Category: National
-

Reliance Jio : జియో యూజర్లకు 5 కొత్త ప్లాన్స్… ఇక పండగే పండుగ…!
జియో… ప్రస్తుతం ఈ కంపెనీ యావత్ భారత్ టెలికాం సంస్థ వ్యవస్థనే శాసిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ కంపెనీ పేరు తెలియని వారు గానీ, ఈ జియో సిమ్ వాడని వారు గానీ ఎవరు ఉండరు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ముగ్గురిలో ఇద్దరు జియో యూజర్సే ఉంటారు. వరుసగా జియో కంపెనీ యూజర్లను ఆకర్షించేందుకు ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త ఫీచర్ తో యూజర్లను పెంచుకుంటు పోతుంది. తాజాగా మరో…
-

Aadhaar Update : మీ ఆధార్ అప్డేట్ చేయలేదా..? ఇదే చివరి అవకాశం.. ఎలా అప్డేట్ చేసుకోవాలంటే..?
ఆధార్… ప్రతి ఒక్కరికి ఈ ఆధార్ కార్డు అనేది ముఖ్యం. దేశంలో ఆధార్ కార్ ఉంటేనే వాళ్లను ఈ దేశ పౌరులుగా ప్రభుత్వం గుర్తిస్తుంది. అయితే చాలా మంది ఈ ఆధార్ కార్డ్ విషయంలో అజాగ్రత్తగా ఉంటారు. అది సరిగ్గా అప్డేట్ చేసుకోకా, లేదంటే కొత్త ఆధార్ కార్డు తీసుకోవడంలో ఆ జాగ్రతగా ఉండటం ఇలా చాలానే జరుగుతుంటాయి. అలాంటి వాళ్లకే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మరో సువర్ణ అవకాశం ఇచ్చింది. చాలా…
-

PM Modi : 1947 లోనే సర్దార్ మాట నెహ్రు వినుంటే.. ఇప్పుడు ఇంత జరిగేది కాదు
ప్రస్తుతం భారత దేశం ఇలా ఉంది అంటే… అప్పుడు దేశం కోసం పోరాటం చేసిన యోధుల కృషే అనే చెప్పాలి. ఇదే విషయాన్ని మరో విధంగా కూడా చెప్పవచ్చు. ప్రస్తుతం దేశం ఇలా ఎందుకు ఉంది అంటే… అది కూడా అప్పుడు వాళ్లు చేసిన తప్పిదాలే అని చెప్పాలి. అవును… ఈ మాట అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే దేశం కోసం కల్మషం లేని పోరాటం చేసిన యోధులు నూటికో.. కోటికో ఒక్కరు ఉంటారు. అందులో…
-

Indian Economy : జపాన్ ను వెనక్కి నెట్టిన ఇండియా… అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ సత్తా..!
భారతదేశం తన సత్తా మరోమారు చాటింది. ప్రపంచంలోని అగ్ర దేశాలకు పోటీ ఇస్తూ భారత్ అన్ని రంగాలలోనూ దూసుకుపోతోంది. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించింది. జపాన్ దేశాన్ని వెనక్కి నెట్టిన భారత్ ఇప్పుడు గర్వంగా అగ్రదేశాల చెంత నిలిచింది. 4ట్రిలియన్ డాలర్లకు భారత ఆర్థిక వ్యవస్థ నాలుగు ట్రిలియన్ డాలర్లకు భారత ఆర్థిక వ్యవస్థ చేరుకోవడం ప్రతి ఒక్కరికి సంతోషం కలిగిస్తుంది. ఇప్పటివరకు 4వ స్థానంలో ఉన్న జపాన్ ను వెనక్కి నెట్టి…
-

ఆస్ట్రేలియాలో వరద బీభత్సం… జలదిగ్బంధంలో 50 వేల మంది
ఆస్ట్రేలియా ఆగ్నేయ ప్రాంతంలో కుండపోత వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న కారులో మరో మృతదేహం, మొత్తం నలుగురి మృతి.. సుమారు 50,000 మంది బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయిన వైనం.. సిడ్నీలో రైళ్లు, విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం.. ప్రధాని అల్బనీస్ పర్యటన తాత్కాలికంగా వాయిదా.. వాతావరణ మార్పులే కారణమని నిపుణుల ఆందోళన ఆస్ట్రేలియాను ముంచెత్తిన వరదలు… ఆస్ట్రేలియా ఆగ్నేయ ప్రాంతాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు జనజీవనం…
-

చైనాలో ప్రకృతి విలయం… ఊహాన్ ను ముంచెత్తిన వరద
భారత్ పొరుగు దేశం చైనాలో ప్రకృతి విలయ తాండవం చేస్తుంది. చైనాలోని ఊహాన్ నగరంలో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో ఈ వరదల ధాటికి ఉహాన్ నగరం అల్లకల్లోంగా మారింది. భారీ వరదలకు చైనాలో కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు సైతం విరిగిపడ్డాయి. ఊహాన్ తో పాట్ గాంగ్ డాంగ్, గాంగ్జీ, జీజియాంగ్ వంటి నగరాలు సైతం నీట మునిగాయి. తాజాగా సమాచారం ప్రకారం… కొండచరియలు విరిగిపడిన ఘటనలో దాదాపు 10 మంది మృతి చెందారు. మరో 30…

