Category: Global Indians

  • ISRO: 2026 తొలి ఇస్రో పీఎస్‌ఎల్వీ-సీ62 ప్రయోగం విఫలం.. 16 శాటిలైట్స్ మిస్సింగ్..!

    ISRO: 2026 తొలి ఇస్రో పీఎస్‌ఎల్వీ-సీ62 ప్రయోగం విఫలం.. 16 శాటిలైట్స్ మిస్సింగ్..!

    భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో ) 2026లో చేపట్టిన తొలి ప్రయోగం విఫలమైంది. పీఎస్ఎల్వీ సీ 62 రాకెట్ ద్వారా రక్షణ రంగానికి అత్యంత కీలకమైన ‘అన్వేష’ లేదా ‘ఈఓఎస్‌-ఎన్‌1’ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే, మూడో దశ వరకు సజావుగా సాగిన రాకెట్ ప్రయోగం.. నాలుగో దశ ప్రారంభంలోనే ఉపగ్రహాంతో సంబంధాలు తెగిపోయినట్టు ఇస్రో ప్రకటించింది. 18 నిమిషాలకే పూర్తికావాల్సిన ప్రయోగం సాంకేతిక సమస్య కారణంగా పూర్తికాలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో…

  • ISRO PSLV C62 Launch : ఈ ఏడాది నింగిలోకి దూసుకెళ్లిన తొలి పీఎస్ఎల్వీ సీ62 రాకెట్‌..

    ISRO PSLV C62 Launch : ఈ ఏడాది నింగిలోకి దూసుకెళ్లిన తొలి పీఎస్ఎల్వీ సీ62 రాకెట్‌..

    ISRO PSLV C62 Launch : శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-62 రాకెట్​ను ఇస్రో ప్రయోగించింది. ఇక ఈ ప్రయోగం ఈ ఏడాది తొలి పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ను కావాడం విశేషం. ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. 1485 కేజీల ఉపగ్రహాన్ని నింగిలోకి పంపింది ఇస్రో. ఇక విషయంలోకి వెళ్తే.. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. రాకెట్‌ ప్రయోగానికి 24…

  • Delhi Air pollution : ఢిల్లీలో తారాస్థాయికి చేరిన ఎయిర్ పొల్యూషన్.. 150 విమానాలు రద్దు..!

    Delhi Air pollution : ఢిల్లీలో తారాస్థాయికి చేరిన ఎయిర్ పొల్యూషన్.. 150 విమానాలు రద్దు..!

    Air Pollution : ఉత్తర భారత్‌లో వాతావరణం మారిపోయింది. పూర్తిగా పొగమంచు కప్పేయడంతో శుక్రవారం 100 మీటర్ల దూరంలో ఉండే వాహనాలు సైతం కనిపించకుండా పోయాయి. దీంతో ఢిల్లీ వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రోడ్డు, రైలు, వాయుమార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే 150కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరో 200 వరకు సర్వీసులు ఆలస్యమయ్యాయి. ఇక విషయంలోకి వెళ్తే.. దేశ రాజధాని ఢిల్లీని వాయు…

  • Bangladesh Riots : బంగ్లాదేశ్ లో మళ్లీ అల్లర్లు.. భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు.. ?

    Bangladesh Riots : బంగ్లాదేశ్ లో మళ్లీ అల్లర్లు.. భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు.. ?

    బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో మళ్లీ ఆందోళనలతో అట్టుడుకుతోంది. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు చెలరేగాయి. ఇంక్విలాబ్‌ మంచ్‌ ప్రతినిధి షరీఫ్‌ ఉస్మాన్‌ హైది మరణించడంతో చెలరేగిన నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. పత్రిక కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. త్తోగ్రామ్‌లోని భారత అసిస్టెంట్‌ హైకమిషన్‌ కార్యాలయం వద్ద ఆందోళనలు చేలరేగాయి. ఇక విషయంలోకి వెళ్తే.. బంగ్లాదేశ్‌(bangladesh-riots)లో మరోసారి హింసాత్మక నిరసనలు మిన్నంటాయి. దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువ నేత, ఇంక్విలాబ్ మంచా ప్రతినిధి షరీఫ్ ఓస్మాన్ హాదీ(Osman…

  • Gold, silver prices : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే..?

    Gold, silver prices : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే..?

    గత రెండ్రోజుల పాటు భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు పుంజుకున్నాయి. నిన్న ఒక్కరోజే భారీగా తులం బంగారంపై రూ.650 పెరగ్గా.. ఇవాళ మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. బుధవారం నుంచి గురువారం మధ్య కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో బంగారం మళ్లీ ఆల్‌లైం హైకి చేరుకుంది. కాబట్టి ప్రస్తుతం మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. ఇక విషయంలోకి వెళ్తే.. పసిడి ప్రియులకు ఇది గుడ్ న్యూ అనే…

  • 2026 IPL auction : 2026 ఐపీఎల్ వేలంలో అత్యంత ధర పలికిన క్రికెటర్లు వీళ్లే..!

    2026 IPL auction : 2026 ఐపీఎల్ వేలంలో అత్యంత ధర పలికిన క్రికెటర్లు వీళ్లే..!

    IPL 2026 : ఐపీఎల్‌ 2026 సీజన్‌ కోసం జరుగుతున్న మినీ వేలంలో అనూహ్యంగా కొందరికి జాక్ పాట్ తగిలింది. కనీసం మనకు వారి పేర్లు కూడా తెలియదు కానీ.. కోట్లకు కోట్లు కుమ్మరించి ఫ్రాంచైజీలు కొనుగోలు చేశారు. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వికెట్ కీపర్ బ్యాటర్ కార్తిక్ శర్మ (karthik sharma), ఆల్ రౌండర్ ప్రశాంత్ వీర్ (prashanth veer) గురించి. ఈ ఇండియన్ అన్ క్యాప్ ప్లేయర్లకు సీఎస్కే వరాల జల్లు కురిపించింది. ఏకంగా…

  • TV Price Hike : TV కొనేవారికి బిగ్ షాక్..! కొత్త ఏడాదిలో కొత్త ధరలు..! జనవరి నుంచి బాదుడే..!

    TV Price Hike : TV కొనేవారికి బిగ్ షాక్..! కొత్త ఏడాదిలో కొత్త ధరలు..! జనవరి నుంచి బాదుడే..!

    కొత్త ఏడాదిలో టీవీ కొనుగోలు (TV purchase) చేయాలనుకునేవారికి ఇది చేదువార్తే. 2026 జనవరి నుంచి టీవీల ధరలు (TV prices)పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా మెమరీ చిప్‌ల కొరత, డాలర్‌తో (Dollar) పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాలతో ధరలు 3 నుంచి 4 శాతం వరకు పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక విషయంలోకి వెళ్తే… ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) (ఏఐ) సర్వర్ల కోసం హై బ్యాండ్‌విడ్త్ మెమరీ…

  • Digital Payments : BHIM యాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. భారీగా క్యాష్‌ బ్యాక్ ఆఫర్లు..!

    Digital Payments : BHIM యాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. భారీగా క్యాష్‌ బ్యాక్ ఆఫర్లు..!

    స్వదేశీ డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ భీమ్ (BHIM) పేమెంట్స్ యాప్.. యూజర్లకు అద్భుత ఆఫర్ ప్రకటించింది. 10వ ఏట అడుగు పెట్టిందీ యాప్. దశమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకున్న సందర్భంగా గర్వ్ సే స్వదేశీ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించే చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో వినియోగదారులకు ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భీమ్ యూపీఐ యాప్.. తొలిసారిగా భీమ్ యూపీఐ యాప్ ను ఉపయోగించే వారికి 20…

  • ఆంధ్రప్రదేశ్ లోని జొన్నగిరి, తుగ్గలి వద్ద మొదలైన బంగారం తవ్వకాలు..!

    ఆంధ్రప్రదేశ్ లోని జొన్నగిరి, తుగ్గలి వద్ద మొదలైన బంగారం తవ్వకాలు..!

    APకి స్వర్ణయుగం.. ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటున్న వేళ, సామాన్యులకు ఒక ఆశాజనకమైన వార్త వచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని భారీగా బంగారు నిక్షేపాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక కర్నూలు జిల్లాలో బంగారు గనుల తవ్వకాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ దేశీయ ఉత్పత్తి భవిష్యత్తులో పసిడి ధరలను అదుపులోకి తీసుకురావచ్చని నిపుణులు భావిస్తున్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంలో ఈ తవ్వకాలను ‘జియో మైసూర్’…

  • Uttar Pradesh, bus accident : యూపీలో ఢిల్లీ – ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవే పై ఘోర బస్సు ప్రమాదం.. 7 బస్సులు ఢీ..!

    Uttar Pradesh, bus accident : యూపీలో ఢిల్లీ – ఆగ్రా ఎక్స్ ప్రెస్ హైవే పై ఘోర బస్సు ప్రమాదం.. 7 బస్సులు ఢీ..!

    Uttar Pradesh : ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని మథుర (Mathura) వద్ద ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్‌ హైవే (Delhi-Agra Expressway)పై ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇవాళ తెల్లవారుజామున పొగమంచు (dense fog) కారణంగా బస్సులు, కార్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఆ తర్వాత భారీగా మంటలు చెలరేగి.. వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 13కి పెరిగినట్లు అధికారులు తాజాగా తెలిపారు. సుమారు 80 మంది గాయపడినట్లు వెల్లడించారు. ఇక విషయంలోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లోని…