Revanth Reddy : అట్టహాసంగా ప్రారంభమైన “తెలంగాణ గ్లోబల్ సమ్మిట్”… ప్రముఖులు ‘రోబో’ స్వాగతం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఫ్యూచర్ సిటీలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ ప్రారంభమైంది. ఈ సదస్సును గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. సదస్సు ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి…

Read More

Telangana, bypoll : తెలంగాణలో మరో బైపోల్.. దానం నాగేందర్, కడియం శ్రీహరి రాజీనామా..?

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు స్పీకర్‌ మరో సారి నోటిసులు పంపించిండ్రు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషనఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి…

Read More

Congress victory : కాంగ్రెస్ సంచికలోకి జూబ్లీ గెలుపు..? భారీ మెజారిటీతో నవీన్ యాదవ్ గెలుపు..!

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అధిరికార పార్టీ కాంగ్రెస్ మరో ఉప ఎన్నికల్లో విజయ ఢంకా భేరి మోగించింది. కాంగ్రెస్ పాలనలో వచ్చిన రెండు ఉప ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి విజయ భేరిని మోగించింది అని చెప్పాలి. బీఆర్ఎస్ అభ్యర్థి…

Read More

NAVEEN YADAV : జూబ్లీహిల్స్ లో నవీన్ యాదవ్ కు భారీ గెలుపు ఖాయం..

తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లోకాంగ్రెస్ సత్త చాటబోతుంది. ఇవాళ ఉదయం నుంచి జూబ్లీహిల్స్ ఉప ఉన్నికల ఫలితాలు ఉత్కంఠ భరంగా లెక్కింపు జరుగుతుంది. ఈ సారి జూబ్లీహిల్స్ లో అధిక ఓటింగ్ శాతం నమోదు కాకుంన్న.. నవీన్ యాదవ్ మాత్రం బీఆర్ఎస్…

Read More

Mahesh Kumar Goud : విజయం మాదే.. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్..!

Mahesh Kumar Goud : జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగినట్లుగా నే ఫలితాల సరళి ఉంది. బీఆర్ఎస్ లెక్కలు పని చేయలేదు. తొలి రౌండ్ నుంచే కాంగ్రెస్ మెజార్టీ కొనసాగింది. మూడో…

Read More

Andesri passes away : కవి అందెశ్రీ కన్నుమూత.. సీఎం రేవంత్, మాజీ సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి…

హైదరాబాద్‌ : ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) కన్నుమూశారు. 64 ఏండ్ల అందెశ్రీ కొతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి లాలాగూడలోని తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ దవాఖానకు తరలించారు.…

Read More

Chevella Accident : చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. 24 మంది మృతి..

రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ను అటుకా వెళ్తున్నా ఓ కంకర లోడు లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో.. దాదాపు 24 మంది దుర్మరణం…

Read More

Kamareddy Floods : కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్.. నీట మునిగిన నగరం

కామారెడ్డిలో క్లౌడ్ బరస్ట్ ..? కామారెడ్డిపై జల ప్రళయం.. జలదిగ్బంధంలో కామారెడ్డి.. వినాయకచవితి పర్వదినం వేళ.. కుండపోత వర్షాలు.. కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన భారీ వర్షాలు.. పికల్ లోత్తులో మునిగిపోయిన కామారెడ్డి ప్రజలు.. కల్యాణి వాగులో చిక్కుకుపోయిన ఆరుగురు కార్మికులు.. వాటర్…

Read More

Medaram Maha Jatara 2025 : మేడారం జాతరకు వరాల జల్లు.. 150 కోట్లుతో ఉత్సవం

మేడారం జాతారకు సిద్ధం అవుతున్న తెలంగాణ.. ఈ సారి మేడారం జాతరకు భారీగా నిదుల విడుదల.. జాతరకు 5 నెలల ముందే నిధుల విడుదల చేసిన రేవంత్ సర్కర్.. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జాతర.. అమ్మల…

Read More

Pashamylaram Fire Accident : పారిశ్రామిక వాడలో.. మృత్యు ఘోషలు..

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. పారిశ్రామిక వాడ అయిన పాశమైలారం లో సిగాచీ రసాయన పరిశ్రమలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. పరిశ్రమలోని రియాక్టర్ ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలిపోవడంతో ఎనిమిది మంది కార్మికులు…

Read More