Tag: Red Fort
-

Delhi terror attack : ఢిల్లీలో భారీ పేలుడు.. 9 మంది మృతి.. ఉగ్ర దాడేనా..?
ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ వద్ద ఉన్న కారులో ఈ పేలుడు జరిగింది. ఈ బాంబు పేలుడులో 8 కార్లు ధ్వంసం అయ్యాయి. ఈ పేలుడులో ఇప్పటివరకు ఒకరు మృతి చెందగా.. పలువురికి గాయాలు అయ్యాయి. ఈ ఘటనతో ఢిల్లీలో తీవ్ర అలజడి నెలకొంది. సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి.. సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ పేలుడుతో ఢిల్లీలో హైఅలర్ట్ విధించారు. ఇకర విషయంలోకి వెళ్తే……
-

Independence Day 2025 : దేశ రాజదాని ఢిల్లీలోని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ (Prime Minister Modi) ఎర్రకోటలో (Red Fort) త్రివర్ణ పతాకాన్ని (Tricolor flag) ఆవిష్కారించారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ (79th Independence Day) వేడుకలను నవ భారత్ థీమ్తో నిర్వహిస్తున్నారు. అంతకుముందు రాజ్ఘాట్లో మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. తర్వాత ఎర్రకోటకు చేరుకొని త్రివిద దళాల గౌరవ వందనం స్వీకరించారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. పద్రాగస్ట్ను పురస్కరించుకొని ఢిల్లీలోని (Delhi) ఎర్రకోట ప్రాంగణం మువ్వన్నెల జెండాలతో నిండిపోయింది. ప్రధాని మోదీ ఎర్రకోటకు చేరుకొని త్రివర్ణ…