500 ఏళ్ల నాటి రాజు సమాధి తలుపులు తెరిచారు. చరిత్ర రహస్యాలు బయటపడతాయని భావించిన సమయంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. సమాధిలోకి వెళ్లిన శాస్త్రవేత్తల్లో 15 మంది వరుసగా మృతి చెందడం సంచలనంగా మారింది. పోలాండ్ రాజు కాసిమిర్ IV సమాధి…