Category: Latest News
-

Oscar Awards 2026: ఆస్కార్ రేసులో పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, కన్నప్ప..!
2026 ఆస్కార్ అవార్డుల కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ ఇండియా భారత దేశం తరుపున వివిధ భాషలకు చెందిన 24 చిత్రాలను షార్ట్ లిస్ట్ చేసింది. ఇందులో టాలీవుడ్ నుంచి కన్నప్ప, గాంధీ తాత చెట్టు, సంక్రాంతికి వస్తున్నాము, పుష్ప 2, కుబేర చిత్రాలు ఉన్నాయి. 2026 ఆస్కార్ అవార్డు(Oscar Awards 2026)ల కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ ఇండియా(Film Federation Of India) భారత దేశం తరుపున వివిధ భాషలకు చెందిన 24 చిత్రాలను షార్ట్…
-

Bigg Boss Telugu 9 : బిగ్ బాస్ – 9 షో లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా.. అలేఖ్య, చిట్టి పికిల్స్, దివ్వెల మాధురి
త్వరలో బిగ్ బాస్ 9 హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉంటాయని సమాచారం. అయితే వీరి వల్ల హౌస్ హర్మోన్ మారుతుందని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తోంది. అయితే ఆరు లేదా ఏడుగురు బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక విషయంలోకి వెళ్తే.. తెలుగు రియాలటీ షో బిగ్ బాస్ సీజన్ 9 ప్రస్తుతం కొనసాగుతోంది. కింగ్ నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తోన్న ఈ రియాలిటీ షోలోకి మొత్తం 15 మంది కంటెస్టెంట్స్…
-

Gold Price : పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
భారతదేశంలో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఏకంగా ఆల్ టైం హైకి చేరుకున్నాయి. అయితే ప్రస్తుతం బంగారం ధరలో కొంత స్థిరత్వం కనిపిస్తోంది. గత మూడు రోజులుగా బంగారం క్రమంగా తగ్గుతూ వస్తోంది. బంగారం ధరకు కళ్ళెం పడడం దీంతో నవరాత్రి లేదా దీపావళి వంటి పండుగలకు లేదా వివాహాలకు లేదా ప్రస్తుతం బంగారం కొనాలని ఆలోచిస్తున్న వారికి ఉపశమనం అని భావిస్తున్న వేళ.. ఇప్పటి వరకూ ఎన్నడూ లేనంతగా బంగారం…
-

Uttarakhand Floods : ఉత్తరాఖండ్ లో మళ్ళీ క్లౌడ్ బరస్ట్..చమోలీ జిల్లాలో 10 మంది గల్లంతు
ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాను మళ్ళీ వరదలు ముంచెత్తాయి. బుధవారం రాత్రి నందానగర్ లో ఆకస్మిక వరదలు కారణంగా 10 మంది గల్లంతయ్యారు. చాలా ఇళ్ళు కొట్టుకుపోయాయని తెలుస్తోంది. ఉత్తరాఖండ్ లో చమోలీ జిల్లా నందానగర్ లో కుండపోత వర్షాలు కురిశాయి. దీని కారణంగా అక్కడ క్లౌడ్ బరస్ట్ సంభవించింది. ఈ భారీ వదలకు నందానగర్ లో 10 మంది గల్లంతయ్యారు. దాంతో పాటూ చాలా ఇళ్ళు, రోడ్లు కూడా కొట్టుకుపోయాయి. దాదాపు ఆరు భవనాలు శిథిలావస్థకు…
-

Naegleria fowleri : కేరళలో మెదడును తినే అమీబా’.. లాక్ డౌన్ తప్పదా..?
కేరళలో కంటికి కనిపించని అమీబా ఒకటి.. ఆ రాష్ట్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ప్రస్తుతం కేరళలో.. మెదడును తినే అమీబా కేసులు కలకలం రేపుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘మెదడును తినే అమీబా’ గా పిలిచే ఒక ప్రాణాంతక ఇన్ఫెక్షన్ ఇప్పుడు కేరళ రాష్ట్రాన్ని చిరుగుటాకులా వణికిస్తోంది. ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ (పామ్) అనే ఈ మెదడు వ్యాధి కారణంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు 61 కేసులు నమోదు కాగా, అందులో 19 మంది ప్రాణాలు…
-

Aarogyasri : రాష్ట్రంలో నిలిచిపోయిన ఆరోగ్య శ్రీ సేవలు.. నిరసనలో ప్రైవేటు ఆసుపత్రులు..
తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజా ఆరోగ్యంపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయ్యాయి. తెలంగాణలో ఇవాళ్టి నుంచి సేవలు నిలిచిపోనున్నాయి. బకాయిలు చెల్లించకపోవడంతో OPD సేవలు నిలిపివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆస్పత్రులు ప్రకటించాయి. ప్రభుత్వం నుంచి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్…
-

Metro 2.0 : పాతబస్తీలో మెట్రో పరుగులు.. చార్మినార్ చుట్టూ కూల్చివేతలు షూరు
యాంకర్ పార్ట్ 1 హైదరాబాద్ వాసులకు మరో గుడ్ న్యూస్ . దశాబ్దానికి పైగా కొనసాగుతున్న పాతబస్తీ మెట్రో కల ఇప్పుడు నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. హైదరాబాద్లో ట్రాఫిక్ కు చెక్ పెట్టేలా హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో రైల్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి సన్నాహక పనులు కీలక దశకు చేరుకుంటున్నాయి. ఇక ఈ విషయాన్ని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎన్ వి ఎస్ రెడ్డి పేర్కొన్నారు. ఇక విషయంలోకి వెళ్తే.. ఎన్నో…


