Category: Latest News
-

Pawan Kalyan : భీమవరం డీఎస్పీపై పవన్ కల్యాణ్ సీరియస్.. తో** తీస్తా..?
Deputy CM Pawan Kalyan: భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై పశ్చిమ గోదావరి ఎస్పీతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించారు. డీఎస్పీ జయసూర్యపై పవన్ కళ్యాణ్కు తరచూ ఫిర్యాదులు వెళ్లాయి. పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాలలో జయసూర్య జోక్యం చేసుకొంటున్నారని, కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నట్లు పవన్కు ఫిర్యాదులు వచ్చాయి. ఇక విషయంలోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహంగా…
-

AP Heavy Rains : ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. ఏపీ వ్యాప్తంగా ఆరెంజ్ అలెర్ట్ హెచ్చరిక జారీ..!
ఆంధ్రప్రదేశ్ : బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం వచ్చే 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, పిడుగులు, బలమైన ఈదురుగాలులు (Gusts) వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక విషయంలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలకు వాతావరణ శాఖ (Department…
-

Bigg Boss Season 9 : బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రచ్చ.. తనూజ – ఇమ్మానుయేల్ మధ్య గొడవ
బిగ్బాస్ సీజన్ 9 (Bigg Boss Season 9) తెలుగు 44వ రోజుకు చేరుకుంది. సోమవారం అంతా నామినేషన్స్ రచ్చ జరగ్గా.. మంగళవారం కూడా నామినేషన్స్కి తర్వాత జరిగిన రచ్చనే కొనసాగింది. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల చేసింది స్టార్ మా. కళ్యాణ్ మోసం చేయడంతో తనూజకు (Tanuja) ఇమ్మాన్యుయేల్కు (Emmanuel) మధ్య గట్టిగా గొడవ జరిగింది. ఇన్ని రోజులు జంటగా కలిసి ఉన్న తనూజ, ఇమ్మాన్యుయేల్ మధ్య గొడవ జరిగింది. ప్రోమోలో ఏమి ఉందంటే..…
-

Sanae Takaichi : జపాన్ కొత్త ప్రధానిగా “లేడీ ట్రంప్” తకాయిచి.. రాజకీయ నేపథ్యం ఇదే
Japan New PM : ద్వీప దేశం జపాన్ (Japan) చరిత్రలో ఒక నూతన అధ్యాయం మొదలైంది అని చెప్పొచ్చు. గతంలో ఎప్పుడు లేని విధంగా జపాన్ లో నారీ శక్తి విజయం పొందింది. జపాన్ దేశ తొలి మహిళా ప్రధానమంత్రిగా సనే తకాయిచి ఎన్నికై జపాన్ చరిత్ర ఒక అధ్యయంగా మారింది. ఇక విషయంలోకి వెళ్తే… జపాన్ దేశ చరిత్రలో ఒక కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి (Prime Minister) గా…
-

Bigg Boss 2.0 వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. హౌస్ లోకి దువ్వాడ శ్రీనివాస్, అలేఖ్య చిట్టిపికిల్స్, ప్రభాస్.. ఇక రచ్చ రచ్చే..!
బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో ప్రస్తుతం ఆట కాస్త డల్గా, రొటీన్గా సాగుతోంది. పవన్, కళ్యాణ్ పడాల లాంటి కొందరు కంటెస్టెంట్ల ప్రవర్తన విమర్శలకు తావిస్తుంటే, మరికొందరు నామమాత్రంగానే కనిపిస్తున్నారు. ఈ డల్ వాతావరణాన్ని మార్చి, ప్రేక్షకులకు అసలైన మజా ఇవ్వడానికి బిగ్ బాస్ టీమ్ రంగంలోకి దిగింది. అందుకే, ఏకంగా ఆరుగురు ఖతర్నాక్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ను హౌస్లోకి పంపించడానికి సిద్ధమైంది. వీరు శనివారమే హౌస్లోకి అడుగుపెట్టినా, వీరి గ్రాండ్ ఎంట్రీ ఎపిసోడ్ను గత…
-

Bigg Boss : డీకే శివకుమార్ ఆదేశం.. తెరుచుకున్న బిగ్ బాస్ హౌస్..
ప్రపంచవ్యాప్తంగా బిగ్ బాస్ కి విశేషమైన ఆదరణ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక ఇండియాలోనూ అతిపెద్ద రియాలిటీ షోగా ‘బిగ్ బాస్’ కు పేరుంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ, మరాఠి వంటి అన్ని ప్రధాన భారతీయ భాషల్లో ఈ షో నడుస్తోంది. ఆడియన్స్ నుంచి అనూహ్య స్పందన లభిస్తుండటంతో నిర్వాహకులు సరికొత్త సీజన్స్ తో అలరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే తెలుగుతో పాటు కన్నడలోనూ కొత్త సీజన్లు షురూ అయ్యాయి. అయితే కన్నడ ‘బిగ్బాస్’కి షాక్…
-

UP CM Yogi.. 20 Encounters in 48 hours : యూపీలో యోగి గోలిమార్..! 48 గంటల్లో 20 ఎన్ కౌంటర్లు.. 8 ఏళ్లలో 14,973 ఎన్ కౌంటర్స్..?
UP CM Yogi Govt : ఉత్తరప్రదేశ్ లో నేరస్థులకు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ పేరు వినబడితేనే ఫ్యాంట్లు తడిసిపోతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ కి సీఎం యోగి అయినప్పటి నుంచి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పట్ల యోగి ప్రత్యేక దృష్టి పెట్టారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యూపీ పోలీసులకు నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాలని యోగి ఆదేశించారు. దీంతో 2017 మార్చి నుంచి 2018 జులై వరకు యూపీ పోలీసులు గతంలో ఎన్నడూ లేని…
-

Srisailam Dam : చరిత్ర సృష్టించిన శ్రీశైలం.. రికార్డు స్థాయిలో వరద.. డ్యామ్ పునాదుల వద్ద కదలికలు.. ఏ క్షణమైనా..?
తెలుగు రాష్ట్రాల జీవనాడి.. శ్రీశైలం ప్రాజెక్టు… రెండు తెలుగు రాష్ట్రాల జీవనాడి. బహుళార్ధక సాధక ప్రాజెక్టు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయానికి ఈ సీజన్లో చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో వరద పోటెత్తింది. అంటే జూన్ 1 నుంచి ఇప్పటివరకు ఏకంగా 2,105 టీఎంసీల ప్రవాహం వచ్చి చేరింది. ప్రాజెక్టు చరిత్రలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఒకవైపు జలాశయం నీటితో కళకళలాడుతున్నా, మరోవైపు డ్యామ్ భద్రతకు సంబంధించి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…
-

Jubilee Hills : జూబ్లీహిల్స్ బరిలో టీడీపీ..? ఎమ్మెల్యే అభ్యర్థిగా Jr. NTR అక్క..?
ప్రస్తుతం దేశంలో బీహార్ ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ తో పాటు దేశ వ్యాప్తంగా బైపోల్స్ జరగున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి జూబ్లీహిల్స్ లో కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ మాజీ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఎన్నిక అనివార్యం అయింది. ఇక తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ బై పోల్ కీలకంగా మారుతుంది. ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకం అయింది. సీఎం రేవంత్ ఇక్కడ గెలుపు పైన పట్టుదలతో…
