Dog attack : బాలుడిపై పెంపుడు కుక్క పిట్‌బుల్‌ కుక్క దాడి.. తెగిపడిన చెవి..!

దేశ రాజధాని ఢిల్లీలో ఓ బాలుడిపై పెంపుడు కుక్క దాడి చేసింది. ఆ పిల్లాడిని దానిని తప్పించేందుకు స్థానికులు ప్రయత్నించినప్పటికీ.. అతని చెవి తెగిపోయేదాక అది వదల్లేదు. ఇక విషయంలోకి వెళ్తే… ఇటీవల కాలంలో చిన్నారులు కుక్కల బారిన పడి ప్రాణాలు…

Read More

Saudi Arabia Bus Accident : సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తింపు..!

సౌదీ అరేబియాలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో మరణించిన వారంతా హైదరాబాద్ వాసులేనని సమాచారం. మృతుల్లో 18 మంది పాతబస్తీలోని మల్లేపల్లి బజార్ ఘాట్ కు చెందిన…

Read More

Delhi terror attack : ఢిల్లీలో భారీ పేలుడు.. 9 మంది మృతి.. ఉగ్ర దాడేనా..?

ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద ఉన్న కారులో ఈ పేలుడు జరిగింది. ఈ బాంబు పేలుడులో 8 కార్లు ధ్వంసం అయ్యాయి. ఈ పేలుడులో ఇప్పటివరకు ఒకరు మృతి చెందగా.. పలువురికి గాయాలు అయ్యాయి. ఈ…

Read More

US Flight Accident : అగ్రరాజ్యం అమెరికాలో కుప్పకూలిన విమానం.. ముగ్గురు మృతి, 11 మందికి తీవ్ర గాయాలు

ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడ చూసిన అన్ని విపత్తులు సంభవిస్తున్నాయి. ఒక వైపు ప్రపంచ దేశాల మధ్య యుద్దాలు జరిగితే.. మరో పక్క ప్రతృతి విపత్తులు సంభవిస్తున్నాయి. ఇక ఇవి కాకుండా.. ప్రపంచ వ్యాప్తంగా ఘోరమైన విమాన, రైలు, రోడ్డు ప్రమాదాలు చోటు…

Read More

Rajasthan accident : రాజస్థాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి

గత కొన్ని రోజులుగా దేశం వరసు బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే జాతీయ రహదారీ 44 రోడ్డుపై కర్నూల్ బస్సు ప్రమాదం మరువక ముందే మరో రెండు ఘోర ప్రమాదాలో చోటు చేసుకున్నాయి. ఇవాళ తాజాగా రెండు రోడ్డు ప్రమాదాలు…

Read More

Chevella Accident : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి..

రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ను అటుకా వెళ్తున్నా ఓ కంకర లోడు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో.. దాదాపు 24 మంది దుర్మరణం…

Read More

Rahul Gandhi : ఆంధ్రప్రదేశ్ లోని కాశీబుగ్గ ఆలయం తొక్కిసలాట ఘటనపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందన

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో కనీసం 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర విషాదంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర దిగ్భ్రాంతి…

Read More

AP CRIME : శ్రీకాకుళంలో జరిగింది తొక్కిసులాట.. తొమ్మిదిమంది మృతి

శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర దేవాలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక విషయలోకి వెళ్తే… శ్రీకాకుళం జిల్లాలో విషాదం…

Read More

Ayyappa Swamy : అయ్యప్ప దీక్షలో అపచారం… అప్పుడు సిగరెట్.. ఇప్పుడు బీర్ బాటిల్.. అసలేం జరుగుతుంది..?

అపచారం.. అపచారం… అయ్యప్ప.. ఈ దేవుడి గురించి పని గట్టుకోని చెప్పక్కర్లేదు. ప్రపంచానికి పరిచయం అక్కర్లేని దేవుడు. చిన్న పిల్లలకు ఆప్తుడు.. పెద్ద వాళ్లకు ఆపద్బాంధవుడు. అన్ని దేవుళ్ళలో అయ్యప్ప స్వామి చాలా పవర్ ఫుల్ అని చెబుతారు. ఎందుకంటే, ప్రతి…

Read More

Kurnool Bus Fire : కర్నూల్ కావేరి బస్సు ప్రమాదంపై A To Z ఫుల్ స్టోరీ..! రాత్రి 10 గం నుంచి ఉదయం 3 గం వరకు ఏం జరిగింది..?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఓ మృత్యు బస్సు తిగుతోంది. కానీ ప్రయాణికులకు మాత్రం ఆ బస్సు ఎక్కితే అనంత లోకాలకి వెళ్తారని. మూడు రాష్ట్రాల ప్రయాణికులకు ట్రావెల్ బస్సే.. మృతు శకటం అయ్యింది. నేషనల్ హైవే 44 మృత్యు ద్వార…

Read More