Category: National
-

China Dam : చైనా వాటర్ బాంబ్ రెడీ..? టెక్షన్ లో భారత్, బంగ్లాదేశ్..!
చైనా వాటర్ బాంబ్.. China Dam : భారత్పై వాటర్ బాంబ్ ప్రయోగించే లక్ష్యంతో చైనా (China) కుయుక్తులు పన్నుతోంది. బ్రహ్మపుత్ర (Brahmaputra) నదిపై భారీ డ్యామ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. భారీ వ్యయంతో నిర్మించనున్న ఈ డ్యామ్ పట్ల భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈశాన్య ప్రాంతానికి జీవనాడి లాంటి బ్రహ్మపుత్ర నదిపై.. చైనా భారీ జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మిస్తుండటం భారత్ (India) తో పాటు బంగ్లాదేశ్ (Bangladesh) పై ప్రభావం పడనుంది.…
-

Delhi terror attack : ఢిల్లీలో భారీ పేలుడు.. 9 మంది మృతి.. ఉగ్ర దాడేనా..?
ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద ఉన్న కారులో ఈ పేలుడు జరిగింది. ఈ బాంబు పేలుడులో 8 కార్లు ధ్వంసం అయ్యాయి. ఈ పేలుడులో ఇప్పటివరకు ఒకరు మృతి చెందగా.. పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనతో ఢిల్లీలో తీవ్ర అలజడి నెలకొంది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి.. సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ పేలుడుతో ఢిల్లీలో హైఅలర్ట్ విధించారు. ఇకర విషయంలోకి వెళ్తే……
-

Rajasthan accident : రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
గత కొన్ని రోజులుగా దేశం వరసు బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే జాతీయ రహదారీ 44 రోడ్డుపై కర్నూల్ బస్సు ప్రమాదం మరువక ముందే మరో రెండు ఘోర ప్రమాదాలో చోటు చేసుకున్నాయి. ఇవాళ తాజాగా రెండు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఇక రాజస్థాన్ లో అవ్వగా.. రెండోవది తెలంగాణలోని చేవెళ్లలో చోటు చేసుకుంది ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎడారి రాష్ట్రం రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజస్థాన్లో యాత్రికులతో…
-

Rahul Gandhi : ఆంధ్రప్రదేశ్ లోని కాశీబుగ్గ ఆలయం తొక్కిసలాట ఘటనపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందన
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో కనీసం 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర విషాదంపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటనపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, “ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ప్రాణనష్టం…
-

Chennai : రూ.4 కోట్ల వాచ్ ఆర్డర్ చేసిన యువకుడికి షాక్! బాక్స్ ఓపెన్ చేయగానే దిమ్మతిరిగిపోయాడు!
తమిళనాడు : ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ షాపింగ్ ఎక్కువైంది. చిన్న దానికి పెద్ద దానికి పోన్ తియా.. ఎదో ఒక వస్తువు ఆర్డ్ పెట్టా.. గిదే ప్రస్తుతం జనరేషన్ యువత పాటిస్తున్న ఆన్ లైన్ మార్కెటింగ్. ఇక దేశ వ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా ఎన్ని మోసాలు జరుగుతున్న ఈ యువతలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా తమిళనాడులోని చెన్నై నగరంలో భారీ ఆన్ లైన్ మోసం వెలుగు చూసింది. ఇక విషయంలోకి వెళ్తే..…
-

Kedarnath Temple Closing : కేదార్నాథ్ ఆలయం మూసివేత.. ఆరు నెలలు మంచులోనే..!
Kedarnath Temple Closing : దేవ భూమి ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ కేదార్నాథ్ ఆలయ తలుపులు భాయ్ దూజ్ పండుగ సందర్భంగా మూసివేశారు. వేలాది మంది భక్తుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. స్వామి వారిని ఉఖీమఠ్లోని ఓంకారేశ్వర్ ఆలయానికి డోలీ యాత్రగా తరలించి కేధార్నాథ్ ఆలయంను మూసివేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్లోని సుప్రసిద్ధ పవిత్ర పుణ్యక్షేత్రం అయిన కేదార్నాథ్ ఆలయ తలుపులు మూసివేశారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేక పూజలు చేపట్టి…



