Category: Andhra Pradesh
-

AP Cyclone : తెలంగాణను తాకిన మొంథా తుఫాను.. ఈ 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..
తెలుగు రాష్ట్రాలపై మొంథా తుపాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తుపాన్ ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, జర్నలిస్ట్ కాలనీ, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్లో భారీ వర్షం పడింది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోయాయి. ట్రాఫిక్కు సైతం అంతరాయం ఏర్పడింది. ఇక విషయంలోకి వెళ్తే… ఆంధ్రప్రదేశ్ను తాకిన ‘మొంథా’ తుఫాను…
-

Pawan Kalyan : భీమవరం డీఎస్పీపై పవన్ కల్యాణ్ సీరియస్.. తో** తీస్తా..?
Deputy CM Pawan Kalyan: భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై పశ్చిమ గోదావరి ఎస్పీతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించారు. డీఎస్పీ జయసూర్యపై పవన్ కళ్యాణ్కు తరచూ ఫిర్యాదులు వెళ్లాయి. పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాలలో జయసూర్య జోక్యం చేసుకొంటున్నారని, కొందరి పక్షం వహిస్తూ కూటమి నేతల పేరు వాడుతున్నట్లు పవన్కు ఫిర్యాదులు వచ్చాయి. ఇక విషయంలోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ జయసూర్యపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహంగా…
-

AP Heavy Rains : ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. ఏపీ వ్యాప్తంగా ఆరెంజ్ అలెర్ట్ హెచ్చరిక జారీ..!
ఆంధ్రప్రదేశ్ : బంగాళాఖాతంలో మరోసారి అల్పపీడనం ఏర్పడటంతో తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఈ అల్పపీడనం వచ్చే 36 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని, పిడుగులు, బలమైన ఈదురుగాలులు (Gusts) వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇక విషయంలోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రజలకు వాతావరణ శాఖ (Department…
-

Srisailam Dam : చరిత్ర సృష్టించిన శ్రీశైలం.. రికార్డు స్థాయిలో వరద.. డ్యామ్ పునాదుల వద్ద కదలికలు.. ఏ క్షణమైనా..?
తెలుగు రాష్ట్రాల జీవనాడి.. శ్రీశైలం ప్రాజెక్టు… రెండు తెలుగు రాష్ట్రాల జీవనాడి. బహుళార్ధక సాధక ప్రాజెక్టు. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన శ్రీశైలం జలాశయానికి ఈ సీజన్లో చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో వరద పోటెత్తింది. అంటే జూన్ 1 నుంచి ఇప్పటివరకు ఏకంగా 2,105 టీఎంసీల ప్రవాహం వచ్చి చేరింది. ప్రాజెక్టు చరిత్రలో ఇదే అత్యధికం కావడం గమనార్హం. ఒకవైపు జలాశయం నీటితో కళకళలాడుతున్నా, మరోవైపు డ్యామ్ భద్రతకు సంబంధించి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.…
-

Jubilee Hills : జూబ్లీహిల్స్ బరిలో టీడీపీ..? ఎమ్మెల్యే అభ్యర్థిగా Jr. NTR అక్క..?
ప్రస్తుతం దేశంలో బీహార్ ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ తో పాటు దేశ వ్యాప్తంగా బైపోల్స్ జరగున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి జూబ్లీహిల్స్ లో కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. బీఆర్ఎస్ మాజీ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఎన్నిక అనివార్యం అయింది. ఇక తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ బై పోల్ కీలకంగా మారుతుంది. ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకం అయింది. సీఎం రేవంత్ ఇక్కడ గెలుపు పైన పట్టుదలతో…
-

Vijay Devarakonda Road Accident : NH 44 హైవేపై.. రోడ్డు ప్రమాదానికి గురైన విజయ్ దేవరకొండ కారు..?
టాలీవుడ్ సూపర్ స్టార్ అర్జున్ రెడ్డి మూవీ ఫేమ్ హీరో విజయ్ దేవరకొండ రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ఇక విషయంలోకి వెళ్తే.. నిన్న నటుడు విజయ్ దేవరకొండ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో సందడి చేశారు. ఇక్కడి శ్రీ సత్యసాయి విద్యాలయంలో విద్యనభ్యసించిన విజయ్ దేవరకొండకు పుట్టపర్తితో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి పుట్టపర్తిలోని సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం.. ఆయన ప్రశాంతి నిలయం, శాంతి భవన్…
-

Vijayawada Indrakilaadri: భక్తులతో కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి..
దసరా ఉత్సవాల వేళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి భక్తజన సంద్రంగా మారింది. నేడు విజయదశమి సందర్భంగా కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. భక్తుల రద్దీ బాగా పెరగడంతో అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది. దర్శన క్యూలైన్లు కొండ కింద వరకు కిలోమీటర్ల మేర విస్తరించాయి. నేడు విజయదశమి కావడంతో.. తెలుగు రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో భక్తులు ఇక్కడకు చేరుకున్నారు. అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు…
-

Tirumala Brahmotsavam: కన్నుల పండువగా ముగిసిన శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. ఒక్క రోజే 25 కోట్ల హుండీ ఆదాయం..!
నేటితో తిరుమల శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా ముగిశాయి. చివరి రోజు శ్రీవారి చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం భక్తులు భారీగా విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు స్వామివారి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. స్వామి వారికి పుష్కరిణిలో చక్రస్నానం ఘనంగా నిర్వహించబడింది. శ్రీదేవి,…
-

AP Gold Mines : ఏపీలో బంగారు గనులు.. KGF ను మించిన బంగారం..
రాయలసీమ రతనాల సీమ.. ఇది ఒకప్పటి నానుడి.. చాలా మందికి రాయలసీమ అంటే కరువు, పరువు హత్యలు, ఫ్యాక్కనిజం వంటివే గుర్తుకు వస్తాయి. పేరుకే రతనాల రాయలసీమ రతనాల సీమ అంటారు. కానీ ఇప్పుడు అది రుజువవుతోంది. చాలా వరకు ఇది కరువు సీమా కాదని కనకపు వర్షం కురిపించే అక్షయపాత్ర అని ఇకపై చెప్పాలి. ఏంటీ నమ్మడం లేదా.. అవునండి నిజంగా.. ఇప్పుడు రాయలసీమలో బంగారపు గనులు బయటపడ్డాయి. ఇక విషయంలోకి వెళ్తే.. అవును రాయలు…
