Category: Latest News

  • BRS : సంపన్న పార్టీగా BRS.. ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా..?

    BRS : సంపన్న పార్టీగా BRS.. ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా..?

    దేశంలోని ప్రాంతీయ పార్టీల ఆదాయంలో తెలుగు రాష్ట్రాల పార్టీలు సత్తా చాటాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ఎస్‌ దేశంలోనే అత్యంత సంపన్న ప్రాంతీయ పార్టీగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలోని తొలి ఐదు స్థానాల్లో మూడు తెలుగు పార్టీలు ఉండటం విశేషం. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా విరాళాలు మాత్రం బాగా రాబట్టింది. ఏకంగా టాప్‌లో నిలిచింది.…

  • KGBV Hostel : ఆ విద్యార్ధలుకు పురుగుల పులిహోర.. నీ పిళ్లలకు పెడతారా సీఎం గారు..

    KGBV Hostel : ఆ విద్యార్ధలుకు పురుగుల పులిహోర.. నీ పిళ్లలకు పెడతారా సీఎం గారు..

    హాస్టల్ విద్యార్థులు మన బిడ్డ కాదా..? ప్రభుత్వ హాస్టల్ లో చదివే విద్యార్థులు రేపటి దేశ భావి భారత పౌరులు. మనల్ని నమ్మి బడికి పంపించిన గారాల బిడ్డలు వాళ్లు. విద్యార్థుల కంట్లో నలుసు పడిన తీసే గార్డియన్ లా ఉండాలి.. అని ఇటీవల అధికారంలో స్ఫూర్తిని నింపారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యా శాఖలో నిధుల కేటాయింపులు కూడా పెంచుతున్నామని భరోసా ఇచ్చారు. కానీ ఆయనకు అంటున్న బంగారు కలలు కలలుగానే ఉంటున్నాయి. విద్యాశాఖలో అధికారుల…

  • Hyderabad cooker Murder : కూకట్ పల్లిలో.. కుక్కర్‌తో మర్డర్.. తాపిగా స్నానం చేసి వెళ్లిన సైకో కిల్లర్

    Hyderabad cooker Murder : కూకట్ పల్లిలో.. కుక్కర్‌తో మర్డర్.. తాపిగా స్నానం చేసి వెళ్లిన సైకో కిల్లర్

    హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరుగుతున్న నేరాలు నగరవాసుల్ని భయాందోళనకు గురి చేస్తున్నాయి. గతంలో మరణం ఎక్కడి నుంచి వస్తుందో అని భయం పడేవాళ్ళం. కానీ ప్రస్తుత మరణం ఏ వస్తువుతో వస్తుంది అని భయం భయంతో ఉన్నారు. ఇక ఇప్పటికే రకరకాలుగా.. హత్యలు చూసి ఉన్నాం. ఒక్కడ హత్య ఒకటే.. కానీ హత్యలు చేసే మార్గాలే వేరు. తుపాకులు అవసరం లేదు.. కత్తులు అంతకన్నా అవసరం లేదు. ఇంట్లో ఉండే వంట సామాన్ తో కూడా హత్యలు చేయవచ్చు…

  • NTR – Neel : డ్రాగన్ లో రిషబ్.. కాంతార లో ఎన్టీఆర్..?

    NTR – Neel : డ్రాగన్ లో రిషబ్.. కాంతార లో ఎన్టీఆర్..?

    యాంగ్ టైగర్ ఎన్టీఆర్ RRRతో పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చుకున్న టాలీవుడ్ హీరో. ప్రస్తుతం ఎన్టీఆర్ RRR తర్వాత అన్ని భారీ సినిమాలే చేస్తున్నాడు. దేవ‌ర‌1తో మంచి స‌క్సెస్ అందుకున్న ఎన్టీఆర్, రీసెంట్ గా వార్2 సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. కానీ వార్2 సినిమాకు ఆశించిన ఫ‌లితం రాలేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ అంతా కర్ణాటకలోనే జరుగుతుంది. ఇక విషయంలోకి వెళ్తే..…

  • Nepal 2 : నేపాల్ అల్లర్లకు ఆమె కారణం..? ప్రభుత్వాన్ని పడగొట్టిన 11 ఏళ్ల బాలిక..!

    Nepal 2 : నేపాల్ అల్లర్లకు ఆమె కారణం..? ప్రభుత్వాన్ని పడగొట్టిన 11 ఏళ్ల బాలిక..!

    భారత్ పొరుగు దేశం నేపాల్ లో అశాంతి నెలకొన్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 4న నేపాల్ ప్రభుత్వం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ వంటి 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించింది. ఈ యాప్స్ కంటెంట్ రూల్స్‌ని పాటించలేదనీ, నిబంధనలకు పాతరేశాయని ప్రభుత్వం తెలిపింది. అందుకే నిషేధించినట్లు చెప్పింది. ఐతే.. ఈ చర్యను యువత భరించలేకపోయారు. తమ స్వేచ్ఛని ప్రభుత్వం హరించేసింది అని భావించారు. అలా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. కానీ అది తప్పు.…

  • BCCI: ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు బీసీసీఐ..

    BCCI: ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు బీసీసీఐ..

    ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.9,741 కోట్ల ఆదాయాన్ని పెంపొందించింది. ఇందులో ఐపీఎల్ నుంచే అత్యధిక భాగం వచ్చింది. బీసీసీఐ ఆదాయ వనరులు, ఆటగాళ్లకు చెల్లించే జీతాల గురించి పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా.. బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా పేరుగాంచిన బీసీసీఐ తన ఖజానాను మరింత నింపుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను బీసీసీఐ…

  • Government Hospital : పసికందులను కొరికి కొరికి తిన్న ఎలుకలు.. కంటతడి పెట్టిస్తున్న తల్లి రోదన

    Government Hospital : పసికందులను కొరికి కొరికి తిన్న ఎలుకలు.. కంటతడి పెట్టిస్తున్న తల్లి రోదన

    సాధారణంగా ఒక శిశువు భూమి మీద పడడానికి 9 నెలలు పడుతుంది. ఇది జగమేరిగిన సత్యం. అయితే అదే 10 నెలల చిన్నారి కడుపులో కవల పిండాలు ఉండటం ఎప్పుడైనా చూశారా..? ఇదే పిచ్చి ప్రశ్న అసలు సృష్టిలో అలా జరుగుతుందా అంటారా..? కానీ జరిగింది. తాజాగా ఓ శిశువు కడుపులో కవల పిండాలు ఉండటం.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక విషయంలోకి వెళ్తే.. హర్యానాలోని నుహ్ జిల్లాలో ఒక ఆడ శిశువు చాలా అరుదైన…

  • Social Media Ban : నేపాల్‌లో 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు నిషేధం

    Social Media Ban : నేపాల్‌లో 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు నిషేధం

    నేపాల్ ప్రభుత్వం దేశంలో ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్ (ట్విట్టర్)తో సహా మొత్తం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. నేపాల్ విధించిన రూల్స్ ఆయా సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు పాటించలేదని ఇలా చేసింది. ఇక విషయంలోకి వెళ్తే.. భారత్ దాయాయి దేశం నేపాల్ ప్రభుత్వం దేశంలో ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్ X (ట్విట్టర్)తో సహా మొత్తం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం…

  • Kotha Loka : 30 కోట్ల బడ్జెట్.. 100 కోట్ల ప్రాఫిట్.. కొట్టిన కొత్ల లోక సినిమా..!

    Kotha Loka : 30 కోట్ల బడ్జెట్.. 100 కోట్ల ప్రాఫిట్.. కొట్టిన కొత్ల లోక సినిమా..!

    ప్రస్తుతం సౌత్ ఇండియాలో (South India) చాలా వరకు సినిమా హవా తగ్గిపోయింది. ఇటీవలే కూలి, వార్ 2 వచ్చినప్పటికి.. అంతగా హైప్ క్రియేట్ చేయలేకపోయాయి. ఇక కంటెంట్ ఉంట్టే చిన్న సినిమాలు కూడా.. భారీ విజయం సాధిస్తాయి అనడానికి ఈ సినిమానే ఉదహారణ. ఇక కాస్త బాక్సాఫీస్ లోకి వెళ్తే.. ఇటివలే ఓ మలయాళం సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ విజయం సాధించింది. మలయాళ నటి కళ్యాణి ప్రియదర్శన్ నటించిన తాజా చిత్రం ‘లోకా :…

  • Yamuna river Floods : ఢిల్లీని ముంచెత్తిన యమునా..

    Yamuna river Floods : ఢిల్లీని ముంచెత్తిన యమునా..

    దేశ రాజధాని ఢిల్లీని (Delhi) యమునా నది (Yamuna River) వరదలు (floods) ముంచెత్తాయి. నది ఉగ్రరూపం దాల్చడంతో అనేక లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వీధులు చెరువులను తలపిస్తుండగా, మార్కెట్లు, ఇళ్లు నీటమునిగాయి. బుధవారం మధ్యాహ్నం 1 గంట సమయానికి యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు (rains) దంచికొడుతున్నాయి. ఆగకుండా పడిన వర్షాల వల్ల అక్కడి యమునా…