Tag: Telangana Saudi bus accident
-

Saudi Arabia Bus Accident : సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులు హైదరాబాద్ వాసులుగా గుర్తింపు..!
సౌదీ అరేబియాలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 45 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో మరణించిన వారంతా హైదరాబాద్ వాసులేనని సమాచారం. మృతుల్లో 18 మంది పాతబస్తీలోని మల్లేపల్లి బజార్ ఘాట్ కు చెందిన వారేనని అధికారులు తెలిపారు. దీంతో మల్లేపల్లి బజార్ ఘాట్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి. సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం .. 42మంది సజీవదహనం సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు…