Category: Latest News

  • Tollywood : RX 100 హీరోకు అవకాశాలు లేవా..? కార్తీకేయ ఎక్కడ..?

    Tollywood : RX 100 హీరోకు అవకాశాలు లేవా..? కార్తీకేయ ఎక్కడ..?

    RX 100 సినిమాతో ఇండస్ట్రీలోకి బుల్లెట్‌లా దూసుకొచ్చాడు కార్తికేయ. ఆ ఒక్క సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. రా అండ్ రస్టిక్ హీరోగా, తన యాటిట్యూడ్‌తో నెక్స్ట్ యూత్ హీరో అవుతాడని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఆ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ అలాంటిది. కానీ, ఆ ఫస్ట్ మూవీ ఇచ్చిన బూస్ట్‌ను కార్తికేయ సరిగ్గా వాడుకోలేకపోయాడనే చెప్పాలి. RX 100′ తర్వాత, ఆ ఇమేజ్‌ను కంటిన్యూ చేయడానికి ‘హిప్పీ’, ‘గుణ 369′, ’90ML’ లాంటి…

  • Prabhas’ heroine Imanvi : ఒక్క వీడియోతో ప్రభాస్‌ హీరోయిన్..? అన్ని రూమర్స్‌ను బ్రేక్‌ చేసిన ఇమాన్వి

    Prabhas’ heroine Imanvi : ఒక్క వీడియోతో ప్రభాస్‌ హీరోయిన్..? అన్ని రూమర్స్‌ను బ్రేక్‌ చేసిన ఇమాన్వి

    హను రాఘవపూడి.. ప్రముఖ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్న ఈయన సీతారామం సినిమాతో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ప్రముఖ మాలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్ నేరుగా తెలుగులో చేసిన చిత్రం ఇది. అలాగే ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ ను తొలిసారి చాలా సాంప్రదాయంగా సీత పాత్రలో చూపించి, ఆమెకు ఊహించని పాపులారిటీని అందించారు. ఈ ఒక్క సినిమా అటు డైరెక్టర్ కే కాదు ఇటు నటీనటులకు, నిర్మాతలకు కూడా మంచి విజయాన్ని…

  • Bihar Gold Mine : బీహార్ లో బయటపడ్డ బంగారు గనులు.. కుప్పలు కుప్పలుగా బంగారం

    Bihar Gold Mine : బీహార్ లో బయటపడ్డ బంగారు గనులు.. కుప్పలు కుప్పలుగా బంగారం

    దేశంలో అత్యంత సంపన్న రాష్ట్రం అంటే ఏది చెప్తారు. దేశ ఆర్ధిక రాజధాని మహారాష్ట్ర అనే అంటారు కధా.. హా అవును మీరు చెప్పింది నిజమే. మరి రెండు, మూడు ఏళ్లలో.. మహారాష్ట్రాని బీహార్ రాష్ట్రం దాటేయనుంది. ఏంటి నమ్మడం లేదా.. అతి కొంది సమయంలోనే.. దేశంలోనే అతిసంపన్న రాష్ట్రంగా బీహార్ అవతరించే అవకాశం ఉందని ఓ సర్వే ద్వారా వెల్లడైంది. ఇప్పటి వరకు అత్యంత పేద రాష్ట్రంగా పేరున్న బీహార్.. గిప్పుడు ఆ రాష్ట్రంలోని రెండు…

  • Ayyappa Swamy : అయ్యప్ప దీక్షలో అపచారం… అప్పుడు సిగరెట్.. ఇప్పుడు బీర్ బాటిల్.. అసలేం జరుగుతుంది..?

    Ayyappa Swamy : అయ్యప్ప దీక్షలో అపచారం… అప్పుడు సిగరెట్.. ఇప్పుడు బీర్ బాటిల్.. అసలేం జరుగుతుంది..?

    అపచారం.. అపచారం… అయ్యప్ప.. ఈ దేవుడి గురించి పని గట్టుకోని చెప్పక్కర్లేదు. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని దేవుడు. చిన్న పిల్లలకు ఆప్తుడు.. పెద్ద వాళ్లకు ఆపద్బాంధవుడు. అన్ని దేవుళ్ళలో అయ్యప్ప స్వామి చాలా పవర్ ఫుల్ అని చెబుతారు. ఎందుకంటే, ప్రతి ఏటా ఎంతో మంది భక్తులు 41 రోజుల పాటు మాలను ధరించి అయ్యప్ప స్వామికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ప్రస్తుతం, దీక్ష తీసుకున్న వ్యక్తి మద్యం సేవించిన వీడియో సోషల్ మీడియాలో ఒకటి…

  • Chiranjeevi : చిరంజీవి కుటుంబంలో ఏం జరుగుతోంది? నిజంగానే అల్లు ఫ్యామిలీతో చెడిందా..?

    Chiranjeevi : చిరంజీవి కుటుంబంలో ఏం జరుగుతోంది? నిజంగానే అల్లు ఫ్యామిలీతో చెడిందా..?

    Chiranjeevi : రీసెంట్‌గా రిలీజైన ఉపాసన సీమంతం వీడియో మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చింది. మొదటిసారి మెగా ట్రీలో కవలలు రానున్నట్లు చెప్పడంతో మరింత కిక్ ఇచ్చింది. దీంతో చాలా గ్రాండ్‌గా సీమంత వేడుక జరిగింది. ఇక, అంతే అందంగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మెగా ఫ్యామిలీ అంతా ఒకేచోట కనిపించడంతో పండగ వాతావరణం నెలకొంది. చిరంజీవి నుంచి వరుణ్ తేజ్ వరకు, అందరూ చాలా హ్యాపీగా కనిపించారు. ఈ వీడియో…

  • Kurnool Bus Fire : కర్నూల్ కావేరి బస్సు ప్రమాదంపై A To Z ఫుల్ స్టోరీ..! రాత్రి 10 గం నుంచి ఉదయం 3 గం వరకు ఏం జరిగింది..?

    Kurnool Bus Fire : కర్నూల్ కావేరి బస్సు ప్రమాదంపై A To Z ఫుల్ స్టోరీ..! రాత్రి 10 గం నుంచి ఉదయం 3 గం వరకు ఏం జరిగింది..?

    ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఓ మృత్యు బస్సు తిగుతోంది. కానీ ప్రయాణికులకు మాత్రం ఆ బస్సు ఎక్కితే అనంత లోకాలకి వెళ్తారని. మూడు రాష్ట్రాల ప్రయాణికులకు ట్రావెల్ బస్సే.. మృతు శకటం అయ్యింది. నేషనల్ హైవే 44 మృత్యు ద్వార మయ్యింది. మృత్యువు ఒడిలో చిక్కుకొని.. అగ్ని కిలలకు అహుతయ్యారు. ఆ యముడి యమ పాశం నుంచి ప్రయాణికులు తప్పించుకోలేకపోయారు. హైదరాబాద్ లోని ఎక్కి నిద్ర పోయిన ప్రయాణికులు, తెల్లారితే గమ్యం చేరుకుంటాం అని నిద్రపోయారు.…

  • Chennai : రూ.4 కోట్ల వాచ్ ఆర్డర్ చేసిన యువకుడికి షాక్! బాక్స్ ఓపెన్ చేయగానే దిమ్మతిరిగిపోయాడు!

    Chennai : రూ.4 కోట్ల వాచ్ ఆర్డర్ చేసిన యువకుడికి షాక్! బాక్స్ ఓపెన్ చేయగానే దిమ్మతిరిగిపోయాడు!

    తమిళనాడు : ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ షాపింగ్ ఎక్కువైంది. చిన్న దానికి పెద్ద దానికి పోన్ తియా.. ఎదో ఒక వస్తువు ఆర్డ్ పెట్టా.. గిదే ప్రస్తుతం జనరేషన్ యువత పాటిస్తున్న ఆన్ లైన్ మార్కెటింగ్. ఇక దేశ వ్యాప్తంగా ఆన్ లైన్ ద్వారా ఎన్ని మోసాలు జరుగుతున్న ఈ యువతలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా తమిళనాడులోని చెన్నై నగరంలో భారీ ఆన్ లైన్ మోసం వెలుగు చూసింది. ఇక విషయంలోకి వెళ్తే..…

  • Mutton curry : సంసారంలో చిచ్చు పెట్టిన మటన్ కర్రీ.. దసరా రోజు భార్య.. దీపావళికి భర్త సూసైడ్!

    Mutton curry : సంసారంలో చిచ్చు పెట్టిన మటన్ కర్రీ.. దసరా రోజు భార్య.. దీపావళికి భర్త సూసైడ్!

    ఉత్తరాఖండ్, కేధార్నాథ్ : ప్రస్తుతం సమాజంలో ప్రాణం అంటే విలువల లేకుండాపోయింది. చిన్న దాని, పెద్ద దానికి ప్రాణాలు పొగొట్టుకుంటున్నారు. ఫోన్ ఇవ్వలేదని ఒకడు సస్తే, బైక్ కొనివ్వలేదని ఇంకోకడు సత్తాడు. తన బాయ్ ఫ్రెండ్ వెరే అమ్మాయితో మాట్లాడిందని ఇక్కడ గల్ ఫ్రెండ్ సుసైడ్ చేసుకుంటది. ఇలా ఒకటా రెండా.. అబ్బో చెప్పుకుంటు పోతే.. ఎన్నో ఉన్నాయి. తాజాగా తెలంగాణలో ఓ జిల్లాలో మటన్ కూరల కారం తగ్గిందని బర్త మందలిస్తే.. భార్య ఆత్మహత్య చేసుకుంది.…

  • Kedarnath Temple Closing : కేదార్‌నాథ్ ఆలయం మూసివేత.. ఆరు నెలలు మంచులోనే..!

    Kedarnath Temple Closing : కేదార్‌నాథ్ ఆలయం మూసివేత.. ఆరు నెలలు మంచులోనే..!

    Kedarnath Temple Closing : దేవ భూమి ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ కేదార్‌నాథ్ ఆలయ తలుపులు భాయ్ దూజ్ పండుగ సందర్భంగా మూసివేశారు. వేలాది మంది భక్తుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. స్వామి వారిని ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి డోలీ యాత్రగా తరలించి కేధార్నాథ్ ఆలయంను మూసివేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్‌లోని సుప్రసిద్ధ పవిత్ర పుణ్యక్షేత్రం అయిన కేదార్‌నాథ్ ఆలయ తలుపులు మూసివేశారు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 4 గంటలకు ప్రత్యేక పూజలు చేపట్టి…

  • Kedarnath temple closed : చార్ ధామ్ యాత్ర క్లోజ్.. మూసివేయనున్న కేదార్నాథ్ ఆలయం

    Kedarnath temple closed : చార్ ధామ్ యాత్ర క్లోజ్.. మూసివేయనున్న కేదార్నాథ్ ఆలయం

    ప్రపంచ ప్రసిద్ధి చెందిన ధామ్ కేదార్‌నాథ్ ఆలయం రేపటి నుంచి ఆరు నెలల బంద్ కానుంది. ఆదివారం ఉదయం 8.30 గంటలకు ఆలయ తలుపులు మూసివేయబడతాయి. అయితే ఎందుకు ఆలయం క్లోజ్ చేస్తారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం. ఇక వివరల్లోకి వెళ్తే.. దేశంలో అత్యంత పవిత్రమైనదిగా భావించే చార్‌ ధామ్ యాత్ర ఏటా వేసవిలో మొదలై.. శీతాకాలం వరకు కొనసాగుతుంది. ఏడాదిలో ఆరు నెలల పాటు మాత్రమే ఈ యాత్రకు అనుమతిస్తారు. ఈ ప్రదేశాలు హిమాలయాల్లో ఉండటం…