హిమాలయ రాష్ట్రాలను భారీ వర్షాలు, కుంభవృష్టులు అతలాకుతలం చేస్తున్నాయి. డెహ్రాడూన్లో కుంభవృష్టి కారణంగా 13 మంది మరణించిన ఘటన జరిగి నాలుగు రోజులు కూడా గడవకముందే ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో మరో పెను విపత్తు సంభవించింది. నందా నగర్లో కురిసిన కుంభవృష్టికి…
Read More