Ayodhya : అయోధ్యలో మరో కీలక ఘట్టం.. పూర్తిగా నిర్మాణం అయిన రాములోరి ఆలయం..!

అయోధ్య రామాలయం మరోసారి ముస్తాబైంది. ఆలయ నిర్మాణ పూర్తికి చిహ్నంగా ఈరోజు ప్రధాని మోదీ ఆలయ శిఖరంపై ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీని కోసం అయోధ్యను మొత్తం సరికొత్తగా అలంకరించారు. ఇక విషయంలోకి వెళ్తే… ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరంలో మరో…

Read More

శబరిమల అయ్యప్ప స్వాములకు బిగ్ అలర్ట్.. ఇలా చేస్తే మీ ప్రాణాలకే హాని..?

కేరళలోని (Kerala) శబరిమలలో (Sabarimala) ఉన్న అయ్యప్ప స్వామిని (Ayyappa Swami) దర్శించుకునేందుకు, ఇరుముడులు సమర్పించుకునేందుకు ప్రతీ ఏటా లక్షల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. దేశ వ్యాప్తగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షల్లో భక్తులు, అయ్యప్ప స్వాములు వస్తుంటారు. ఇందులో తెలుగు…

Read More

Srisailam Ghat Road : శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడుతున్న కొండచరియలు.. తప్పిన పెను ప్రమాదం..!

నంద్యాల జిల్లా శ్రీశైలం పాతాళగంగలో భక్తులకు పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం పాతాళగంగ రోప్ వే దగ్గర కొండ చరియలు విరిగి పడ్డాయి. వర్షం కారణంగా కొండ చరియలు, భారీ వృక్షాలు రోడ్డుపై విరిగిపడ్డాయి. భక్తులకు పెను ప్రమాదం తప్పడంతో రోప్…

Read More

Pothuluri Veerabrahmam House Collapse : కూలిపోయిన ” బ్రహ్మం గారి మఠం” మరో ప్రళయం తప్పదా..?

కాలజ్ఞానం మఠం కుప్పకూలింది.. శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి గురించి తెలియవని వాళ్లు, ఆయన చెప్పిన కాలజ్ఞానం వినని వాళ్లు బహుసా ఉండరేమో. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన పేరుతో పరిచయం అక్కర్లేని పేరు. ఆయన స్వగ్రమం లోని బ్రహ్మంగారి…

Read More

Kedarnath Temple Closing : కేదార్‌నాథ్ ఆలయం మూసివేత.. ఆరు నెలలు మంచులోనే..!

Kedarnath Temple Closing : దేవ భూమి ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ కేదార్‌నాథ్ ఆలయ తలుపులు భాయ్ దూజ్ పండుగ సందర్భంగా మూసివేశారు. వేలాది మంది భక్తుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. స్వామి వారిని ఉఖీమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయానికి డోలీ యాత్రగా…

Read More

Vijayawada Indrakilaadri: భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి..

దసరా ఉత్సవాల వేళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి భక్తజన సంద్రంగా మారింది. నేడు విజయదశమి సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీ బాగా పెరగడంతో అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు గంటల…

Read More

Tirumala Brahmotsavam: కన్నుల పండువగా ముగిసిన శ్రీవారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు.. ఒక్క రోజే 25 కోట్ల హుండీ ఆదాయం..!

నేటితో తిరుమల శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా ముగిశాయి. చివరి రోజు శ్రీవారి చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం భక్తులు…

Read More

Medaram Maha Jatara 2025 : మేడారం జాతరకు వరాల జల్లు.. 150 కోట్లుతో ఉత్సవం

మేడారం జాతారకు సిద్ధం అవుతున్న తెలంగాణ.. ఈ సారి మేడారం జాతరకు భారీగా నిదుల విడుదల.. జాతరకు 5 నెలల ముందే నిధుల విడుదల చేసిన రేవంత్ సర్కర్.. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జాతర.. అమ్మల…

Read More

Brahma Kamal : బ్రహ్మ కమలం రహస్యాలు మీకు తెలుసా..?

బ్రహ్మకమలం.. ఈ పుష్పాన్ని దేశంలో చాలా మంది చూడి ఉండక పోవచ్చు. ఎందుకంటే ఈ పువ్వు హిమలయాల్లో తప్ప మరెక్కడ పూయదు. చాలా అరుదుగా కొన్నిప్రదేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. వాస్తవానికి ఈ పుష్పం భారత దేశంపు తమాలిక అయిన ఆ శ్వేత…

Read More

Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేష్ చరిత్ర తెలుసా..?

వినాయక చవితి… భారత దేశంలో మహారాష్ట్ర తర్వాత అంతటి వైభవంగా జరిపే రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. వినాయక చవితి వచ్చేస్తోంది. ఊరు వాడా.. చిన్నా పెద్దా అని తేడా లేకుండా గణేష్ చతుర్థికి సిద్ధం అవుతున్నారు. చెందాలు వేసుకుంటు, గణేష్ మండపాలు…

Read More