Category: Analysis
-

Mudskipper : నడుస్తు చెట్లు ఎక్కే విచిత్ర చేప..
ఇక విషయంలోకి వెళ్తే.. సాధారణంగా చేప అంటే నీటిలో మాత్రమే జీవిస్తుంది. కానీ, ప్రకృతి వైవిధ్యాల్లో భాగంగా కొన్ని జాతులు వింతగా మారుతాయి. వాటిలో ఒకటి మడ్ స్కిప్పర్స్. ఈ చేపలు నీటిలో మాత్రమే కాకుండా నేలపైనా చురుకుగా కదలగలవు. చెట్లను ఎక్కడం వీటి ప్రత్యేకత. అందుకే ఇవి పరిశోధకులను ఆశ్చర్యపరుస్తున్నాయి. సాధారణ చేపలకు భిన్నంగా మడ్ స్కిప్పర్స్ కు బలమైన పెక్టోరల్ రెక్కలు ఉంటాయి. ఇవి దాదాపు కాళ్లలాగా పనిచేస్తాయి. బురద నేలపై నడవడానికి, గెంతులు…
-

Tang Renjian : శబ్బాష్ చైనా..! అవినీతి మంత్రికి ఉరిశిక్ష..!
చైనా దేశ నిర్ణయానికి ప్రపంచం మొత్తం ప్రశంసలు.. చైనా ఈ దేశం గురించి ప్రపంచానికి చాటి చెప్పాల్సిన పని లేదు. అక్కడి తిసుకునే కఠి నిర్ణయాలే.. ఈ దేశంను అభివృద్ధులో నిలుపుతుంది. అగ్రరాజ్యం అమెరికాకు పోటి పడుతుంది. ఒక్క విధంగా చెప్పాలంటే.. చైనా ఆర్థికంగా ప్రగతి సాధించడమే కాదు.. స్కాంలలో కూడా ప్రగతి సాధిస్తుంది. ఇటీవల ఒక మాజీ కేంద్ర మంత్రికి ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం ఉరిశిక్ష వేస్తూ తీర్పు చెప్పింది. ఇది యాతవ్ ప్రపంచ…
-

AP Gold Mines : ఏపీలో బంగారు గనులు.. KGF ను మించిన బంగారం..
రాయలసీమ రతనాల సీమ.. ఇది ఒకప్పటి నానుడి.. చాలా మందికి రాయలసీమ అంటే కరువు, పరువు హత్యలు, ఫ్యాక్కనిజం వంటివే గుర్తుకు వస్తాయి. పేరుకే రతనాల రాయలసీమ రతనాల సీమ అంటారు. కానీ ఇప్పుడు అది రుజువవుతోంది. చాలా వరకు ఇది కరువు సీమా కాదని కనకపు వర్షం కురిపించే అక్షయపాత్ర అని ఇకపై చెప్పాలి. ఏంటీ నమ్మడం లేదా.. అవునండి నిజంగా.. ఇప్పుడు రాయలసీమలో బంగారపు గనులు బయటపడ్డాయి. ఇక విషయంలోకి వెళ్తే.. అవును రాయలు…
-

Srisailam Project : శ్రీశైలం ప్రాజెక్టులో వాటర్ లీకేజ్..
శ్రీశైలం.. తెలుగు రాష్ట్రాల జీవ నాడి. గత మూడు నెలలుగా శ్రీశైలం డ్యాం డేంజర్ లో ఉందని BRK న్యూస్ ఛానెల్ (BRK News Channel) పలు కథనాలు ప్రచురించింది. శ్రీశైలం డ్యాం భద్రత విషయంలో ప్రభుత్వాలు ఎలా ముందుకు వెళ్తున్నాయో.. కుండ బద్దలు కొట్టినట్లు BRK న్యూస్ వెల్లడించిన విషయం తెలిసిందే. డ్యాం ప్రమాదంలో ఉంది అని ముందు నుంచి BRK న్యూస్ ఛానెల్ చెబుతునే ఉంది. ప్రస్తుతం BRK న్యూస్ చెప్పిందే జరిగింది. ప్రస్తుతం…
-

UPI : యూపీఐ ఆల్ టైమ్ రికార్డు.. ఒకే నెలలో 2000 కోట్లు లావాదేవీలు
భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చారిత్రక మైలురాయిని అందుకుంది. చరిత్రలో తొలిసారిగా ఒకే నెలలో 20 బిలియన్లు అంటే (2000 కోట్లు) లావాదేవీల మార్కును దాటి సరికొత్త రికార్డు సృష్టించింది. ఆగస్టు నెలకు సంబంధించిన గణాంకాలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) సోమవారం విడుదల చేసింది. ఇక విషయంలోకి వెళ్తే.. భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చారిత్రక ఘనత సాధించింది. తొలిసారిగా ఒకే…
-

Vijay Thalapathy : మధురై ఈస్ట్ నుంచే విజయ్ పోటీ ఎందుకు..? అసలు కథ ఇదే..!
మధురై : తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 6 నెలలకు పైగా టైం ఉంది. దీంతో తమిళనాడులో అందరి కంటే ముందుగానే తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాడు అనే చెప్పాలి. తమిళనాడులో ఉన్న ద్రవిడ పార్టీలకు ఏ మాత్రం స్కొప్ ఇవ్వకుండా.. తన స్టైల్ లో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాడు. నాన్ దా సింగం అంటూ విజయ్ పవర్ ఫుల్ డైలాగ్స్.. ఇక తమిళగ వెట్రి కజగం పార్టీ (Tamil…
-

Pregnancy robots : పిల్లలను కనబోతున్న రోబోలు.. 9 నెలల్లో.. డెలివరీ
ప్రస్తుతం ఈ భూప్రపంచంలో మనవాలు తర్వాత అంతటి ఆకారంతో.. ఉన్న వ్యక్తులు ఎవరు అంటే అది కృత్రిమ మనుషులే (Artificial people) అని చెప్పాలి. అవును మనతో పాటు.. ప్రస్తుతం ప్రపంచంలో రోబోల యుగం నడుస్తుంది. ఎక్కడు చూసిన రోబోలే కంటపడుతున్నాయి. స్కూల్ లో రోబోలు, కిచెన్లో రోబోలు, కార్ డ్రైవింగ్ లోనూ రోబోలే, ఆకరికి బాక్సింగ్ లో కూడా రోబోలు కనివిందు చేస్తున్నాయి. టెక్నాలజీతో మనుషులతో సెక్స్ చేసే రోబోలను సైతం తయారు చేశారు. ఇప్పుడు…


