Tag: Telangana news

  • Adilabad : ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్తత .. రైతులపై లాఠీ ఛార్జి, మాజీ మంత్రి అరెస్ట్..!

    Adilabad : ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్తత .. రైతులపై లాఠీ ఛార్జి, మాజీ మంత్రి అరెస్ట్..!

    ఆదిలాబాద్ జిల్లా (Adilabad District) లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. సోయా పంటను (Soy crop) వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ (BRS) నేతృత్వంలో రైతులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇక విషయంలోకి వెళ్తే.. ఆదిలాబాద్‌ జిల్లాలో సోయా రైతుల (Farmers) పరిస్థితి దయనీయంగా మారింది. 20…

  • Telangana Assembly : కొత్త ఏడాదిలో కొత్త బిల్లులు.. అసెంబ్లీలో4 బిల్లులు ప్రవేశ పెట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి..!

    Telangana Assembly : కొత్త ఏడాదిలో కొత్త బిల్లులు.. అసెంబ్లీలో4 బిల్లులు ప్రవేశ పెట్టనున్న సీఎం రేవంత్ రెడ్డి..!

    మూడు రోజుల విరామం అనంతరం తెలంగాణ శాసనసభ సమావేశాలు ఇవాళ ప్రారంభం కానున్నాయి. ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ఉత్కంఠభరితంగా, వాడివేడిగా జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పలు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. Telangana Assembly sessions : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ( జనవరి 2న) పునఃప్రారంభం కానున్నాయి. తొలి రోజు జరిగిన స్పల్పకాలిక చర్చలో కాంగ్రెస్- బీఆర్ఎస్ పార్టీల సభ్యుల మధ్య తీవ్ర స్థాయిలో…

  • E-Car Race : ఈ కార్ రేస్ కేసు విచారణకు కేటీఆర్.. ఏ క్షణమైనా అరెస్ట్..?

    E-Car Race : ఈ కార్ రేస్ కేసు విచారణకు కేటీఆర్.. ఏ క్షణమైనా అరెస్ట్..?

    తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. మాజీ మంత్రి కేటీఆర్ పై ఫార్ములా ఈ-రేసు కేసుపై చర్యలకు గవర్నర్‌ నుంచి అనుమతి వచ్చింది. దీంతో.. నెక్స్ట్ ఏం జరిగతుంది అనేది దాదాపు స్పష్టత వచ్చింది. ఇక ఈ కేసులోనిధుల దుర్వినియోగంపై విచారణ కొనసాగించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. కేటీఆర్‌పై చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ కేసులో కేటీఆర్‌ను ఏ-1 గా, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ను ఏ-2గా…

  • Jurala Project : జూరాలకు పోటెత్తిన భారీ వరద.. 12 గేట్లు ఓపెన్ .

    Jurala Project : జూరాలకు పోటెత్తిన భారీ వరద.. 12 గేట్లు ఓపెన్ .

    జూరాల ప్రాజెక్టు (Jurala Project) కు వరద ప్రవాహం పెరిగింది. గత కొన్ని రోజులుగా వర్షాలు ఎక్కువగా లేకపోవడం తో వరద నామ మాత్రం గానే ఉంది. కాగా ప్రస్తుతం ఎగువ రాష్ట్రం మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తుండటంతో ప్రాజెక్ట్ కు వరద (Flood) పొట్టెత్తింది. వరద ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉండడంతో అధికారులు వెంటనే అప్రమత్త మయ్యారు. గురువారం ప్రాజెక్టుకు 60 వేల క్యూసెక్కుల ఇన్ప్లే ఉండగా.. శుక్రవారం రాత్రి 7…

  • Pashamylaram Fire Accident : పారిశ్రామిక వాడలో.. మృత్యు ఘోషలు..

    Pashamylaram Fire Accident : పారిశ్రామిక వాడలో.. మృత్యు ఘోషలు..

    తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పారిశ్రామిక వాడ అయిన పాశమైలారం లో సిగాచీ రసాయన పరిశ్రమలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని రియాక్టర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోవడంతో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాగా ఈ మృతుల సంఖ్య అంతకు అంతకు పెరుగుతు పొతుంది. క్షణం క్షణం కు పెరుగుతున్న మృతుల సంఖ్య..…