీబా’.. లాక్ డౌన్ తప్పదా..?
కేరళలో కంటికి కనిపించని అమీబా ఒకటి.. ఆ రాష్ట్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ప్రస్తుతం కేరళలో.. మెదడును తినే అమీబా కేసులు కలకలం రేపుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘మెదడును తినే అమీబా’ గా పిలిచే ఒక ప్రాణాంతక ఇన్ఫెక్షన్ ఇప్పుడు కేరళ రాష్ట్రాన్ని చిరుగుటాకులా వణికిస్తోంది. ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ (పామ్) అనే ఈ మెదడు వ్యాధి కారణంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు 61 కేసులు నమోదు కాగా, అందులో 19 మంది ప్రాణాలు…
-

Aarogyasri : రాష్ట్రంలో నిలిచిపోయిన ఆరోగ్య శ్రీ సేవలు.. నిరసనలో ప్రైవేటు ఆసుపత్రులు..
తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ఆరోగ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. తెలంగాణలో ఇవాళ్టి నుంచి సేవలు నిలిచిపోనున్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో OPD సేవలు నిలిపివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆస్పత్రులు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్…
-

BRS : సంపన్న పార్టీగా BRS.. ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా..?
దేశంలోని ప్రాంతీయ పార్టీల ఆదాయంలో తెలుగు రాష్ట్రాల పార్టీలు సత్తా చాటాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ దేశంలోనే అత్యంత సంపన్న ప్రాంతీయ పార్టీగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలోని తొలి ఐదు స్థానాల్లో మూడు తెలుగు పార్టీలు ఉండటం విశేషం. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా విరాళాలు మాత్రం బాగా రాబట్టింది. ఏకంగా టాప్లో నిలిచింది.…
-

BCCI: ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు బీసీసీఐ..
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.9,741 కోట్ల ఆదాయాన్ని పెంపొందించింది. ఇందులో ఐపీఎల్ నుంచే అత్యధిక భాగం వచ్చింది. బీసీసీఐ ఆదాయ వనరులు, ఆటగాళ్లకు చెల్లించే జీతాల గురించి పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా.. బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా పేరుగాంచిన బీసీసీఐ తన ఖజానాను మరింత నింపుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను బీసీసీఐ…
-

Government Hospital : పసికందులను కొరికి కొరికి తిన్న ఎలుకలు.. కంటతడి పెట్టిస్తున్న తల్లి రోదన
సాధారణంగా ఒక శిశువు భూమి మీద పడడానికి 9 నెలలు పడుతుంది. ఇది జగమేరిగిన సత్యం. అయితే అదే 10 నెలల చిన్నారి కడుపులో కవల పిండాలు ఉండటం ఎప్పుడైనా చూశారా..? ఇదే పిచ్చి ప్రశ్న అసలు సృష్టిలో అలా జరుగుతుందా అంటారా..? కానీ జరిగింది. తాజాగా ఓ శిశువు కడుపులో కవల పిండాలు ఉండటం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక విషయంలోకి వెళ్తే.. హర్యానాలోని నుహ్ జిల్లాలో ఒక ఆడ శిశువు చాలా అరుదైన…
-

Yamuna river Floods : ఢిల్లీని ముంచెత్తిన యమునా..
దేశ రాజధాని ఢిల్లీని (Delhi) యమునా నది (Yamuna River) వరదలు (floods) ముంచెత్తాయి. నది ఉగ్రరూపం దాల్చడంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వీధులు చెరువులను తలపిస్తుండగా, మార్కెట్లు, ఇళ్లు నీటమునిగాయి. బుధవారం మధ్యాహ్నం 1 గంట సమయానికి యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు (rains) దంచికొడుతున్నాయి. ఆగకుండా పడిన వర్షాల వల్ల అక్కడి యమునా…
-

Srisailam Project : శ్రీశైలం ప్రాజెక్టులో వాటర్ లీకేజ్..
శ్రీశైలం.. తెలుగు రాష్ట్రాల జీవ నాడి. గత మూడు నెలలుగా శ్రీశైలం డ్యాం డేంజర్ లో ఉందని BRK న్యూస్ ఛానెల్ (BRK News Channel) పలు కథనాలు ప్రచురించింది. శ్రీశైలం డ్యాం భద్రత విషయంలో ప్రభుత్వాలు ఎలా ముందుకు వెళ్తున్నాయో.. కుండ బద్దలు కొట్టినట్లు BRK న్యూస్ వెల్లడించిన విషయం తెలిసిందే. డ్యాం ప్రమాదంలో ఉంది అని ముందు నుంచి BRK న్యూస్ ఛానెల్ చెబుతునే ఉంది. ప్రస్తుతం BRK న్యూస్ చెప్పిందే జరిగింది. ప్రస్తుతం…
-

Kalvakuntla Kavitha : BRS నుంచి కవిత ఆవుట్..! సస్పెండ్ చేసిన కేసీఆర్
Kalvakuntla Kavitha : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై వేటు పడింది. ఇటీవల ఆమె సొంత పార్టీ నాయకులపైనే తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. నిన్న(సోమవారం) కవిత మరో అడుగు ముందుకేశారు. ప్రెస్ మీటు పెట్టిమరీ సొంత కుటుంబసభ్యులే కాదు మాజీ మంత్రి హరీష్ రావు, ఎంపీ సంతోష్ రావులపై తీవ్ర విమర్శలు చేశారు. దీంతో పార్టీ లైన్ ను ఆమె పూర్తిగా దాటినట్లు అదినేత కేసీఆర్…
-

UPI : యూపీఐ ఆల్ టైమ్ రికార్డు.. ఒకే నెలలో 2000 కోట్లు లావాదేవీలు
భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చారిత్రక మైలురాయిని అందుకుంది. చరిత్రలో తొలిసారిగా ఒకే నెలలో 20 బిలియన్లు అంటే (2000 కోట్లు) లావాదేవీల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆగస్టు నెలకు సంబంధించిన గణాంకాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సోమవారం విడుదల చేసింది. ఇక విషయంలోకి వెళ్తే.. భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చారిత్రక ఘనత సాధించింది. తొలిసారిగా ఒకే…