Train Collides : ఛత్తీస్ గఢ్ ఘోర రైలు ప్రమాదం.. 6 మృతి..!

ఛత్తీస్ గఢ్ లోని బిలాస్పూర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. జైరాంనగర్ స్టేషన్ సమీపంలో ఒక ప్యాసింజర్ రైలు, అగి ఉన్న గూడ్స్ రైలును వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో అరుగురు ప్రయాణీకులు మరణించినట్లు తెలుస్తోంది. పలువురు…

Read More

Rajasthan accident : రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి

గత కొన్ని రోజులుగా దేశం వరసు బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే జాతీయ రహదారీ 44 రోడ్డుపై కర్నూల్ బస్సు ప్రమాదం మరువక ముందే మరో రెండు ఘోర ప్రమాదాలో చోటు చేసుకున్నాయి. ఇవాళ తాజాగా రెండు రోడ్డు ప్రమాదాలు…

Read More

Rahul Gandhi : ఆంధ్రప్రదేశ్ లోని కాశీబుగ్గ ఆలయం తొక్కిసలాట ఘటనపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందన

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో కనీసం 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర విషాదంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర దిగ్భ్రాంతి…

Read More

Flood Water On Railway Track : మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. డోర్న‌కల్‌ రైల్వే ట్రాక్‌పైకి చేరిన భారీగా వరద..

Flood Water On Railway Track : తెలుగు రాష్ట్రాలపై మొంథా తుఫాను పంజా విసురుతుంది. మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో రైల్వే స్టేషన్లు జలమయమయ్యాయి. డోర్నకల్ జంక్షన్ వద్ద ట్రాక్‌లు నీట మునగడంతో…

Read More

Bihar Gold Mine : బీహార్ లో బయటపడ్డ బంగారు గనులు.. కుప్పలు కుప్పలుగా బంగారం

దేశంలో అత్యంత సంపన్న రాష్ట్రం అంటే ఏది చెప్తారు. దేశ ఆర్ధిక రాజధాని మహారాష్ట్ర అనే అంటారు కధా.. హా అవును మీరు చెప్పింది నిజమే. మరి రెండు, మూడు ఏళ్లలో.. మహారాష్ట్రాని బీహార్ రాష్ట్రం దాటేయనుంది. ఏంటి నమ్మడం లేదా..…

Read More

Kurnool Bus Fire : కర్నూల్ కావేరి బస్సు ప్రమాదంపై A To Z ఫుల్ స్టోరీ..! రాత్రి 10 గం నుంచి ఉదయం 3 గం వరకు ఏం జరిగింది..?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఓ మృత్యు బస్సు తిగుతోంది. కానీ ప్రయాణికులకు మాత్రం ఆ బస్సు ఎక్కితే అనంత లోకాలకి వెళ్తారని. మూడు రాష్ట్రాల ప్రయాణికులకు ట్రావెల్ బస్సే.. మృతు శకటం అయ్యింది. నేషనల్ హైవే 44 మృత్యు ద్వార…

Read More

Chennai : రూ.4 కోట్ల వాచ్ ఆర్డర్ చేసిన యువకుడికి షాక్! బాక్స్ ఓపెన్ చేయగానే దిమ్మతిరిగిపోయాడు!

తమిళనాడు : ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ షాపింగ్ ఎక్కువైంది. చిన్న దానికి పెద్ద దానికి పోన్ తియా.. ఎదో ఒక వస్తువు ఆర్డ్ పెట్టా.. గిదే ప్రస్తుతం జనరేషన్ యువత పాటిస్తున్న ఆన్ లైన్ మార్కెటింగ్. ఇక దేశ వ్యాప్తంగా…

Read More

Kedarnath Temple Closing : కేదార్‌నాథ్ ఆలయం మూసివేత.. ఆరు నెలలు మంచులోనే..!

Kedarnath Temple Closing : దేవ భూమి ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ కేదార్‌నాథ్ ఆలయ తలుపులు భాయ్ దూజ్ పండుగ సందర్భంగా మూసివేశారు. వేలాది మంది భక్తుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. స్వామి వారిని ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి డోలీ యాత్రగా…

Read More

Kedarnath temple closed : చార్ ధామ్ యాత్ర క్లోజ్.. మూసివేయనున్న కేదార్నాథ్ ఆలయం

ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధామ్ కేదార్‌నాథ్ ఆలయం రేపటి నుంచి ఆరు నెలల బంద్ కానుంది. ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఆలయ తలుపులు మూసివేయబడతాయి. అయితే ఎందుకు ఆలయం క్లోజ్ చేస్తారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఇక వివరల్లోకి వెళ్తే..…

Read More

UP CM Yogi.. 20 Encounters in 48 hours : యూపీలో యోగి గోలిమార్..! 48 గంటల్లో 20 ఎన్ కౌంటర్లు.. 8 ఏళ్లలో 14,973 ఎన్ కౌంటర్స్..?

యూపీలో యోగి గోలిమార్..! ఉత్తర్ ప్రదేశ్ లో ఆపరేషన్ లాంగ్డా.. ఆపరేషన్ ఖల్లాస్.. యూపీలో డౌడిలను ఏరిపారేస్తున్న యోగి.. యూపీ పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చిన యోగి.. 48 గంటల్లో.. 20 ఎన్ కౌంటర్లు.. 14 వేల మంది ఎన్ కౌంటర్..…

Read More