Category: International
-

Maldives Threat : సముద్రంలో మునిగిపోతున్న మాల్దీవులు..!
భారతదేశం సమీపాన ఉన్న మాల్దీవులు పర్యాటకంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక్కడికి మిగతా దేశాల కంటే భారతదేశం నుంచి ఎక్కువగా పర్యాటకులు వస్తుంటారు. భారతదేశం నుంచి అనేక రకాల వస్తువులు మాల్దీవులకు ఎగుమతి అవుతూ ఉంటాయి. ఎక్కువగా ముస్లింలు ఉండే ఈ దేశం త్వరలో సముద్ర భూగర్భంలో కలిసిపోయే అవకాశం ఉందని కొందరు పరిశోధకులు తెలుపుతున్నారు. ఇంతకీ మాల్దీవుల్లో ఏం జరగబోతుంది? అసలు ఎందుకు ఈ దేశం త్వరలో కనిపించదు? ఇక విషయంలోకి వెళ్తే.. కొత్తగా పెళ్లి…
-

Naegleria fowleri : కేరళలో మెదడును తినే అమీబా’.. లాక్ డౌన్ తప్పదా..?
కేరళలో కంటికి కనిపించని అమీబా ఒకటి.. ఆ రాష్ట్రాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ప్రస్తుతం కేరళలో.. మెదడును తినే అమీబా కేసులు కలకలం రేపుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘మెదడును తినే అమీబా’ గా పిలిచే ఒక ప్రాణాంతక ఇన్ఫెక్షన్ ఇప్పుడు కేరళ రాష్ట్రాన్ని చిరుగుటాకులా వణికిస్తోంది. ప్రైమరీ అమీబిక్ మెనింగో ఎన్సెఫాలిటిస్ (పామ్) అనే ఈ మెదడు వ్యాధి కారణంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు 61 కేసులు నమోదు కాగా, అందులో 19 మంది ప్రాణాలు…
-

BRS : సంపన్న పార్టీగా BRS.. ఎన్ని కోట్లు ఉన్నాయో తెలుసా..?
దేశంలోని ప్రాంతీయ పార్టీల ఆదాయంలో తెలుగు రాష్ట్రాల పార్టీలు సత్తా చాటాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ దేశంలోనే అత్యంత సంపన్న ప్రాంతీయ పార్టీగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలోని తొలి ఐదు స్థానాల్లో మూడు తెలుగు పార్టీలు ఉండటం విశేషం. కానీ తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయినా విరాళాలు మాత్రం బాగా రాబట్టింది. ఏకంగా టాప్లో నిలిచింది.…
-

BCCI: ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డు బీసీసీఐ..
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో రూ.9,741 కోట్ల ఆదాయాన్ని పెంపొందించింది. ఇందులో ఐపీఎల్ నుంచే అత్యధిక భాగం వచ్చింది. బీసీసీఐ ఆదాయ వనరులు, ఆటగాళ్లకు చెల్లించే జీతాల గురించి పూర్తి వివరాలు ఈ వార్తలో తెలుసుకుందాం.. ప్రపంచంలోనే అత్యంత ధనిక బోర్డుగా.. బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా పేరుగాంచిన బీసీసీఐ తన ఖజానాను మరింత నింపుకుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను బీసీసీఐ…





