Bihar Gold Mine : బీహార్ లో బయటపడ్డ బంగారు గనులు.. కుప్పలు కుప్పలుగా బంగారం

దేశంలో అత్యంత సంపన్న రాష్ట్రం అంటే ఏది చెప్తారు. దేశ ఆర్ధిక రాజధాని మహారాష్ట్ర అనే అంటారు కధా.. హా అవును మీరు చెప్పింది నిజమే. మరి రెండు, మూడు ఏళ్లలో.. మహారాష్ట్రాని బీహార్ రాష్ట్రం దాటేయనుంది. ఏంటి నమ్మడం లేదా..…

Read More

Chennai : రూ.4 కోట్ల వాచ్ ఆర్డర్ చేసిన యువకుడికి షాక్! బాక్స్ ఓపెన్ చేయగానే దిమ్మతిరిగిపోయాడు!

తమిళనాడు : ప్రస్తుత కాలంలో ఆన్ లైన్ షాపింగ్ ఎక్కువైంది. చిన్న దానికి పెద్ద దానికి పోన్ తియా.. ఎదో ఒక వస్తువు ఆర్డ్ పెట్టా.. గిదే ప్రస్తుతం జనరేషన్ యువత పాటిస్తున్న ఆన్ లైన్ మార్కెటింగ్. ఇక దేశ వ్యాప్తంగా…

Read More

Srisailam Dam : చరిత్ర సృష్టించిన శ్రీశైలం.. రికార్డు స్థాయిలో వరద.. డ్యామ్ పునాదుల వద్ద కదలికలు.. ఏ క్షణమైనా..?

చరిత్ర సృష్టించిన శ్రీశైలం ప్రాజెక్టు.. గత రికార్డులు తిరగరాస్తున్న శ్రీశైలం రిజర్వాయర్.. నీటి విడుదలలో.. తుంగభద్ర, సాగర్ ని దాటేసిన శ్రీశైలం ప్రాజెక్టు.. శ్రీశైలానికి భారీ వరద క్షణం క్షణం.. భయం భయం.. ప్రాజెక్టు కింద ఉన్న ఆ గొయ్యిని పూడ్చేది…

Read More

Cough syrup : నాణ్యత తనిఖీల్లో ఇంత నిర్లక్ష్యమా? పిల్లల ప్రాణాలు అంటే లెక్క లేదా..?

ఇటీవలే.. భారత దేశ వ్యాప్తంగా.. దగ్గు సిరప్ లపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆంక్షల గురించి తెలిసిందే. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లో దగ్గుమందుతో మరణ మృదంగం మోగుతోంది. కోల్డ్‌రిఫ్‌ సిరప్‌ తాగి చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాలోని పరాసియాలో కోల్డ్రిఫ్ దగ్గు…

Read More

Hyderabad! Rs.177 crore per acre : హైదరాబాద్ లో చరిత్ర సృష్టించిన.. రియల్ ఎస్టేట్..! ఎకరం రూ.177 కోట్లు..

తెలంగాణలో గత కొంత కాలంగా.. రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందన జోరుగా ప్రచారం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే.. రియల్ ఎస్టేట్ రంగం మందగమనం ఉందనే చెప్పాలి. కానీ ప్రస్తుతం ఆ ప్రచారానికి భిన్నంగా, హైదరాబాద్‌లో భూముల వేలంలో సరికొత్త రికార్డు…

Read More

Creek dispute : ఇండియా – పాక్ మధ్య సర్ క్రీక్ వివాదం ఏంటి..?

Sir Creek : భారత్, పాకిస్తాన్ మధ్య ఎప్పుడూ ఉపరితలంపై ఉండే సైనిక ఉద్రిక్తతలు.. ఇటీవల గుజరాత్‌లోని సర్ క్రీక్ సరిహద్దు ప్రాంతం వద్దకు చేరుకున్నాయి. ఈ సర్ క్రీక్ ప్రాంతంలో పాకిస్తాన్ దురాక్రమణకు పాల్పడకుండా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్…

Read More

TCS : TCSలో మళ్లీ కోతలు.. 12, వేల ఉద్యోగులు ఔట్..!

సాఫ్ట్‌వేర్‌ రంగం అనిశ్చితిగా మారుపేరుగా మారిపోతుంది. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఎన్ని కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయో అంత కంటే ఎక్కువ ఉద్యోగాలు కూడా పోతున్నాయి. తాజాగా ఏఐ కారణంగా ఒక్క కంపెనీ నుంచే ఏకంగా 12 వేల ఉద్యోగులు ఇంటికి పోవాల్సిన…

Read More

Vijayawada Indrakilaadri: భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి..

దసరా ఉత్సవాల వేళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి భక్తజన సంద్రంగా మారింది. నేడు విజయదశమి సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీ బాగా పెరగడంతో అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు గంటల…

Read More

Tirumala Brahmotsavam: కన్నుల పండువగా ముగిసిన శ్రీవారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు.. ఒక్క రోజే 25 కోట్ల హుండీ ఆదాయం..!

నేటితో తిరుమల శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా ముగిశాయి. చివరి రోజు శ్రీవారి చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం భక్తులు…

Read More

EV charging stations : EV ఛార్జీంగ్ బైకర్లకు గుడ్ న్యూస్.. దేశ వ్యాప్తంగా ఈవీ ఛార్జీంగ్ స్టేషన్ల ఏర్పాట్లు..

Charging Infrastructure : భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం అతిపెద్ద ముందడుగు వేసింది. దేశవ్యాప్తంగా 72,300 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసేందుకు పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ…

Read More