Category: Latest News
-

Aamir Khan : అమీర్ ఖాన్ వల్లే జ్వాలా గుత్తా అమ్మగా మారింది?
తమిళ నటుడు విష్ణు విశాల్ దంపతులు ఇటీవల తల్లిదండ్రులు అయ్యారు. విష్ణు విశాల్ భార్య జ్వాలా గుత్తా కుమార్తెకు జన్మనివ్వడం, ఆ పాపకు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ మీరా అని పేరు పెట్టడం జరిగింది. విష్ణు విశాల్, జ్వాలా గుత్తా ల బేబీకి అమీర్ ఖాన్ ఎందుకు పేరు పెట్టాడు, అసలు వీరి మద్య ఉన్న అనుబంధం ఏంటి, ఎప్పటి నుంచి వీరి మధ్య రిలేషన్ కొనసాగుతోంది. అమీర్ ఖాన్ ప్రత్యేకంగా విష్ణు విశాల్,…
-

Akhanda 2 : అఖండ 2 ట్రైలర్పై యంగ్ హీరో కామెంట్స్?
అఖండ 2 : సింహా, లెజెండ్, అఖండ.. ఇలా బాలకృష్ణ, బోయపాటి కాంబో అంటేనే బాక్సాఫీస్కు పూనకాలు వస్తాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వీళ్లు నాలుగోసారి అఖండ 2: తాండవంతో వస్తున్నారు. రీసెంట్గా రిలీజైన బ్లాస్టింగ్ రోర్ టీజర్, అందులోని బాలయ్య మార్క్ డైలాగ్, సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో.. సోషల్ మీడియాను షేక్ చేశాయి. ఫ్యాన్స్ అయితే ఫుల్ కిక్లో ఉన్నారు. అయితే, ఈ సినిమా క్రేజ్ కేవలం నందమూరి ఫ్యాన్స్కే పరిమితం కాలేదు. ఇప్పుడు…
-

Rajinikanth : సినిమాలకు సూపర్ స్టార్ రజినీకాంత్ గుడ్ బై..?
Kollywood : కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. మరికొన్ని నెలల్లో సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్లు వస్తున్న వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు తలైవా తాను రిటైర్ అవుతున్నట్లు ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. ఎక్కడ చూసినా ఆ విషయంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ప్రస్తుతం జైలర్-2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్న రజినీకాంత్.. ఆ తర్వాత సుందర్ సి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారని తెలుస్తోంది.…
-

Trains Cancelled : మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. 127 రైళ్లు రద్దు
Trains Cancelled : బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను మరియు దాని ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (South Central Railway – SCR) సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా మరియు ట్రాక్లపై నీరు చేరడం, విద్యుత్ సరఫరాకు అంతరాయం వంటి కారణాల వల్ల పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించారు. 127 రైళ్లను రద్దు చేసినట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.…
-

Musi River : ఉగ్రరూపం దాల్చిన మూసీ.. ఏడు గేట్లు ఎత్తివేత.. బీబీనగర్ మధ్య రాకపోకలు బంద్
Musi River : తెలుగు రాష్ట్రాలపై ‘మొంథా’ తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. ఇక జంట నగరాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండాల తలపిస్తున్నాయి. ఇక ఈ భారీ తుఫాన్ కారణంగా.. జూలూరు- రుద్రవెల్లిలో లెవల్ బ్రిడ్జి వద్ద మూసీ నది పొంగిపొర్లుతుంది. మూసీ ఉదృతంగా ప్రవహించడంతో.. పోచంపల్లి- బీబీనగర్ మధ్య వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో బీబీనగర్, భువనగిరికి వెళ్లే వాహనదారులు పెద్ద రావులపల్లి నుండి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది.…
-

AP Cyclone : తెలంగాణను తాకిన మొంథా తుఫాను.. ఈ 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..
తెలుగు రాష్ట్రాలపై మొంథా తుపాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తుపాన్ ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, జర్నలిస్ట్ కాలనీ, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్లో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోయాయి. ట్రాఫిక్కు సైతం అంతరాయం ఏర్పడింది. ఇక విషయంలోకి వెళ్తే… ఆంధ్రప్రదేశ్ను తాకిన ‘మొంథా’ తుఫాను…
-

Samantha : డైరెక్టర్ రాజ్ తో మొదలైన సామ్ కొత్త జర్నీ..
స్టార్ హీరోయిన్ సమంత మళ్లీ షూటింగ్లతో బిజీగా మారిపోయారు. హెల్త్ ఇష్యూస్ కారణంగా చాలా లాంగ్ బ్రేక్ తీసుకున్న సామ్, తన ఫ్యాన్స్ను చాలా కాలంగా వెయిట్ చేయించారు. మధ్యలో ‘శుభం’ లాంటి సినిమాల్లో కనిపించినా, ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్లో ఆమెను చూసేందుకు ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆ వెయిటింగ్కు తెరపడింది. సమంత అఫీషియల్గా తన కొత్త సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. ఇటీవల దసరా శుభ సందర్భంగా అక్టోబర్ 2న ఈ కొత్త ప్రాజెక్ట్…


