Category: Business
-

Gold, silver prices : మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు ఎంతంటే..?
గత రెండ్రోజుల పాటు భారీగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు పుంజుకున్నాయి. నిన్న ఒక్కరోజే భారీగా తులం బంగారంపై రూ.650 పెరగ్గా.. ఇవాళ మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. బుధవారం నుంచి గురువారం మధ్య కూడా బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో బంగారం మళ్లీ ఆల్లైం హైకి చేరుకుంది. కాబట్టి ప్రస్తుతం మార్కెట్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం పదండి. ఇక విషయంలోకి వెళ్తే.. పసిడి ప్రియులకు ఇది గుడ్ న్యూ అనే…
-

TV Price Hike : TV కొనేవారికి బిగ్ షాక్..! కొత్త ఏడాదిలో కొత్త ధరలు..! జనవరి నుంచి బాదుడే..!
కొత్త ఏడాదిలో టీవీ కొనుగోలు (TV purchase) చేయాలనుకునేవారికి ఇది చేదువార్తే. 2026 జనవరి నుంచి టీవీల ధరలు (TV prices)పెరిగే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా మెమరీ చిప్ల కొరత, డాలర్తో (Dollar) పోలిస్తే రూపాయి విలువ పడిపోవడం వంటి కారణాలతో ధరలు 3 నుంచి 4 శాతం వరకు పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక విషయంలోకి వెళ్తే… ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) (ఏఐ) సర్వర్ల కోసం హై బ్యాండ్విడ్త్ మెమరీ…
-

Digital Payments : BHIM యాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. భారీగా క్యాష్ బ్యాక్ ఆఫర్లు..!
స్వదేశీ డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫామ్ భీమ్ (BHIM) పేమెంట్స్ యాప్.. యూజర్లకు అద్భుత ఆఫర్ ప్రకటించింది. 10వ ఏట అడుగు పెట్టిందీ యాప్. దశమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకున్న సందర్భంగా గర్వ్ సే స్వదేశీ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా డిజిటల్ చెల్లింపులను మరింత ప్రోత్సహించే చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో వినియోగదారులకు ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. భీమ్ యూపీఐ యాప్.. తొలిసారిగా భీమ్ యూపీఐ యాప్ ను ఉపయోగించే వారికి 20…
-

ఆంధ్రప్రదేశ్ లోని జొన్నగిరి, తుగ్గలి వద్ద మొదలైన బంగారం తవ్వకాలు..!
APకి స్వర్ణయుగం.. ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక దేశంలో బంగారం ధరలు ఆకాశాన్నంటున్న వేళ, సామాన్యులకు ఒక ఆశాజనకమైన వార్త వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని భారీగా బంగారు నిక్షేపాలు ఉన్న సంగతి తెలిసిందే. ఇక కర్నూలు జిల్లాలో బంగారు గనుల తవ్వకాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ఈ దేశీయ ఉత్పత్తి భవిష్యత్తులో పసిడి ధరలను అదుపులోకి తీసుకురావచ్చని నిపుణులు భావిస్తున్నారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి ప్రాంతంలో ఈ తవ్వకాలను ‘జియో మైసూర్’…
-

gold prices : దేశంలో బంగారం ధరలు తగ్గాయా..? పెరిగాయా..?
gold prices : బంగారం ధరలు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది ఇబ్బందికరంగా మారింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర భారీగా పెరుగుతుంది. అయితే తాజా పరిణామాలను చూసినట్లయితే బంగారం ధరలు మళ్ళీ తగ్గడం ప్రారంభించాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో గమనించినట్లయితే డిసెంబర్ 4వ తేదీ గురువారం బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అమెరికాలోని ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్లో చూసినట్లయితే, ఒక ఔన్స్ (31.2…
-

Gold Prices : బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ భారీగా తగ్గింపు..!
బంగారం ధరలు… భారత దేశంలో బంగారంనికి ఎంత విలువు ఇస్తారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉన్నోడు, లేనోడు అని తేడాలు లేకుండా అప్పు చేసైనా సరే బంగారం కొనుగులో చేస్తుంటారు. ఇక గత కొంత కాలంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోయిన విషయం తెలిసిందే. ఇటీవలే బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సరికొత్త చరిత్ర సృష్టించాయి. ముఖ్యంగా వెండి ధర చరిత్రలో తొలిసారిగా కిలోకు రూ.2 లక్షల మైలురాయిని దాటి ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి…
-

Hyderabad! Rs.177 crore per acre : హైదరాబాద్ లో చరిత్ర సృష్టించిన.. రియల్ ఎస్టేట్..! ఎకరం రూ.177 కోట్లు..
తెలంగాణలో గత కొంత కాలంగా.. రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందన జోరుగా ప్రచారం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే.. రియల్ ఎస్టేట్ రంగం మందగమనం ఉందనే చెప్పాలి. కానీ ప్రస్తుతం ఆ ప్రచారానికి భిన్నంగా, హైదరాబాద్లో భూముల వేలంలో సరికొత్త రికార్డు నమోదైంది. రియల్ ఎస్టేట్ చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన రాయదుర్గంలో తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) నిర్వహించిన భూ వేలంలో ఎకరం భూమికి రికార్డు స్థాయిలో రూ.177…
-

TCS : TCSలో మళ్లీ కోతలు.. 12, వేల ఉద్యోగులు ఔట్..!
—
by
సాఫ్ట్వేర్ రంగం అనిశ్చితిగా మారుపేరుగా మారిపోతుంది. కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఎన్ని కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయో అంత కంటే ఎక్కువ ఉద్యోగాలు కూడా పోతున్నాయి. తాజాగా ఏఐ కారణంగా ఒక్క కంపెనీ నుంచే ఏకంగా 12 వేల ఉద్యోగులు ఇంటికి పోవాల్సిన పరిస్థితి నెలకొంది. భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 2026 ఆర్థిక సంవత్సరంలో తన ఉద్యోగులను 2 శాతం తగ్గించుకోనుంది. ఇది ప్రధానంగా మధ్య, సీనియర్ మేనేజ్మెంట్పై ప్రభావం చూపుతుందని…
-

Telangana liquor sales : లిక్కర్ అమ్మకాల్లో తెలంగాణ రికార్డు బ్రేక్ చేయబోతుందా..!
విజయదశమి, గాంధీ జయంతి పర్వదినాలు ఒకే రోజు (గురువారం) రావడంతో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మద్యం, మాంసం విక్రయాలపై నిషేధం విధించింది. ఈ ‘డ్రై డే’ ప్రకటనతో మందుబాబులు ముందుగానే అప్రమత్తమయ్యారు. పండగకు ఎలాంటి లోటు రాకుండా చూసుకున్నారు. ఫలితంగా, పండగకు ముందు రోజైన బుధవారం ఒక్కరోజే రాష్ట్ర ఖజానాకు మద్యం అమ్మకాల ద్వారా ఏకంగా రూ.340 కోట్ల రికార్డు స్థాయి ఆదాయం సమకూరింది. ఇక విషయంలోకి వెళ్తే.. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు సగటున రూ.100 నుంచి…
