Category: Business
-

Oil India Limited : అండమాన్ దీవుల సముద్రంలో సహజ వాయువులు…
భారత ఇంధన రంగంలో కొత్త ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) అండమాన్ సముద్ర గర్భం లో సహజ వాయువు నిక్షేపాలను కనుగొన్నట్లు ప్రకటించింది. ఈ కనుగొనిక భారత ఎనర్జీ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తుందనే అంచనాలు ఉన్నాయి.అండమాన్ దీవుల తూర్పు తీరానికి 17 కిలోమీటర్ల దూరంలో ఓఐఎల్ అన్వేషణ చేపట్టింది. ఆ తవ్వకాలలో గ్యాస్ జాడలు లభ్యమయ్యాయి. ఒక అన్వేషణాత్మక బావిలో 295 మీటర్ల లోతులో సహజ వాయువు నిల్వలు…
-

Gold Price : పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
భారతదేశంలో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ఏకంగా ఆల్ టైం హైకి చేరుకున్నాయి. అయితే ప్రస్తుతం బంగారం ధరలో కొంత స్థిరత్వం కనిపిస్తోంది. గత మూడు రోజులుగా బంగారం క్రమంగా తగ్గుతూ వస్తోంది. బంగారం ధరకు కళ్ళెం పడడం దీంతో నవరాత్రి లేదా దీపావళి వంటి పండుగలకు లేదా వివాహాలకు లేదా ప్రస్తుతం బంగారం కొనాలని ఆలోచిస్తున్న వారికి ఉపశమనం అని భావిస్తున్న వేళ.. ఇప్పటి వరకూ ఎన్నడూ లేనంతగా బంగారం…
-

UPI : యూపీఐ ఆల్ టైమ్ రికార్డు.. ఒకే నెలలో 2000 కోట్లు లావాదేవీలు
భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చారిత్రక మైలురాయిని అందుకుంది. చరిత్రలో తొలిసారిగా ఒకే నెలలో 20 బిలియన్లు అంటే (2000 కోట్లు) లావాదేవీల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆగస్టు నెలకు సంబంధించిన గణాంకాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సోమవారం విడుదల చేసింది. ఇక విషయంలోకి వెళ్తే.. భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చారిత్రక ఘనత సాధించింది. తొలిసారిగా ఒకే…
-

Stock market : లాభాల్లో స్టాక్ మార్కెట్.. షేర్లల్లో టాప్ లో ఉన్న హిందూస్తాన్, ఎషియన్ పేయింట్స్
రెండు రోజుల వరుస నష్టాల అనంతరం స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 130 పాయింట్లు లాభపడి 80,209 వద్ద, నిఫ్టీ 43 పాయింట్లు వృద్ధి చెంది 24,537 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ట్రంప్ టారిఫ్స్ వేళ ఈ లాభాలు కొనసాగుతాయా? లేక మళ్లీ నష్టాల్లోకి జారుకుంటాయా అనేది చూడాలి. ఈ సానుకూల ధోరణి ఇన్వెస్టర్లకు కొంత ఊరటనిచ్చింది. నేటి మార్కెట్లలో కొన్ని ప్రముఖ కంపెనీల షేర్లు లాభాలను నమోదు చేశాయి. ప్రస్తుతానికి లాభాల్లో ఉన్న…
-

KPHB : హైదరాబాద్ భూములకు రెక్కలు.. ఎకరం 70 కోట్లు.. ఆదాయం 547 కోట్లు
KPHB ఈ పదంతో పెద్దగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో విపరీతంగా ఫేమస్ అయిన ఎరియా. ఇప్పుడు మరో కొత్త వార్తతో.. KPHB పేరు మారుమ్రోగిపోతుంది. ఏంటా అని అనుకుంటున్నారా..? అయితే ఆగండి అక్కడికే వస్తున్నా..? రియల్ ఎస్టేట్ మార్కెట్ KPHB కొత్త రికార్డు.. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో (Hyderabad real estate market) మరోసారి భూమి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ KPHB ప్రాంతంలో ఎకరం భూమి ఏకంగా రూ.…
-

Swiggy : ఫుడ్ లవర్స్ కి బిగ్ షాక్.. స్విగ్గీ బాదుడే బాదుడు..
స్విగ్గీ.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో.. ఎక్కువగా కనిపించే ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫామ్స్. మీకు ఆకలిగా ఉందా.. అయితే స్విగ్గీ ఓపెన్ చేసి మీకు నచ్చిన ఫుడ్ ని ఆర్డర్ చేసుకోండి. ఆఫీస్ నుంచి ఇంటికి లేటుగా వెళ్తే ఇంట్లో ఫుడ్ వండేందుకు ఒపిక లేదా..? ఈ స్విగ్గీ ఓపెన్ చెయ్.. ఫుడ్ ఆర్డర్ పెట్టు. క్షణాల్లో మీ చేతిలో ఆహారం ఉంటుంది. మీరు ఇప్పుడేందు ఈ స్విగ్గీ టాపిక్ వచ్చింది…
-

ICICI Bank : ICICI Bank కస్టమర్లకు బిగ్ షాక్.. 50 వేలు ఉండాల్సిందే..!
ICICI Bank : ఐసీఐసీఐ మీనిమం బ్యాలెన్స్ ఇక నుంచి 50 వేలు.. ICICI Bank కస్టమర్లకు బిగ్ షాక్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది అని చేప్పాలి. ICICI Bank ఖాతా దారులు బ్యాంక్ బ్యాలెన్స్ గురించి కీలక అప్డేట్ ఇచ్చింది.ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రైవేట్ రంగానికి చెందిన ICICI Bank కనీస బ్యాలెన్స్ను పెంచేసింది. ఐసీఐసీఐ బ్యాంక్(ICICI Bank) తన సేవింగ్స్ ఖాతాల కనీస సగటు బ్యాలన్స్ నిబంధనల్లో భారీ పెంపు చేస్తున్నట్లు ICICI…
-

UPI Rules : UPI యూజర్లకు బిగ్ అలర్ట్.. ఆగస్టు నుంచి కొత్త రూల్స్
UPI యాప్లో AUG 1 నుంచి కొత్త రూల్స్ రానున్నాయి. యూజర్లు రోజుకు 50 సార్లు మాత్రమే బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు వీలుంటుంది. ఫోన్ నంబర్కు లింకై ఉన్న బ్యాంక్ ఖాతాలను రోజుకు 25సార్లు మాత్రమే చూడవచ్చు. అలాగే ఆటో పే ట్రాన్సాక్షన్సు ఫిక్స్డ్ టైమ్ స్లాట్స్ ఉంటాయి. పేమెంట్ డిలేస్, ఫెయిల్డ్ ట్రాన్సాక్షన్స్ను తగ్గించేందుకు NPCI ఈ రూల్స్ తీసుకొస్తోంది. ట్రాన్సాక్షన్స్ లిమిట్లో ఎలాంటి మార్పు చేయలేదు. Also Read : Kedarnath Yatra |…
-

Tesla : భారత్ లో టెస్లా పరుగులు… ఎంత ధరనో తెలుసా..?
అపర కుబేరుడు ఎలన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లగ్జరీ ఎలక్ట్రిక్ వాహన (Electric vehicle) తయారీ దిగ్గజం టెస్లా.. భారత్ మార్కెట్లోకి అధికారికంగా అడుగుపెడుతోంది. ఈ మేరకు తొలి షోరూమ్ను దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. ఇక విషయంలోకి వెళ్తే… ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా భారత్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తొలి షోరూం ప్రారంభించనున్నట్లు…
