Category: Latest News
-

EPFO ATM Withdrawal : ATMల ద్వారా PF విత్ డ్రా.. ఎలా చేసుకోవాలంటే..?
PF ఉద్యోగులకు గుడ్ న్యూస్.. PF ఖాతా ఉన్న ఉద్యోగులందరికీ అద్దిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. బ్యాంక్ అకౌంట్ మాదిరిగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) చందాదారులు సైతం ATM నుంచి తమ PF డబ్బు విత్ డ్రా చేసుకునే అవకాశం అతి త్వరలో అందుబాటులోకి రానుంది. వచ్చే ఏడాది 2026 జనవరి నుంచి ఈ సదుపాయాన్ని ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టనుంది. త్వరలోనే జరగనున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు జాతీయ…
-

Telangana News Liquor Shops : తెలంగాణలో మద్యం టెండర్లు షురూ..
కొత్త మద్యం దుకాణాలు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్త మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇవాళ్టి నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబర్ 18 వరకు ఆసక్తికలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం మద్యం దుకాణాల కేటాయింపు, షెడ్యూల్కు మార్గదర్శకాలు జారీ చేసింది. దుకాణాల కేటాయింపులో గౌడ్ సామాజిక వర్గానికి 15 %, ఎస్సీలకు 10 %, ఎస్టీలకు 5 % రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ దరఖాస్తుదారులకు కుల ధ్రువీకరణ తప్పనిసరి…
-

AP Gold Mines : ఏపీలో బంగారు గనులు.. KGF ను మించిన బంగారం..
రాయలసీమ రతనాల సీమ.. ఇది ఒకప్పటి నానుడి.. చాలా మందికి రాయలసీమ అంటే కరువు, పరువు హత్యలు, ఫ్యాక్కనిజం వంటివే గుర్తుకు వస్తాయి. పేరుకే రతనాల రాయలసీమ రతనాల సీమ అంటారు. కానీ ఇప్పుడు అది రుజువవుతోంది. చాలా వరకు ఇది కరువు సీమా కాదని కనకపు వర్షం కురిపించే అక్షయపాత్ర అని ఇకపై చెప్పాలి. ఏంటీ నమ్మడం లేదా.. అవునండి నిజంగా.. ఇప్పుడు రాయలసీమలో బంగారపు గనులు బయటపడ్డాయి. ఇక విషయంలోకి వెళ్తే.. అవును రాయలు…
-

Avatar 3 Telugu Trailer : అదరగొట్టిన అవతార్ 3 కొత్త ట్రైలర్.. వరల్డ్ బాక్సాఫీస్ బద్దలే..!
Avatar 3 Trailer : ప్రపంచ సినీ చరిత్రలో అవతార్ ఓ సంచలనం. హాలీవుడ్ దిగ్గజ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టికి నిదర్శనం ఈ మూవీ. పండోరా అనే కల్పిత గ్రహాన్ని సృష్టించి అందులోని ప్రకృతిని కళ్లకు కట్టే విజువల్ ఎఫెక్ట్స్ తో తీర్చిదిద్దారు డైరెక్టర్ జేమ్స్ కామెరూన్. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రికార్డులను తిరగరాసింది. రూ. వందల కోట్లు సాధించి మరెన్నో సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. 2009లో రిలీజైన ఈ మూవీ…
-

Maldives Threat : సముద్రంలో మునిగిపోతున్న మాల్దీవులు..!
భారతదేశం సమీపాన ఉన్న మాల్దీవులు పర్యాటకంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక్కడికి మిగతా దేశాల కంటే భారతదేశం నుంచి ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు. భారతదేశం నుంచి అనేక రకాల వస్తువులు మాల్దీవులకు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఎక్కువగా ముస్లింలు ఉండే ఈ దేశం త్వరలో సముద్ర భూగర్భంలో కలిసిపోయే అవకాశం ఉందని కొందరు పరిశోధకులు తెలుపుతున్నారు. ఇంతకీ మాల్దీవుల్లో ఏం జరగబోతుంది? అసలు ఎందుకు ఈ దేశం త్వరలో కనిపించదు? ఇక విషయంలోకి వెళ్తే.. కొత్తగా పెళ్లి…




