Jagan Mohan Reddy : 6 ఏళ్ల తర్వాత నాంపల్లి కోర్టుకు మాజీ సీఎం జగన్.. అసలేంటీ ఈ కేసు.?

వైసీపీ అధినేత జగన్ సుమారు ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సీబీఐ కోర్టు మెట్లెక్కారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు ఎదుట ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందిన…

Read More

Srisailam Ghat Road : శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడుతున్న కొండచరియలు.. తప్పిన పెను ప్రమాదం..!

నంద్యాల జిల్లా శ్రీశైలం పాతాళగంగలో భక్తులకు పెను ప్రమాదం తప్పింది. శ్రీశైలం పాతాళగంగ రోప్ వే దగ్గర కొండ చరియలు విరిగి పడ్డాయి. వర్షం కారణంగా కొండ చరియలు, భారీ వృక్షాలు రోడ్డుపై విరిగిపడ్డాయి. భక్తులకు పెను ప్రమాదం తప్పడంతో రోప్…

Read More

Pothuluri Veerabrahmam House Collapse : కూలిపోయిన ” బ్రహ్మం గారి మఠం” మరో ప్రళయం తప్పదా..?

కాలజ్ఞానం మఠం కుప్పకూలింది.. శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మం గారి గురించి తెలియవని వాళ్లు, ఆయన చెప్పిన కాలజ్ఞానం వినని వాళ్లు బహుసా ఉండరేమో. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన పేరుతో పరిచయం అక్కర్లేని పేరు. ఆయన స్వగ్రమం లోని బ్రహ్మంగారి…

Read More

Rahul Gandhi : ఆంధ్రప్రదేశ్ లోని కాశీబుగ్గ ఆలయం తొక్కిసలాట ఘటనపై స్పందించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందన

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో కనీసం 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘోర విషాదంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర దిగ్భ్రాంతి…

Read More

AP CRIME : శ్రీకాకుళంలో జరిగింది తొక్కిసులాట.. తొమ్మిదిమంది మృతి

శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాకుళం కాశీబుగ్గ వెంకటేశ్వర దేవాలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో తొమ్మిదిమంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇక విషయలోకి వెళ్తే… శ్రీకాకుళం జిల్లాలో విషాదం…

Read More

Cyclone Montha Effect : ఉప్పాడ తీరంలో బంగారం.. తుఫాన్ కు కొట్టుకొచ్చిన సముద్ర బంగారం..

ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతంలో అద్బుత దృశ్యం ఆవిష్కృతమవుతోంది. ప్రస్తుతం తుఫాను బీభత్సం తగ్గిన తర్వాత.. తీరం వెంబడి టన్నుల కొద్దీ బంగారం కొట్టుకువస్తుందనే అనే ఒక రూమర్ కోస్తా తీర ప్రాంతాల్లో విసృతంగా ప్రచారం జరుగుతుంది.…

Read More

Trains Cancelled : మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. 127 రైళ్లు రద్దు

Trains Cancelled : బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను మరియు దాని ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (South Central Railway – SCR) సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా మరియు…

Read More

AP Cyclone : తెలంగాణను తాకిన మొంథా తుఫాను.. ఈ 3 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ..

తెలుగు రాష్ట్రాలపై మొంథా తుపాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. తుపాన్ ప్రభావంతో ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.…

Read More

Kurnool Bus Fire : కర్నూల్ కావేరి బస్సు ప్రమాదంపై A To Z ఫుల్ స్టోరీ..! రాత్రి 10 గం నుంచి ఉదయం 3 గం వరకు ఏం జరిగింది..?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఓ మృత్యు బస్సు తిగుతోంది. కానీ ప్రయాణికులకు మాత్రం ఆ బస్సు ఎక్కితే అనంత లోకాలకి వెళ్తారని. మూడు రాష్ట్రాల ప్రయాణికులకు ట్రావెల్ బస్సే.. మృతు శకటం అయ్యింది. నేషనల్ హైవే 44 మృత్యు ద్వార…

Read More

Pawan Kalyan : భీమవరం డీఎస్పీపై పవన్ కల్యాణ్ సీరియస్.. తో** తీస్తా..?

Deputy CM Pawan Kalyan: భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై పశ్చిమ గోదావరి ఎస్పీతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించారు. డీఎస్పీ జయసూర్యపై పవన్ కళ్యాణ్‌కు తరచూ ఫిర్యాదులు వెళ్లాయి. పేకాట శిబిరాలు పెరిగిపోయాయని, సివిల్ వివాదాలలో జయసూర్య జోక్యం…

Read More