Tirumala Brahmotsavam: కన్నుల పండువగా ముగిసిన శ్రీవారి వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు.. ఒక్క రోజే 25 కోట్ల హుండీ ఆదాయం..!

నేటితో తిరుమల శ్రీనివాసుడి బ్రహ్మోత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా ముగిశాయి. చివరి రోజు శ్రీవారి చక్రస్నానం శాస్త్రోక్తంగా జరిగింది. సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన గురువారం భక్తులు…

Read More