Category: Elections 2025
-

Telangana, bypoll : తెలంగాణలో మరో బైపోల్.. దానం నాగేందర్, కడియం శ్రీహరి రాజీనామా..?
తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు స్పీకర్ మరో సారి నోటిసులు పంపించిండ్రు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషనఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బుధవారం తమ అనుచరులతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మందిలో వీళ్లు కూడా ఉన్నారు. మిగిలిన 8 మంది స్పీకర్ ఎదుట విచారణకు హాజరవుతుండగా, మాజీ మంత్రులు దానం,…
-

Bihar Elections : బీహార్ పాలిటికల్స్ లో బిగ్ ట్విస్ట్.. సీఎంగా కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్?.
బీహార్లో NDA కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది. బీజేపీ, జేడీయూతో పాటు కూటమిలో మరో పార్టీ లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) (LJP(RV)), ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లతో ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చాయి. ఈ నేపథ్యంలో ఎల్జేపీ (ఆర్వి) పార్టీకి బీహార్ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. బీహార్లో ఎన్డీఏ గెలిస్తే, ఉప ముఖ్యమంత్రి పదవి చేపడతారా? అని ఈ వారం ప్రారంభంలో విలేకర్లు చిరాగ్ను అడిగారు. దానికి ఆ యన రెస్పాండ్…
-

Naveen Yadav : 16 ఏళ్ల పోరాటం.. 4 సార్లు ఓటమి.. నేడు ఎమ్మెల్యేగా.. నవీన్ యాదవ్ అనే నేను…
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం దిశగా దూసుకెళ్తున్నాడు. 16 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో నాలుగు వరుస ఓటములను ఎదుర్కొన్న నవీన్ యాదవ్.. తొలిసారిగా విజయ తీరాలకు చేరుతున్నాడు. పట్టుదలతో నియోజకవర్గ ప్రజలతో మమేకమై పనిచేయడం, సరైన సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆయన విజయానికి దోహదపడ్డాయి. ఇక విషయంలోకి వెళ్తే… వల్లాల నవీన్ యాదవ్ నవంబర్ 17, 1983న చిన్న శ్రీశైలం యాదవ్, భారతి దంపతులకు జన్మించారు. ఆయన స్వస్థలం యూసుఫ్గూడ హైదరాబాద్.…
-

Bihar Election Results : బీహార్ లో కూటమి ఘన విజయం..! బీజేపీకి జై కొట్టిన బీహార్..!
బిహార్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకూ అందిన ఫలితాలను బ్టటి ఎన్డీయే భారీ ఆధిక్యంలో ఉంది. బిహార్ చరిత్రలోనే మొదటిసారి అత్యధిక ఓటింగ్ నమోదుకాగా.. ప్రభుత్వం మారుతుందనే అంచనాలు తల్లకిందులయ్యాయి. అయితే, దాదాపు ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే కూటమి అధికారం నిలబెట్టుకుంటుందని అంచనా వేశాయి. అంతకు మించి ఎన్డీయే కూటమి విజయం అందుకునే దిశగా సాగుతోంది. ఇక విషయంలోకి వెళ్తే.. బీహార్ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది. జేడీయూ, బీజేపీల…
-

Congress victory : కాంగ్రెస్ సంచికలోకి జూబ్లీ గెలుపు..? భారీ మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపు..!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధిరికార పార్టీ కాంగ్రెస్ మరో ఉప ఎన్నికల్లో విజయ ఢంకా భేరి మోగించింది. కాంగ్రెస్ పాలనలో వచ్చిన రెండు ఉప ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి విజయ భేరిని మోగించింది అని చెప్పాలి. బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా గోపినాథ్ పై కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. 24,658 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు నవీన్ యాదవ్. కాసేపట్లో అధికారికంగా ప్రకటించనుంది ఎన్నికల కమిషన్. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్…
-

NAVEEN YADAV : జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ కు భారీ గెలుపు ఖాయం..
తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోకాంగ్రెస్ సత్త చాటబోతుంది. ఇవాళ ఉదయం నుంచి జూబ్లీహిల్స్ ఉప ఉన్నికల ఫలితాలు ఉత్కంఠ భరంగా లెక్కింపు జరుగుతుంది. ఈ సారి జూబ్లీహిల్స్ లో అధిక ఓటింగ్ శాతం నమోదు కాకుంన్న.. నవీన్ యాదవ్ మాత్రం బీఆర్ఎస్ పై భారీ మెజారీటితో గెలవబోతున్నట్లు ప్రస్తుతం ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయి. మొత్తం పది రౌండ్ల ఓట్ల లెక్కింపులో ఇప్పటివరకు 9 రౌండ్ల కౌంటింగ్ పూర్తిం అయ్యింది. ఐదో రౌండ్ అయ్యే సరికే కాంగ్రెస్ దూకుడు…
-

Mahesh Kumar Goud : విజయం మాదే.. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్..!
Mahesh Kumar Goud : జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లుగా నే ఫలితాల సరళి ఉంది. బీఆర్ఎస్ లెక్కలు పని చేయలేదు. తొలి రౌండ్ నుంచే కాంగ్రెస్ మెజార్టీ కొనసాగింది. మూడో రౌండ్ లో బీఆర్ఎస్ స్వల్ప మెజార్టీ సాధించింది. ముందు నుంచి పక్కా ఉప ఎన్నిక కోసం అమలు చేసిన వ్యూహాలు ఫలితాన్ని ఇచ్చాయి. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ నేత టీపీసీసీ అధ్యక్షుడు…
-

Jubilee Hills by-election :షేక్పేట్లో బీజేపీ గల్లంతు.. కేవలం 307 ఓట్లు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఘోర ఓటమి తప్పడం లేదు. యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్రెడ్డి ఇండోర్ స్టేడియంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. మొదటగా షేక్ పేట్ డివిజన్ లో ఓట్ల లెక్కింపు జరిగింది. ఇక ముందుగా షేక్ పేట్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలకు కూడా పోటా పోటిగా ఓట్లు పోల్ అయ్యాయి. కానీ బీజేపీకి మాత్రం నత్త నడకలా ఓట్లు పోల్ అయ్యాయి. దీంతో రెండు రౌండ్ల…
-

BRS MLA Marri Janardhan Reddy! : జాబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హై టెన్షన్.. BRS మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో సోదాలు!
జూబ్లీహిల్స్ బై పోల్ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ ప్రధాన పార్టీలకు గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ప్రచారం చివరి దశకు చేరటంతో హోరా హోరీగా నేతలు కొనసాగిస్తున్నారు. సర్వే నివేదికలు పార్టీలను టెన్షన్ పెడుతున్నాయి. ఇదే సమయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు బీఆర్ఎస్ క షాక్ గా మారుతున్నాయి. ఎన్నికల సంఘం జూబ్లీహిల్స్ లో పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఇక విషయంలోకి వెళ్తే.. ఉత్తరాధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణలోని జూబ్లీహిల్స్ లో కూడా…
