ప్రధాని మోదీ ఈరోజు జమ్మూకశ్మీర్లో పర్యటించనున్నారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనను ఆయన ప్రారంభించనున్నారు. చీనాబ్ నది (Chenab River) పై ఏకంగా 359 మీటర్ల ఎత్తులో ఆర్క్ బ్రిడ్జిని నిర్మించారు. 1315 మీటర్ల పొడవున ఈ స్టీల్…