Category: Latest News

  • Amarnath Yatra : అమర్నాథ్ యాత్ర షూరు… తొలి బ్యాచ్ ఎంతమంది వెళ్లారు అంటే..?

    Amarnath Yatra : అమర్నాథ్ యాత్ర షూరు… తొలి బ్యాచ్ ఎంతమంది వెళ్లారు అంటే..?

    అమ‌ర్‌నాథ్ యాత్ర‌(Amarnath Yatra)కు స‌మ‌యం ఆస‌న్న‌మైంది. జూలై 3వ తేదీ నుంచి ఆగ‌స్టు 9వ తేదీ వ‌ర‌కు ఆ యాత్ర జ‌ర‌గ‌నున్న‌ది. ఈ నేప‌థ్యంలో జ‌మ్మూక‌శ్మీర్‌లో భారీ భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేర‌కు కేంద్ర హోంశాఖ నిర్ణ‌యం తీసుకున్న‌ది. కేంద్ర సాయుధ పోలీసు ద‌ళాల‌కు (సేఏపీఎఫ్‌) చెందిన సుమారు 580 కంపెనీల సిబ్బందిని మోహ‌రించ‌నున్నారు. అంటే సుమారు 42 వేల మంది భ‌ద్ర‌తా సిబ్బంది అమ‌ర్‌నాథ్ రూట్లో విధుల‌ను నిర్వ‌ర్తించ‌నున్నారు. ఇది కూడా చదవండి :…

  • Husband Wife Murder Mystery  : భార్తలు.. భార్యలున్నారు జాగ్రత్త..!
  • Xi Jinping : చైనాపై పహల్గమ్ ఎఫెక్ట్..! జిన్ పింగ్ పై చైనా సైన్యం తిరుగుబాటు…?

    Xi Jinping : చైనాపై పహల్గమ్ ఎఫెక్ట్..! జిన్ పింగ్ పై చైనా సైన్యం తిరుగుబాటు…?

    చైనా… (China) భారత్ (India) పొరుగు దేశం చైనాలో ఏం జరుగుతుంది అని ప్రపంచ వ్యాప్తంగా జరుగుతుంది. సైనిక తిరుగుబాటు (A military coup) జరిగిందా… జిన్ పింగ్ గృహ నిర్బంధంలో ఉన్నారు అనేది ఎవరికి అర్థం అవ్వడం లేదు. తాజాగా చైనాలో సైన్యం తిరుగుబాటుకు సిద్దం అయ్యిందని.. దీంతో జిన్‌పింగ్ (Xi Jinping) గృహ నిర్బంధంలో ఉన్నట్లు సోషల్ మీడియాలో (Social media) పోస్ట్ తెగ వైరల్ అవుతున్నాయి. మరి నిజంగా చైనాలో సైన్యం తిరుగుబాటుకు…

  • Satellite Surgery : మెడికల్ మిరాకిల్.. శాటిలైట్ సాయంతో సర్జరీ..!

    Satellite Surgery : మెడికల్ మిరాకిల్.. శాటిలైట్ సాయంతో సర్జరీ..!

    ప్రస్తుతం మన టెక్నాలజీ (Technology) యుగంలో ఉన్నాం. ఏ చిన్న పని అయినా ఇట్టే చిటికలో అయిపోతుంది. ఇంత వరకు శాటిలైట్ (Satellite)ద్వారా వరదలు సంభవించే గానీ, భూకంపాలు, సునామీ వంటి ప్రకృతి వైపరీత్యాలను (Natural disasters) ముందుగానే తెలుసుకునేందుకు శాటిలైట్ ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా యుద్ద సమయంలో కూడా శాటిలైట్ ఎంతో ఉపయోగం ఉంటుంది. కాగా డ్రాగన్ కంట్రీ చైనా (China) ప్రతి రంగంలో తన పట్టుదలను నిరూపించు కుంటున్నది. ఖగోళంలో సొంతంగా స్పేస్ సెంటర్…

  • Pashamylaram Fire Accident : పారిశ్రామిక వాడలో.. మృత్యు ఘోషలు..

    Pashamylaram Fire Accident : పారిశ్రామిక వాడలో.. మృత్యు ఘోషలు..

    తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పారిశ్రామిక వాడ అయిన పాశమైలారం లో సిగాచీ రసాయన పరిశ్రమలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని రియాక్టర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోవడంతో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా ఈ మృతుల సంఖ్య అంతకు అంతకు పెరుగుతు పొతుంది. క్షణం క్షణం కు పెరుగుతున్న మృతుల సంఖ్య..…

  • Himachal Pradesh : హిమాచల్‌ ప్రదేశ్‌కు రెడ్ అలర్ట్.. భారీ వర్షాలకు కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

    Himachal Pradesh : హిమాచల్‌ ప్రదేశ్‌కు రెడ్ అలర్ట్.. భారీ వర్షాలకు కుప్పకూలిన ఐదంతస్తుల భవనం

    ఉత్తరాదిని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ఉత్తరాఖండ్‌ (Uttarakhand) లను కుదిపేస్తున్నాయి. హిమాచల్ లోని 10 జిల్లాలకు వాతావరణ విభాగం వరద హెచ్చరికలు జారీ చేసింది. సిమ్లాలో ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ముందుజాగ్రత్త చర్యగా ఇందులోని నివాసితులను అధికారులు ముందే అక్కడి నుంచి ఖాళీ చేయించడంతో ప్రాణనష్టం తప్పింది. సమీపం లోని మరిన్ని భవనాలకూ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లో గత 24 గంటల…

  • Uttarakhand Floods: ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. చార్ ధామ్ యాత్రకు బ్రేక్

    Uttarakhand Floods: ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. చార్ ధామ్ యాత్రకు బ్రేక్

    దేవభూమి (Devbhoomi) ఉత్తరాఖండ్‌ (Uttarakhand) ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా జనజీవనం స్తంభించింది. ఈ నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చార్‌ధామ్ యాత్ర (Char Dham Yatra) ను 24 గంటల పాటు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ముందుజాగ్రత్త చర్యగా చార్‌ధామ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు గర్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే మీడియాకు తెలిపారు. హరిద్వార్ (Haridwar), రుషికేశ్ (Rishikesh), శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్‌ప్రయాగ్,…

  • Rain alert : తెలుగు రాష్ట్రాలకు వచ్చే 4 రోజులు వర్షాలే… ఈ జిల్లా ప్రజలకు అలర్ట్

    Rain alert : తెలుగు రాష్ట్రాలకు వచ్చే 4 రోజులు వర్షాలే… ఈ జిల్లా ప్రజలకు అలర్ట్

    వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లని కబురు అందించింది. రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. దేశంలో నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించడంతో వర్షాలు పలు ప్రాంతాల్లో భారీగా కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే పలుచోట్ల వర్షాలు మొదలవగా, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని…

  • Headphones : హెడ్ ఫోన్స్ అధికంగా వాడుతున్నారా? అయితే జాగ్రత్త…!

    Headphones : హెడ్ ఫోన్స్ అధికంగా వాడుతున్నారా? అయితే జాగ్రత్త…!

    హెడ్ ఫోన్స్… (Headphones) ప్రస్తుతం మొబైల్ (Mobile) తో పాటు హెడ్ ఫోన్స్ వినియోగం భారీగా పెరిగింది. ఎక్కడకి వెళ్లినా మన వెంట మర్చిపోని వస్తువుల్లో సెల్ ఫోన్, హెడ్ ఫోన్స్ ముందు వరుసలో ఉంటాయి. ఫోన్ మాట్లాడిన, మ్యూజిక్ (Music), సినిమాలు దేనికైనా హెడ్ ఫోన్స్ కావాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే… ఈ రోజుల్లో ఇయర్‌ ఫోన్స్‌ శరీరంలో భాగమైపోయాయి. చిన్నపిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా.. చెవిలో ఇయర్‌ ఫోన్స్‌ పెట్టుకునే గడుపుతున్నారు. ఇది…

  • Crime Stories : భర్తలు.. భార్యలున్నారు జాగ్రత్త..! భర్తలు బీ కేర్‌ఫుల్..

    Crime Stories : భర్తలు.. భార్యలున్నారు జాగ్రత్త..! భర్తలు బీ కేర్‌ఫుల్..

    కొత్త ప్రేమల మోజులో పడి ప్రాణాలే తీసుకుంటున్నారు కొంద మంది. వయసుతో సంబంధం లేకుండా వ్యామోహాంలో పడుతున్నారు. వివాహతర సంబంధాలతో పచ్చని కుటుంబాల్లో నిప్పు రాచుకుంటున్నారు. ఉన్న దానితో సంతృప్తి చెందకుండా.. లేని దాని కోసం ఆరటపడుతున్నారు. వివాహేత్ర సంబంధాలతో కుటుంబాలు రోడ్డున పడేసుకుంటున్నారు. ఇది కూడా చదవండి : Raja Singh’s : తెలంగాణ బీజేపీ పార్టీకి రాజాసింగ్ బిగ్ షాక్… పార్టీకి రాజీనామా నిన్న సోనా రఘువంశీ.. నేడు ఐశ్వర్య తేజేశ్వర్.. నిన్న సోనా…