Revanth Reddy : అట్టహాసంగా ప్రారంభమైన “తెలంగాణ గ్లోబల్ సమ్మిట్”… ప్రముఖులు ‘రోబో’ స్వాగతం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఫ్యూచర్ సిటీలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ ప్రారంభమైంది. ఈ సదస్సును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి…

Read More

Vladimir Putin : ఢిల్లీ లోన రాజ్‌ఘాట్‌ను సందర్శించిన ప్రెసిడెంట్ పుతిన్‌.. గాంధీజీ సమాధికి నివాళి

రష్యా అధ్యక్షుడు భారత్ లో రెండు రోజుల పర్యటన నేపథ్యంలో భారత్ లో వివిధ ప్రధేశాలను సందర్శించారు. ఇక అంతర్జాతీయంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు, పశ్చిమ దేశాల ఒత్తిడుల నడుమ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ…

Read More

gold prices : దేశంలో బంగారం ధరలు తగ్గాయా..? పెరిగాయా..?

gold prices : బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది ఇబ్బందికరంగా మారింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరుగుతుంది. అయితే తాజా పరిణామాలను చూసినట్లయితే బంగారం ధరలు…

Read More

Vladimir Putin : 4 ఏళ్ల తర్వాత భారత్‌కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. స్వయంగా స్వాగతం పలికిన ప్రధాని మోదీ..

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌ చేరుకున్నారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో పుతిన్‌కు ఘన స్వాగతం లభించింది. భారత ప్రధాని మోదీ పాలం ఎయిర్‌పోర్టుకు చేరుకుని పుతిన్‌కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు…

Read More

Ayodhya : అయోధ్యలో మరో కీలక ఘట్టం.. పూర్తిగా నిర్మాణం అయిన రాములోరి ఆలయం..!

అయోధ్య రామాలయం మరోసారి ముస్తాబైంది. ఆలయ నిర్మాణ పూర్తికి చిహ్నంగా ఈరోజు ప్రధాని మోదీ ఆలయ శిఖరంపై ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీని కోసం అయోధ్యను మొత్తం సరికొత్తగా అలంకరించారు. ఇక విషయంలోకి వెళ్తే… ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరంలో మరో…

Read More

Dog attack : బాలుడిపై పెంపుడు కుక్క పిట్‌బుల్‌ కుక్క దాడి.. తెగిపడిన చెవి..!

దేశ రాజధాని ఢిల్లీలో ఓ బాలుడిపై పెంపుడు కుక్క దాడి చేసింది. ఆ పిల్లాడిని దానిని తప్పించేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ.. అతని చెవి తెగిపోయేదాక అది వదల్లేదు. ఇక విషయంలోకి వెళ్తే… ఇటీవల కాలంలో చిన్నారులు కుక్కల బారిన పడి ప్రాణాలు…

Read More

Jagan Mohan Reddy : 6 ఏళ్ల తర్వాత నాంపల్లి కోర్టుకు మాజీ సీఎం జగన్.. అసలేంటీ ఈ కేసు.?

వైసీపీ అధినేత జగన్ సుమారు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సీబీఐ కోర్టు మెట్లెక్కారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందిన…

Read More

E-Car Race : ఈ కార్ రేస్ కేసు విచారణకు కేటీఆర్.. ఏ క్షణమైనా అరెస్ట్..?

తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ పై ఫార్ములా ఈ-రేసు కేసుపై చర్యలకు గవర్నర్‌ నుంచి అనుమతి వచ్చింది. దీంతో.. నెక్స్ట్ ఏం జరిగతుంది అనేది దాదాపు స్పష్టత వచ్చింది. ఇక ఈ కేసులోనిధుల…

Read More

Bihar’s New CM : బీహార్ 10వ సీఎంగా నితీష్ కుమార్ రికార్డ్…!

Bihar’s New CM : బీహార్ 10వ సీఎంగా నితీష్ కుమార్ రికార్డ్…! Nitish Kumar creates record as Bihar’s 10th CM…! బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ఇవాళ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు…

Read More

Saudi Arabia Bus Accident : సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తింపు..!

సౌదీ అరేబియాలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో మరణించిన వారంతా హైదరాబాద్ వాసులేనని సమాచారం. మృతుల్లో 18 మంది పాతబస్తీలోని మల్లేపల్లి బజార్ ఘాట్ కు చెందిన…

Read More