Category: Latest News
-
TVK party : విజయ్ సభలో విషాదం.. 12 మందికి సీరియస్.. 400 మందికి పైగా **
తమిళనాడు లో (Tamil Nadu) విషాదం నెలకొంది. స్టార్ హీరో TVK పార్టీ (TVK Party) అధినేత విజయ్ దళపతి (Vijay Thalapathy) సభలో తొక్కిసులాట చోటు చేసుకుంది. ఇక విషయంలోకి వెళ్తే.. తమిళగ వెట్రి కళగం (Tamil Vetri Kalagam) (TVK)’ పార్టీ అధినేత విజయ్ తమిళనాడు మధురైలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో తొక్కిసలాట నెలకొని 400మంది అస్వస్థతకు గురయ్యారు. సభలో స్పృహ తప్పి పడిపోయిన 33 ఏళ్ల వ్యక్తిని మదురై ఆసుపత్రికి తరలించేలోపే…
-
TVK Party Madurai : మదురైలో విషాదం.. విజయ్ పార్టీ జెండా స్తంభం కూలి.. ఒకరు మృతి
మదురైలో టీవీకే పార్టీ ఏర్పాటు చేసిన 100 అడుగుల జెండా స్తంభం అకస్మాత్తుగా కూలిపోవడంతో ఒకరు మృతి చెందారు. ఈ ఘటన మహనాడు ఏర్పాట్ల సమయంలో జరిగింది. ఈ దుర్ఘటనతో అభిమానులు, పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యారు. TVK Party Madurai : తమిళనాడు మదురైలో హీరో విజయ్(Vijay Thalapathy) స్థాపించిన టీవీకే (తమిళగ వెట్రి కళగం) (Tamil Vetri Kalagam) పార్టీకి సంబంధించిన ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. పార్టీ నిర్వహిస్తున్న రెండవ మహనాడు (TVK Vettri…
-

Rapido : ర్యాపిడోకు రూ.10 లక్షల జరిమానా.. ఎందుకో తెలుసా..?
దేశంలో టూవీలర్ మొబిలిటీ రంగంలో ర్యాపిడో అతిపెద్ద సంస్థగా ఎదిగిందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూజర్లను తమ ఫ్లాట్ ఫారం ఉపయోగించేందుకు అనేక యాడ్ క్యాంపెయిన్స్ నిర్వహించిన వచ్చింది. క్యాష్ బ్యాక్, తక్కువ ధరకు రైడ్ పేరుతో వినియోగదారులను తప్పుదోవ పట్టించారంటూ ర్యాపిడోకు కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ(CCPA) రూ.10 లక్షల ఫైన్ వేసింది. ‘5 నిమిషాల్లో ఆటో రాకపోతే రూ.50 పొందండి’ అంటూ తప్పుదోవ పట్టించారన్న ఫిర్యాదుపై చర్యలకు దిగింది. డబ్బులు రిటర్న్ ఇవ్వకపోగా…
-

Kavitha MLC : కవిత మరో లేఖ.. కేటీఆర్ ఏ టార్గెట్..!
గత కొంత కాలంగా తెలంగాణ లో కవిత పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఏ పార్టీ నేతలైన కూడా కవిత రాజకీయ భవిష్యత్తు పై ఎవరికి వారే చర్చలు పెట్టుకుంటున్నారు. గతంలో కేసీఆర్ కు కవిత రాసిన బహిరంగ లేఖ అప్పట్లో ఎంత హాట్ టాపిక్ గా మారిందో అందరికి తెలిసిందే. తాజాగా మరో సారి కవిత లేఖ వైరల్ గా మారింది. ఇక విషయంలోకి వెళ్తే.. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది.…
-

Heavy rains In Maharashtra : మహారాష్ట్రల్లో ఎమర్జెన్సీ.. నీట మునిగిన ముంబై
మహారాష్ట్ర : దేశ ఆర్థిక రాజధాని (Financial capital) ముంబైని భారీ వర్షాలు (Heavy rains), వరదలు (floods) అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోత వర్షాలకు రోడ్లు, సబ్ వేలు నీటమునిగాయి. వెస్ట్ అంధారిలో రోడ్లు నదీలను తలపిస్తున్నాయి. వర్షాల ప్రభావంతో అక్కడి స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరించారు. కొందరు యువకులు వరద నీటిలో ఈత కొడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక విషయంలోకి…
-

GO 49 : జీవో రద్దు చేయండి.. BJP MLA పాల్వాయి హరీష్ బాబు డిమాండ్..!
తెలంగాణలోని గిరిజన ప్రాంతాల్లో చాలా కాలంగా నలుగుతున్న సమస్య పోడు భూముల ఇష్యూ నడుస్తుంది. దీనికి తోడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తీసుకొచ్చిన 49వ నెంబర్ జీవో.. కూడా గిరిజనుల ఆగ్రహానికి గురి అవుతోంది. ఈ రెండు సమస్యలపై సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు దీక్ష చేపట్టారు. కుమ్మం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో తన నివాసంలోనే నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. జీ.ఓ. నెంబర్ 49 ను రద్దు చేయాల్సిందే..! జీ.ఓ. నెంబర్…
-

Telangana : ప్రాణం తీసిన మూత్ర విసర్జన..
గత కొంత కాలంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరుస విద్యుత్ షాక్ లు కలకలం రేపుతున్నాయి. దీంతో ప్రజలు కరెంట్ పోల్స్ వద్దకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఇటీవలే రామంతపూర్ లో శ్రీ కృష్ణాజన్మస్టమీ ర్యాలీలో ఏడుగురు విద్యుత్ షాక్ తో మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో వ్యక్తి విద్యుత్ షాక్ కు బలయ్యారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం రేణి సీజన్.. ఈ సీజన్ లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుతం తెలంగాణలో వర్షాలు…
-

Godavari Floods : ఉగ్ర గోదారి.. భద్రాచలం వద్ద 43 అడుగులకు చేరిన నీటిమట్టం
గత కొన్ని రోజులుగా తెలంగాణ (Telangana), కర్ణాటక, మహారాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy rains) కుంభవృష్టిని కురిపిస్తున్నాయి. ఇక ఎగువన మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదీ పరీవాహక ప్రాంతం ఉగ్రరూపం దాల్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు 12.220 మీటర్ల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ఎగువ నుంచి రావడంతో.. కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్ట్లో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ (Medigadda Lakshmi Barrage) పూర్తిగా…
-

Dasari Kiran Arrest : వ్యూహం’ సినిమా ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ అరెస్ట్
హైదరాబాద్ : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాసరి కిరణ్ను హైదరాబాద్లో పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుగా తీసుకున్న రూ.5కోట్లు ఇవ్వమని అడిగినందుకు తమపై అనుచరులతో దాడిచేయించారని దంపతులు ఫిర్యాదు చేశారు. ఇక విషయంలోకి వెళ్తే.. గతంలో రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ సినిమా కోసం టాలీవుడ్ నిర్మాత దాసరి కిరణ్ దాదాపు రూ. 5 కోట్లు అప్పుగా…
-

Brahma Kamal : బ్రహ్మ కమలం రహస్యాలు మీకు తెలుసా..?
బ్రహ్మకమలం.. ఈ పుష్పాన్ని దేశంలో చాలా మంది చూడి ఉండక పోవచ్చు. ఎందుకంటే ఈ పువ్వు హిమలయాల్లో తప్ప మరెక్కడ పూయదు. చాలా అరుదుగా కొన్నిప్రదేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. వాస్తవానికి ఈ పుష్పం భారత దేశంపు తమాలిక అయిన ఆ శ్వేత వర్ణపర్వాత్లో పూసే దేవ దేవ కమలం. ఈ పువ్వుకు ఖగోళ పుష్పం అని కూడా పిలుస్తారు. సంవత్సరంలో ఒకసారి మాత్రమే అది కూడా ఒక రాత్రి మాత్రమే వికసిస్తుంది. ఇక ఆ పువ్వు ఈ…