Category: Andhra Pradesh
-

Srisailam Project : శ్రీశైలం ప్రాజెక్టులో వాటర్ లీకేజ్..
శ్రీశైలం.. తెలుగు రాష్ట్రాల జీవ నాడి. గత మూడు నెలలుగా శ్రీశైలం డ్యాం డేంజర్ లో ఉందని BRK న్యూస్ ఛానెల్ (BRK News Channel) పలు కథనాలు ప్రచురించింది. శ్రీశైలం డ్యాం భద్రత విషయంలో ప్రభుత్వాలు ఎలా ముందుకు వెళ్తున్నాయో.. కుండ బద్దలు కొట్టినట్లు BRK న్యూస్ వెల్లడించిన విషయం తెలిసిందే. డ్యాం ప్రమాదంలో ఉంది అని ముందు నుంచి BRK న్యూస్ ఛానెల్ చెబుతునే ఉంది. ప్రస్తుతం BRK న్యూస్ చెప్పిందే జరిగింది. ప్రస్తుతం…
-

Nara Rohit : టాలీవుడ్ నటుడు నారా రోహిత్ పెళ్లి డేట్ ఫీక్స్
టాలీవుడ్ (Tollywood) విలక్షణ నటుడు (actor) ఏపీ చంద్రబాబు (AP Chandrababu) మేనల్లుడు నారా రోహిత్ (Nara Rohit) త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తన వివాహ తేదీపై వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ, ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారో స్వయంగా వెల్లడించారు. ‘ప్రతినిధి 2’ (Pratishthi 2) చిత్ర కథానాయిక శిరీష (Sirisha) (సిరి)ను ఆయన పెళ్లాడనున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్లో కాస్త వయసు ఎక్కువైనా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉన్న కథానాయకుల్లో నారా రోహిత్ ఒకడు.…
-

Chandrababu Naiduసంపన్న సీఎంగా చంద్రబాబు.. పేద సీఎం గా మమత..!
దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యంత సంపన్నుడిగా ఏపీ సీఎం చంద్రబాబు నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదికలో ఈ విషయం వెల్లడైంది. దేశవ్యాప్తంగా 30 మంది ముఖ్యమంత్రుల ఆస్తులను విశ్లేషించి ఈ నివేదికను రూపొందించారు. ఓ నివేదిక ప్రకారం చంద్రబాబు మొత్తం రూ.931 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారు. దీంతో ఆయన దేశంలోనే అత్యంత సంపన్నుడైన ముఖ్యమంత్రిగా మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. చంద్రబాబు…
-

Godavari Floods : ఉగ్ర గోదారి.. భద్రాచలం వద్ద 43 అడుగులకు చేరిన నీటిమట్టం
గత కొన్ని రోజులుగా తెలంగాణ (Telangana), కర్ణాటక, మహారాష్ట్రాల్లో భారీ వర్షాలు (Heavy rains) కుంభవృష్టిని కురిపిస్తున్నాయి. ఇక ఎగువన మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నదీ పరీవాహక ప్రాంతం ఉగ్రరూపం దాల్చింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు 12.220 మీటర్ల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ఎగువ నుంచి రావడంతో.. కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్ట్లో భాగమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ (Medigadda Lakshmi Barrage) పూర్తిగా…
-

Dasari Kiran Arrest : వ్యూహం’ సినిమా ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ అరెస్ట్
హైదరాబాద్ : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ సినిమా నిర్మాత దాసరి కిరణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. దాసరి కిరణ్ను హైదరాబాద్లో పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుగా తీసుకున్న రూ.5కోట్లు ఇవ్వమని అడిగినందుకు తమపై అనుచరులతో దాడిచేయించారని దంపతులు ఫిర్యాదు చేశారు. ఇక విషయంలోకి వెళ్తే.. గతంలో రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘వ్యూహం’ సినిమా కోసం టాలీవుడ్ నిర్మాత దాసరి కిరణ్ దాదాపు రూ. 5 కోట్లు అప్పుగా…
-

Vijayawada : బుడమేరు ఉగ్రరూపం.. డేంజర్ లో విజయవాడ..!
బుడమేరు వాగు (Budameru stream) … ఈ వాగు గురించి మనకన్న విజయవాడ (Vijayawada) ప్రజలకే ఎక్కువ తెలుసు. ఆ వాగు మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. విజయవాడ ప్రజలకు కూడు, గూడు లేకుండా చేసింది. వందలాది మందిని రోడ్డున పడేసింది. ఓ పిల్ల కాలువ. ఇక ప్రస్తుతం భారీ వర్షాలతో ఆ బుడమేరు వాగు మళ్లీ పెరుగుతోంది. దీంతో విజయవాడ ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోని బిక్కు బిక్కు మంటున్నారు. దీంతో గత అనుభవాలను…
-

RK Roja arrested : ఆర్కే రోజా అరెస్ట్…? 40 కోట్ల స్కాం..?
ఆటలో అవినీతా..!? ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ (YCP) హయాంలో చోటు చేసుకున్న అవినీతి పైన కూటమి ప్రభుత్వం (A coalition government) విచారణ చేయిస్తోంది. ఇప్పటికే లిక్కర్ కేసులో పలువురు వైసీపీ ముఖ్య నేతలు అరెస్ట్ అయ్యారు. ఇక ఇప్పుడు నాటి నటి.. నేడు మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టుకు రంగం సిద్ధం అయ్యిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఆడుదాం ఆంధ్రలో (adudam andhra)అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో..…
-

Andhra Pradesh : అరేయ్ తమ్ముడు ఈ సారి రాఖీ కట్టలేనేమో.. కన్నీళు పెట్టిస్తున్న అక్క లేఖ
ఆంధ్రప్రదేశ్ లో దారుణం.. చోటు చేసుకుంది. పెళ్లైన ఆరు నెలలకే వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన యావత్ ఏపీనే కుదిపేస్తుంది. కన్నీళ్లు పెట్టిస్తున్న అక్క లేఖ.. తమ్ముడికి రాఖీ కట్టలేనేమో అంటూ కుమిలిపోయి అక్క శ్రీ విద్యా..! అరేయ్ తమ్ముడు.. ఈసారి నీకు నేను రాఖీ కట్టలే నేమో రా.. అంటూ లేఖ. భార్య అని చూడకుండా వీపుపైన పిడిగుద్దులు గుద్దుతు, జుట్టు పట్టుకుని గోడకు బాదుతూ చిత్రహింసలు చేస్తున్నారు. కట్టుకున్న భర్తే కాలయముడయ్యి.. 24 ఏళ్లకే…
-

Weather Update : బిగ్ అలర్ట్.. దంచికొడుతున్న వర్షం.. మరో ఐదు రోజులు భారీ వర్షం
బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల మరో ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు (Tamil Nadu), కేరళలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ (Hyderabad) మహా నగర వ్యాప్తంగా వర్షం (Heavy Rain) దంచికొడుతోంది. సోమవారం సాయంత్రం వరకు ఎండ ఉండగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి.…
