Category: National

  • Kedarnath temple closed : చార్ ధామ్ యాత్ర క్లోజ్.. మూసివేయనున్న కేదార్నాథ్ ఆలయం

    Kedarnath temple closed : చార్ ధామ్ యాత్ర క్లోజ్.. మూసివేయనున్న కేదార్నాథ్ ఆలయం

    ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధామ్ కేదార్‌నాథ్ ఆలయం రేపటి నుంచి ఆరు నెలల బంద్ కానుంది. ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఆలయ తలుపులు మూసివేయబడతాయి. అయితే ఎందుకు ఆలయం క్లోజ్ చేస్తారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఇక వివరల్లోకి వెళ్తే.. దేశంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే చార్‌ ధామ్ యాత్ర ఏటా వేసవిలో మొదలై.. శీతాకాలం వరకు కొనసాగుతుంది. ఏడాదిలో ఆరు నెలల పాటు మాత్రమే ఈ యాత్రకు అనుమతిస్తారు. ఈ ప్రదేశాలు హిమాలయాల్లో ఉండటం…

  • UP CM Yogi.. 20 Encounters in 48 hours : యూపీలో యోగి గోలిమార్..! 48 గంటల్లో 20 ఎన్ కౌంటర్లు.. 8 ఏళ్లలో 14,973 ఎన్ కౌంటర్స్..?

    UP CM Yogi.. 20 Encounters in 48 hours : యూపీలో యోగి గోలిమార్..! 48 గంటల్లో 20 ఎన్ కౌంటర్లు.. 8 ఏళ్లలో 14,973 ఎన్ కౌంటర్స్..?

    UP CM Yogi Govt : ఉత్తరప్రదేశ్ లో నేరస్థులకు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ పేరు వినబడితేనే ఫ్యాంట్లు తడిసిపోతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ కి సీఎం యోగి అయినప్పటి నుంచి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పట్ల యోగి ప్రత్యేక దృష్టి పెట్టారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యూపీ పోలీసులకు నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని యోగి ఆదేశించారు. దీంతో 2017 మార్చి నుంచి 2018 జులై వరకు యూపీ పోలీసులు గతంలో ఎన్నడూ లేని…

  • Srisailam Dam : చరిత్ర సృష్టించిన శ్రీశైలం.. రికార్డు స్థాయిలో వరద.. డ్యామ్ పునాదుల వద్ద కదలికలు.. ఏ క్షణమైనా..?

    Srisailam Dam : చరిత్ర సృష్టించిన శ్రీశైలం.. రికార్డు స్థాయిలో వరద.. డ్యామ్ పునాదుల వద్ద కదలికలు.. ఏ క్షణమైనా..?

    తెలుగు రాష్ట్రాల జీవనాడి.. శ్రీశైలం ప్రాజెక్టు… రెండు తెలుగు రాష్ట్రాల జీవనాడి. బహుళార్ధక సాధక ప్రాజెక్టు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయానికి ఈ సీజన్‌లో చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో వరద పోటెత్తింది. అంటే జూన్ 1 నుంచి ఇప్పటివరకు ఏకంగా 2,105 టీఎంసీల ప్రవాహం వచ్చి చేరింది. ప్రాజెక్టు చరిత్రలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఒకవైపు జలాశయం నీటితో కళకళలాడుతున్నా, మరోవైపు డ్యామ్ భద్రతకు సంబంధించి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…

  • Jubilee Hills : జూబ్లీహిల్స్ బరిలో టీడీపీ..? ఎమ్మెల్యే అభ్యర్థిగా Jr. NTR అక్క..?

    Jubilee Hills : జూబ్లీహిల్స్ బరిలో టీడీపీ..? ఎమ్మెల్యే అభ్యర్థిగా Jr. NTR అక్క..?

    ప్రస్తుతం దేశంలో బీహార్ ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ తో పాటు దేశ వ్యాప్తంగా బైపోల్స్ జరగున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి జూబ్లీహిల్స్ లో కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ మాజీ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఎన్నిక అనివార్యం అయింది. ఇక తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ బై పోల్ కీలకంగా మారుతుంది. ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకం అయింది. సీఎం రేవంత్ ఇక్కడ గెలుపు పైన పట్టుదలతో…

  • Cough syrup : నాణ్యత తనిఖీల్లో ఇంత నిర్లక్ష్యమా? పిల్లల ప్రాణాలు అంటే లెక్క లేదా..?

    Cough syrup : నాణ్యత తనిఖీల్లో ఇంత నిర్లక్ష్యమా? పిల్లల ప్రాణాలు అంటే లెక్క లేదా..?

    ఇటీవలే.. భారత దేశ వ్యాప్తంగా.. దగ్గు సిరప్ లపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంక్షల గురించి తెలిసిందే. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో దగ్గుమందుతో మరణ మృదంగం మోగుతోంది. కోల్డ్‌రిఫ్‌ సిరప్‌ తాగి చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలోని పరాసియాలో కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ సేవించి 15మంది పిల్లలు మరణించిన కేసులో పోలీసులు డాక్టర్ ప్రవీణ్ సోనిని అరెస్టు చేశారు. దగ్గు మందుకు 15 మంది చిన్నారులు బలి కావడం దేశంలో నాణ్యతా ప్రమాణాలపై తీవ్ర ప్రశ్నలు లేవనెత్తుతోంది.…

  • Hyderabad! Rs.177 crore per acre : హైదరాబాద్ లో చరిత్ర సృష్టించిన.. రియల్ ఎస్టేట్..! ఎకరం రూ.177 కోట్లు..

    Hyderabad! Rs.177 crore per acre : హైదరాబాద్ లో చరిత్ర సృష్టించిన.. రియల్ ఎస్టేట్..! ఎకరం రూ.177 కోట్లు..

    తెలంగాణలో గత కొంత కాలంగా.. రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందన జోరుగా ప్రచారం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే.. రియల్ ఎస్టేట్ రంగం మందగమనం ఉందనే చెప్పాలి. కానీ ప్రస్తుతం ఆ ప్రచారానికి భిన్నంగా, హైదరాబాద్‌లో భూముల వేలంలో సరికొత్త రికార్డు నమోదైంది. రియల్ ఎస్టేట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన రాయదుర్గంలో తెలంగాణ ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కార్పొరేషన్‌ (టీజీఐఐసీ) నిర్వహించిన భూ వేలంలో ఎకరం భూమికి రికార్డు స్థాయిలో రూ.177…

  • Baba Chaitanyananda Saraswati : ఆధ్యాత్మిక ముసుగులో 120 మహిళలపై రే**ప్..

    Baba Chaitanyananda Saraswati : ఆధ్యాత్మిక ముసుగులో 120 మహిళలపై రే**ప్..

    దేశంలో పెరిగిపోతున్న సెక్స్ బాబాలు.. బాబాలు.. మన దేశంలో బాబాలకు ఇచ్చిన మర్యాద, సైంటిస్టులకు ఇచ్చి ఉంటే.. మన దేశం ఈ ప్రపంచాన్ని ఏలుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే ప్రపంచంలో టెక్నాలజీ ఎంత అందుబాటులోకి వచ్చిన భారత దేశం మాత్రం ఈ బాబాల చేతిలో నలిగిపోతున్నారు. తిండికి లేకున్నా, కష్టపడి జీవించడానికి ఉపాధి లేకున్నా, వైద్య సదుపాయం లేకున్నా సామాన్య ప్రజలకు బాబా ఆశీర్వాదం మాత్రం కావాలి. బాబాల పాదధూళి కావాలి. దానిని నుదుట…

  • Creek dispute : ఇండియా – పాక్ మధ్య సర్ క్రీక్ వివాదం ఏంటి..?

    Creek dispute : ఇండియా – పాక్ మధ్య సర్ క్రీక్ వివాదం ఏంటి..?

    Sir Creek : భారత్, పాకిస్తాన్ మధ్య ఎప్పుడూ ఉపరితలంపై ఉండే సైనిక ఉద్రిక్తతలు.. ఇటీవల గుజరాత్‌లోని సర్ క్రీక్ సరిహద్దు ప్రాంతం వద్దకు చేరుకున్నాయి. ఈ సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ దురాక్రమణకు పాల్పడకుండా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సర్ క్రీక్‌లోని భారత్‌కు చెందిన భాగాన్ని అక్రమంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు జరిగితే.. దానికి ఫలితంగా చరిత్ర, భౌగోళిక పరిస్థితులు మారుతాయని రాజ్‌నాథ్ సింగ్ తేల్చి చెప్పారు.…

  • TCS : TCSలో మళ్లీ కోతలు.. 12, వేల ఉద్యోగులు ఔట్..!

    TCS : TCSలో మళ్లీ కోతలు.. 12, వేల ఉద్యోగులు ఔట్..!

    సాఫ్ట్‌వేర్‌ రంగం అనిశ్చితిగా మారుపేరుగా మారిపోతుంది. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఎన్ని కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయో అంత కంటే ఎక్కువ ఉద్యోగాలు కూడా పోతున్నాయి. తాజాగా ఏఐ కారణంగా ఒక్క కంపెనీ నుంచే ఏకంగా 12 వేల ఉద్యోగులు ఇంటికి పోవాల్సిన పరిస్థితి నెలకొంది. భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2026 ఆర్థిక సంవత్సరంలో తన ఉద్యోగులను 2 శాతం తగ్గించుకోనుంది. ఇది ప్రధానంగా మధ్య, సీనియర్ మేనేజ్‌మెంట్‌పై ప్రభావం చూపుతుందని…

  • Tirumala Brahmotsavam: కన్నుల పండువగా ముగిసిన శ్రీవారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు.. ఒక్క రోజే 25 కోట్ల హుండీ ఆదాయం..!

    Tirumala Brahmotsavam: కన్నుల పండువగా ముగిసిన శ్రీవారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు.. ఒక్క రోజే 25 కోట్ల హుండీ ఆదాయం..!

    నేటితో తిరుమల శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా ముగిశాయి. చివరి రోజు శ్రీవారి చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం భక్తులు భారీగా విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు స్వామివారి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. స్వామి వారికి పుష్క‌రిణిలో చ‌క్ర‌స్నానం ఘ‌నంగా నిర్వ‌హించ‌బ‌డింది. శ్రీదేవి,…