Category: Tourism
-

Kedarnath Temple Closing : కేదార్నాథ్ ఆలయం మూసివేత.. ఆరు నెలలు మంచులోనే..!
Kedarnath Temple Closing : దేవ భూమి ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ కేదార్నాథ్ ఆలయ తలుపులు భాయ్ దూజ్ పండుగ సందర్భంగా మూసివేశారు. వేలాది మంది భక్తుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. స్వామి వారిని ఉఖీమఠ్లోని ఓంకారేశ్వర్ ఆలయానికి డోలీ యాత్రగా తరలించి కేధార్నాథ్ ఆలయంను మూసివేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్లోని సుప్రసిద్ధ పవిత్ర పుణ్యక్షేత్రం అయిన కేదార్నాథ్ ఆలయ తలుపులు మూసివేశారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేక పూజలు చేపట్టి…
-

Maldives Threat : సముద్రంలో మునిగిపోతున్న మాల్దీవులు..!
భారతదేశం సమీపాన ఉన్న మాల్దీవులు పర్యాటకంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక్కడికి మిగతా దేశాల కంటే భారతదేశం నుంచి ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు. భారతదేశం నుంచి అనేక రకాల వస్తువులు మాల్దీవులకు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఎక్కువగా ముస్లింలు ఉండే ఈ దేశం త్వరలో సముద్ర భూగర్భంలో కలిసిపోయే అవకాశం ఉందని కొందరు పరిశోధకులు తెలుపుతున్నారు. ఇంతకీ మాల్దీవుల్లో ఏం జరగబోతుంది? అసలు ఎందుకు ఈ దేశం త్వరలో కనిపించదు? ఇక విషయంలోకి వెళ్తే.. కొత్తగా పెళ్లి…
-

Japan : జూ 5న మహా ప్రళయం.. జపాన్ ను ముంచెత్తనున్న భారీ సునామీ…
బాబా వంగా (Baba Vanga)… ఈ పేరుతో ప్రపంచానికి పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోకల్ స్థాయి వ్యక్తుల నుంచి నేషనల్ స్థాయి వరకు బాబా వంగా తెలుసు. ప్రస్తుతం ఆమె జీవించి లేకపోయినా… ఆమె చెప్పిన జోస్యాలతో ఇప్పటికే ప్రాణాలతోనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశంలో ఏ ప్రకృతి విపత్తు వస్తుంది అని కొన్ని సంవత్సరాల ముందే చెప్పిన వ్యక్తి. నిజంగా ఇమె చెపపిన జోస్యాం నిజంగా జరిగాయి కూడా. ప్రస్తుతం న్యూ బాబా వంగా…
-

Chenab Bridge : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జి గా చీనాబ్ బ్రిడ్జి…
ప్రధాని మోదీ ఈరోజు జమ్మూకశ్మీర్లో పర్యటించనున్నారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనను ఆయన ప్రారంభించనున్నారు. చీనాబ్ నది (Chenab River) పై ఏకంగా 359 మీటర్ల ఎత్తులో ఆర్క్ బ్రిడ్జిని నిర్మించారు. 1315 మీటర్ల పొడవున ఈ స్టీల్ బ్రిడ్జిని నిర్మించారు. ప్రపంచంలోనే అతి ఎత్తైనా రైల్వే బ్రిడ్జి… ప్రధాని మోదీ ఈరోజు జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)లో పర్యటించనున్నారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన చీనాబ్ (Chenab Bridge) రైల్వే వంతెనను ఆయన ప్రారంభించనున్నారు(PM Modi…