Tag: weather

  • Delhi Air pollution : ఢిల్లీలో తారాస్థాయికి చేరిన ఎయిర్ పొల్యూషన్.. 150 విమానాలు రద్దు..!

    Delhi Air pollution : ఢిల్లీలో తారాస్థాయికి చేరిన ఎయిర్ పొల్యూషన్.. 150 విమానాలు రద్దు..!

    Air Pollution : ఉత్తర భారత్‌లో వాతావరణం మారిపోయింది. పూర్తిగా పొగమంచు కప్పేయడంతో శుక్రవారం 100 మీటర్ల దూరంలో ఉండే వాహనాలు సైతం కనిపించకుండా పోయాయి. దీంతో ఢిల్లీ వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. రోడ్డు, రైలు, వాయుమార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోందని హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే 150కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరో 200 వరకు సర్వీసులు ఆలస్యమయ్యాయి. ఇక విషయంలోకి వెళ్తే.. దేశ రాజధాని ఢిల్లీని వాయు…

  • Flood Water On Railway Track : మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. డోర్న‌కల్‌ రైల్వే ట్రాక్‌పైకి చేరిన భారీగా వరద..

    Flood Water On Railway Track : మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. డోర్న‌కల్‌ రైల్వే ట్రాక్‌పైకి చేరిన భారీగా వరద..

    Flood Water On Railway Track : తెలుగు రాష్ట్రాలపై మొంథా తుఫాను పంజా విసురుతుంది. మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో రైల్వే స్టేషన్లు జలమయమయ్యాయి. డోర్నకల్ జంక్షన్ వద్ద ట్రాక్‌లు నీట మునగడంతో పలు రైళ్లు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం తగ్గితేనే రైళ్ల రాకపోకలు పునరుద్ధరణ అని అధికారులు తెలిపారు. ఇంకాస్తా వివరాల్లోకి వెళ్తే… ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ బలహీనపడుతున్నప్పటికీ మొంథా తుఫాను…

  • Trains Cancelled : మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. 127 రైళ్లు రద్దు

    Trains Cancelled : మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. 127 రైళ్లు రద్దు

    Trains Cancelled : బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను మరియు దాని ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (South Central Railway – SCR) సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా మరియు ట్రాక్‌లపై నీరు చేరడం, విద్యుత్ సరఫరాకు అంతరాయం వంటి కారణాల వల్ల పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్నింటిని దారి మళ్లించారు. 127 రైళ్లను రద్దు చేసినట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.…

  • Musi River : ఉగ్రరూపం దాల్చిన మూసీ.. ఏడు గేట్లు ఎత్తివేత‌.. బీబీనగర్ మ‌ధ్య‌ రాకపోకలు బంద్

    Musi River : ఉగ్రరూపం దాల్చిన మూసీ.. ఏడు గేట్లు ఎత్తివేత‌.. బీబీనగర్ మ‌ధ్య‌ రాకపోకలు బంద్

    Musi River : తెలుగు రాష్ట్రాలపై ‘మొంథా’ తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనబడుతుంది. ఇక జంట నగరాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, కుంటలు నిండుకుండాల తలపిస్తున్నాయి. ఇక ఈ భారీ తుఫాన్ కారణంగా.. జూలూరు- రుద్రవెల్లిలో లెవ‌ల్ బ్రిడ్జి వద్ద మూసీ నది పొంగిపొర్లుతుంది. మూసీ ఉదృతంగా ప్రవహించడంతో.. పోచంపల్లి- బీబీనగర్ మధ్య వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో బీబీనగర్, భువనగిరికి వెళ్లే వాహనదారులు పెద్ద రావులపల్లి నుండి చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుంది.…

  • Kamareddy Floods : కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్.. నీట మునిగిన నగరం

    Kamareddy Floods : కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్.. నీట మునిగిన నగరం

    తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వినాయకచవితి పర్వదినం వేళ కుండపోత వర్షాలు కురుస్తుండటంతో పండుగ వాతావరణం లేకుండా పోయింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా.. కురిసిన కుండపోత వర్షం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తిమ్మారెడ్డి వద్ద ఉన్న కల్యాణి వాగు ఒక్కసారిగా ఉప్పొంగడంతో, బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నిమగ్నమైన ఆరుగురు కార్మికులు వరద నీటిలో చిక్కుకుపోయారు. ప్రాణాలను కాపాడుకునేందుకు వారు సమీపంలోని డీసీఎం వాహనంపై ఉన్న వాటర్ ట్యాంకర్‌పైకి ఎక్కి సహాయం కోసం ఎదురుచూస్తు ఆర్తనాదాలు చేస్తున్నారు.…

  • Weather Update : బిగ్ అలర్ట్.. దంచికొడుతున్న వర్షం.. మరో ఐదు రోజులు భారీ వర్షం

    Weather Update : బిగ్ అలర్ట్.. దంచికొడుతున్న వర్షం.. మరో ఐదు రోజులు భారీ వర్షం

    బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల మరో ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు (Tamil Nadu), కేరళలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ (Hyderabad) మహా నగర వ్యాప్తంగా వర్షం (Heavy Rain) దంచికొడుతోంది. సోమవారం సాయంత్రం వరకు ఎండ ఉండగా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి.…

  • Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ ను ముంచెత్తిన వరదలు..

    Himachal Pradesh : హిమాచల్ ప్రదేశ్ ను ముంచెత్తిన వరదలు..

    మనాలిలో.. ఫ్లాష్ ప్లడ్స్.. హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కార‌ణంగా అక్కడ కొండ చ‌రియ‌లు విరిగిప‌డుతున్నాయి. పండో ఆన‌క‌ట్ట ద‌గ్గ‌ర కొండ చ‌రియ‌లు విరిగిప‌డ‌టంతో చండీగ‌ఢ్‌, మనాలీ జాతీయ ర‌హ‌దారిపై రాక‌పోక‌లు నిలిచిపోయాయి. కొండ చ‌రియ‌లు విరిగిప‌డుతున్న‌ స‌మ‌యంలో అటుగా వెళ్లిన ఓ కారు బోల్తా ప‌డింది. స‌మాచారం తెలుసుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివ‌రాలు…

  • Cloudburst in Kullu : మనాలిలో క్లౌడ్ బరస్ట్ బీభత్సం… 50 మందికి పైగా మృతి..?

    Cloudburst in Kullu : మనాలిలో క్లౌడ్ బరస్ట్ బీభత్సం… 50 మందికి పైగా మృతి..?

    హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ప్రకృతి అందాలకు పుట్టినిల్లు.. ఎత్తైన హిమాలయ పర్వతాలు (Himalayan Mountains), దట్టమైన అడవులు, పచ్చని లోయలు, స్వచ్ఛమైన నదులు.. కాశ్మీర్ తర్వాత ప్రకృతి ప్రేమికులకు మరో స్వర్గధామం.. కానీ ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ లో పరిస్థితి అలా లేదు. శ్వేత వర్ణ పర్వతాలు… ఎప్పుడు తోజోమానం గా వెలిగే వెండి కొండల మధ్య ఉన్న రాష్ట్రం ప్రస్తుతం వరదలతో విల విల లాడుతుంది. భారీ వర్షాలకు, వరదలకు కులు మనాలి చిగురుటాకులా…