Category: Latest News
-

ఆంధ్రప్రదేశ్ లోని జొన్నగిరి, తుగ్గలి వద్ద మొదలైన బంగారం తవ్వకాలు..!
APకి స్వర్ణయుగం.. ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటున్న వేళ, సామాన్యులకు ఒక ఆశాజనకమైన వార్త వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని భారీగా బంగారు నిక్షేపాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక కర్నూలు జిల్లాలో బంగారు గనుల తవ్వకాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ దేశీయ ఉత్పత్తి భవిష్యత్తులో పసిడి ధరలను అదుపులోకి తీసుకురావచ్చని నిపుణులు భావిస్తున్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంలో ఈ తవ్వకాలను ‘జియో మైసూర్’…
-

Uttar Pradesh, bus accident : యూపీలో ఢిల్లీ – ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవే పై ఘోర బస్సు ప్రమాదం.. 7 బస్సులు ఢీ..!
Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లోని మథుర (Mathura) వద్ద ఢిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ హైవే (Delhi-Agra Expressway)పై ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ తెల్లవారుజామున పొగమంచు (dense fog) కారణంగా బస్సులు, కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఆ తర్వాత భారీగా మంటలు చెలరేగి.. వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 13కి పెరిగినట్లు అధికారులు తాజాగా తెలిపారు. సుమారు 80 మంది గాయపడినట్లు వెల్లడించారు. ఇక విషయంలోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని…
-

Australian terrorist attack : ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీలో భారీ ఉగ్రదాడి.. 16 మంది మృతి
ఆస్ట్రేలియా (australia) సిడ్నీ(Sidney) లో ఆదివారం సాయంత్రం భారీగా కాల్పులు జరగడం ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడిలో ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతుండగా ఇద్దరు గన్మెన్లు బీజ్లోకి దూసుకొచ్చి ఫైరింగ్ చేశారు. దాదాపు 50 రౌండ్ల వరకు కాల్పులు జరిపారు. దీంతో అక్కడుకున్న పర్యాటుకులు భయంతో పరుగులు తీశారు. నల్లటి ముసుగులతో ఇద్దరు వ్యక్తులు పాదచారుల వంతెనపైకి వచ్చి కాల్పులు జరిపినట్లు వీడియోస్ లో రికార్డ్ అయ్యింది.…
-

Revanth Reddy : అట్టహాసంగా ప్రారంభమైన “తెలంగాణ గ్లోబల్ సమ్మిట్”… ప్రముఖులు ‘రోబో’ స్వాగతం..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఫ్యూచర్ సిటీలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ ప్రారంభమైంది. ఈ సదస్సును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, సినీ నటుడు నాగార్జున, దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు తదితరులు హాజరయ్యారు. సదస్సుకు వచ్చిన ప్రముఖులను ‘రోబో’ ఆహ్వానించడం అందరినీ ఆకట్టుకుంది. ఫ్యూచర్ సిటీలో…
-

Japan Earthquake : ద్వీప దేశం జపాన్ లో భారీ భూకంపం…
Earthquake : ఉత్తర జపాన్ తీరంలో సోమవారం శక్తివంతమైన భూకంపం సంభవించింది. దాంతో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు జపాన్ వాతావరణ సంస్థ పేర్కొంది. తీర ప్రాంతనగరమైన అమోరికి సమీపంలోని హక్కైడో తీరంలో రిక్టర్ స్కేల్పై 7.6 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు తెలిపింది. ఇక విషయంలోకి వెళ్తే.. ఉత్తర జపాన్ తీరంలో సోమవారం శక్తివంతమైన భూకంపం సంభవించింది. దాంతో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు జపాన్ వాతావరణ సంస్థ పేర్కొంది. తీర ప్రాంతనగరమైన అమోరికి సమీపంలోని హక్కైడో…
-

Vladimir Putin : ఢిల్లీ లోన రాజ్ఘాట్ను సందర్శించిన ప్రెసిడెంట్ పుతిన్.. గాంధీజీ సమాధికి నివాళి
రష్యా అధ్యక్షుడు భారత్ లో రెండు రోజుల పర్యటన నేపథ్యంలో భారత్ లో వివిధ ప్రధేశాలను సందర్శించారు. ఇక అంతర్జాతీయంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు, పశ్చిమ దేశాల ఒత్తిడుల నడుమ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ తమ మధ్య ఉన్న అసాధారణమైన స్నేహబంధాన్ని, బలమైన నమ్మకాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పారు. రెండు రోజుల అధికారిక పర్యటన కోసం గురువారం ఢిల్లీకి చేరుకున్న పుతిన్కు ప్రధాని మోదీ స్వయంగా విమానాశ్రయానికి వెళ్లి స్వాగతం…
-

Plastic Footpath : హైదరాబాద్ లో జపాన్ టెక్నాలజీ..! ప్లాస్టిక్ వ్యర్థాలతో ఫుట్ పాత్ లు…
కొత్త టెక్నాలజీ..! హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లో జీహెచ్ఎంసీ రూ. 1.68 కోట్లతో వినూత్న మోడల్ ఫుట్పాత్ ప్రాజెక్టును ప్రారంభించింది. పాదచారుల మార్గాన్ని రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి తయారు చేసిన ప్లాస్టిక్ పేవర్ బ్లాకులతో నిర్మిస్తున్నారు. రామానాయుడు స్టూడియో నుంచి బీవీబీ జంక్షన్ వరకు సుమారు 1.5 కిలోమీటర్ల మేర ఈ నిర్మాణం జరుగుతుంది. ఇందులో 65-70 శాతం వరకు పాత సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలను వాడుతున్నారు. ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించి, పర్యావరణ హితమైన నిర్మాణాలు చేపట్టే…
-

Ram Gopal Varma : హీరోగా రామ్ గోపాల్ వర్మ ఎంట్రీ..! ‘ షో మ్యాన్’.. పోస్టర్ రిలీజ్
విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు నటుడిగా పూర్తిస్థాయి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రానికి ‘షో మ్యాన్’ అనే పేరు ఖరారు చేశారు. ‘మ్యాడ్ మాన్ స్టర్’ అనేది ఈ సినిమాకు ట్యాగ్లైన్. ఈ చిత్రంలో సీనియర్ నటుడు సుమన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండటం గమనార్హం. గతంలో రజినీకాంత్ ‘శివాజీ’ చిత్రంలో సుమన్ పోషించిన విలన్ పాత్ర ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే. ఇక విషయంలోకి వెళ్తే.. రామ్ గోపాల్ వర్మ.. ఈ సంచలన…
-

gold prices : దేశంలో బంగారం ధరలు తగ్గాయా..? పెరిగాయా..?
gold prices : బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది ఇబ్బందికరంగా మారింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరుగుతుంది. అయితే తాజా పరిణామాలను చూసినట్లయితే బంగారం ధరలు మళ్ళీ తగ్గడం ప్రారంభించాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో గమనించినట్లయితే డిసెంబర్ 4వ తేదీ గురువారం బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలోని ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్లో చూసినట్లయితే, ఒక ఔన్స్ (31.2…
-

Vladimir Putin : 4 ఏళ్ల తర్వాత భారత్కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. స్వయంగా స్వాగతం పలికిన ప్రధాని మోదీ..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ చేరుకున్నారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో పుతిన్కు ఘన స్వాగతం లభించింది. భారత ప్రధాని మోదీ పాలం ఎయిర్పోర్టుకు చేరుకుని పుతిన్కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. విమానాశ్రయంలో కళాకారుల నృత్యాలతో సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం మోదీ, పుతిన్లు ఒకే వాహనంలో అక్కడి నుంచి బయలుదేరారు. ఇక, ఎయిర్పోర్టులో భారతీయ సంస్కృతి ప్రతిబింబించేలా కళాకారులు నృత్యాలతో పుతిన్కు…