Category: National
-

Plane crash, Bhagavad Gita : విమాన ప్రమాదంలో… చెక్కు చెదరని భగవద్గీత
అంతా దైవేచ్ఛ… భగవద్గీత… యావత్ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే గ్రంథం. భగవద్గీత అనేది హిందువులకు అత్యంత పవిత్రమైన గ్రంథం. మానవ జీవిత సారాన్ని భగవాన్ శ్రీకృష్ణుడు గీతాసారం ద్వారా చెప్పాడని ప్రతీతి. అందుకే ఈ పుస్తకాన్ని అందరూ చదువుతారు. భారతీయులే కాకుండా విదేశీయులు సైతం ఈ పుస్తకాని చదివి వాటి సారాంశాన్ని పలు మార్లు వెల్లడించారు కూడా. ఇక మరోవైపు భారత దేశ వ్యాప్తంగా… కోర్టులో కూడా భగవద్గీతపై ప్రమాణం చేసి.. విచారణ జరిపిస్తాం. ఇంత…
-

Flight Accident : మోదీ ఇలాకాలో ఘోర ప్రమాదం… టేకాఫ్ అయిన 2 నిమిషాలకే
గుజరాత్ లో ఘోర ప్రమాదం… గుజరాత్ (Gujarat) లో ఘోర విమాన ప్రమాదం (Flight Accident) సంభవించింది. ఆ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ లో ఎయిరిండియా విమానం కుప్పకూలింది. ఫ్లైట్ టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలలోనే అహ్మదాబాద్ లోని మేఘాని నగర్ ఘోడాసర్ క్యాంప్ వద్ద క్రాష్ ల్యాండింగ్ (Crash landing) అయింది. టేకాఫ్ సమయంలో విమానం వెనుక భాగం చెట్టును ఢీకొనడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా తెలుస్తోంది. కాగా ఈ విమానంలో బీజేపీ మాజీ…
-

Gaza Economic Crisis : గాజాలో ఆకలి కేకలు!
మన దేశంలో ప్రతి ఇంట్లోనూ ఈ బిస్కేట్ గురించి పరిచయం అక్కర్లేదు. చిన్నప్పుడు ప్రతి ఒక్కరు ఈ బిస్కెట్ తిన్నవాళ్లే. చాయ్ లో వేసుకొని, చాయ్ లేకపోతే నీళ్లలో వేసుకోని తినే ఉంటారు. ఇక తక్కువగా, చౌకగా లభించే తినుబండారాల్లో పార్లే బిస్కట్ ఒకటి. అయితే, యుద్ధంతో ఛిన్నాభిన్నమై, తీవ్ర ఆహార కొరతతో కరువు (drought) కోరల్లో చిక్కుకున్న గాజాలో ఇదే పార్లే-జీ బిస్కెట్లు (Parle-G Biscuits) వాటి అసలు ధరకు ఏకంగా 500 రెట్లు అధిక…
-

200-year-old condom : 200 ఏళ్ల నాటి కండోమ్… ఇది వాడితే స్వర్గమే..!
సాధారణంగా… ప్రాచీన వస్తువులు ప్రదర్శనలో ఉంచడం సర్వసాధారణం. అంటే యూరప్ పిరమిడ్ లో ఉన్న మానవ అవశేషాలు గానీ, గిన్నెలు గానీ, లేదంటే అప్పటి వాడుక వస్తువులు గానీ ఇలా మ్యూజియం (Museum) లో ప్రదర్శించడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం చూడబోయే వస్తువును గతంలో ఎప్పుడు కూడా ప్రదర్శించలేదు అనే చెప్పాలి. అసలు దీన్ని ఎవరు ప్రదర్శిస్తారు అనికూడా అనుమానం వస్తుంది. మరి ఏంటి ఆ వస్తువు.. ఆ వస్తువులతో ఏం చేస్తారు అని అంటారు… అయితే…
-

Pakistan Drought : పాక్ లో కరువు తాండవం… POK ఇస్తేనే నీళ్లు… లేదంటే చావండి…
పాకిస్థాన్ (Pakistan) లో ప్రస్తుతం కరువు దిశగా అడుగులు పడుతున్నాయి. సింధు నదీ జలాల రద్దుతో పాక్ లో ఇప్పుడు కరువు తాండవం చేస్తుంది. భారత్ – పాక్ (India – Pakistan) మధ్య దౌద్యపరమైన సంబంధాలు (Diplomatic relations) తెగిపోవడంతో పాక్ కు పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయింది. సింధు జలాల ఒప్పందం… సింధు జలాల (Indus waters) ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ (India) తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.…
-

2025 Khairatabad Ganesh : 2025 ఖైరతాబాద్ బడా గణేష్ ప్రత్యేకతలు ఇవే…
తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యావత్ భారత దేశంలోనే ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ (Khairatabad) మహాగణపతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశంలో ఎక్కడ గణపతి (Ganesh) నవరాత్రులు జరిగిన హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేష్ నవరాత్రులకు మాత్రం ప్రతి ఏడాది ప్రత్యేకమే అని చెప్పాలి. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు… తాజాగా ఈ ఏడాది ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ (Khairatabad Ganesh Festival Committee) మహాగణపతి (Mahaganapati) స్వరూపం నమూనాను విడుల చేశారు. హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా జరిగే…
-

Chenab Bridge : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి గా చీనాబ్ బ్రిడ్జి…
ప్రధాని మోదీ ఈరోజు జమ్మూకశ్మీర్లో పర్యటించనున్నారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనను ఆయన ప్రారంభించనున్నారు. చీనాబ్ నది (Chenab River) పై ఏకంగా 359 మీటర్ల ఎత్తులో ఆర్క్ బ్రిడ్జిని నిర్మించారు. 1315 మీటర్ల పొడవున ఈ స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. ప్రపంచంలోనే అతి ఎత్తైనా రైల్వే బ్రిడ్జి… ప్రధాని మోదీ ఈరోజు జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లో పర్యటించనున్నారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన చీనాబ్ (Chenab Bridge) రైల్వే వంతెనను ఆయన ప్రారంభించనున్నారు(PM Modi…
-

Srisailam Dam : డేంజర్ లో శ్రీశైలం… ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదం..?
అసలు శ్రీశైలం డ్యామ్ (Srisailam Dam) లో ఏం జరుగుతుంది. నిజంగా శ్రీశైలం డ్యామ్ ప్రమాదంలో ఉందా..? 15 ఏళ్ల కిందట జరిగిన ప్రమాదపు ప్రభావమే ఇప్పుడు ఎదురవుతుందా అంటే… అవుననే సమాధానం వినిపిస్తుంది. రోజురోజుకు శ్రీశైలం ప్రాజెక్టు డేంజర్ జోన్ ( Danger Zone) లోకి వెళ్తుంది. అవును నిజంగా.. తెలుగు రాష్ట్రాలకు త్రాగు, సాగు నీరు, విద్యుత్ ని అందజేస్తున్న “నీలం సంజీవ రెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు” (Srisailam Project) ప్రస్తుతం ప్రమాదపు అంచులో…
-

Sex Workers : Sex పై సంచలన సర్వే… తెలుగు రాష్ట్రాలే టాప్…?
ఈ భూ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో భారత్ ది అగ్రస్థానం. ఇందులో భారత్ పొరుగు దేశం అయిన చైనాను సైతం దాటింది. కానీ అధిక జనాభాతో పాటు దేశంలో HIV బాధితులు సంఖ్య సైతం అంతకు అంతకు పెరిగిపోతున్నారు. HIV బాధితులు కల్గిన దేశాల్లో భారత్ మూడో స్థానంలో ఉంది. కాగా ఇటీవలే ఓ రిపోర్ట్ లో తెలుగు రాష్ట్రాల SEX వర్కర్స్ గురించి విస్తుపోయే నిజాలు భయటపడ్డాయి. HIV లో టాప్… ఇండియాలో…
